Railway Security : రైల్వే భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం

Railway Security | ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రైలులోని అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ప్యాసింజర్ కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయా రైల్వే(Indian Railways) ఆమోదించాయి. చాలా కాలంగా, నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి అనేక కేసులు వస్తుండడంతో భారతీయ రైల్వే … Read more

Kanwar Yatra 2025 : యుపి ట్రాఫిక్ కోసం సూపర్ జోన్‌లు.. ఆహార భద్రత కోసం క్యూఆర్ కోడ్‌లు

Kanwar Yatra 2025

Kanwar Yatra 2025 : హైంద‌వ సంప్ర‌దాయంలో విశిష్టమైన మాసాల్లో శ్రావ‌ణ మాసం ఒక‌టి. ఈ మాసంలో దక్షిణ భార‌తంలో వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి వ్రతాలను జరుపుకుంటుంటారు. అయితే ఉత్తర భారతంలో శ్రావణమాసంలో శివుని ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఆరాధిస్తారు. ఈ ఏడాది జూలై 11 నుంచి ఉత్తరాదిన శ్రావణ మాసం ప్రారంభమ‌వుతోంది. వారికి శ్రావణ మాసం ఆగస్టు 09 తో ముగుస్తుంది. ఈ క్ర‌మంలోనే భ‌క్తులు క‌న్వ‌ర్ యాత్ర చేప‌డ‌తారు. శ్రావణ మాసంలో … Read more

IRCTC Ramayana Train Tour | శ్రీ రామాయణ యాత్ర డీలక్స్ రైలు 25న ప్రారంభం.. 30కు పైగా ఆధ్యాత్మిక గమ్యస్థానాలు, ధరలు ఇవే

Ramayana yatra train

IRCTC Ramayana Train Tour: అయోధ్యలో దివ్య భవ్యమైన రామాలయం ప్రారంభమైన తర్వాత దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని రాములవారిని దర్శించుకుంటున్నారు. దీంతో భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) జూలై 25, 2025న తన ఐదవ “శ్రీ రామాయణ యాత్ర” డీలక్స్ రైలు పర్యటనను ప్రారంభించేందుకు సిద్ధమైంది.17 రోజుల ఈ ప్రయాణం భారత్, నేపాల్ అంతటా రాముడితో సంబంధం ఉన్న 30కి పైగా గమ్యస్థానాలను … Read more

Indian Railways | జూలై 1 నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు

New Trains from Hyderabad 2026

Indian Railways | ప్రయాణీకులకు ఒక ముఖ్యమైన ప్రకటన.. భారత రైల్వే జూలై 1, 2025 నుండి అమలు చేయబోయే కొత్త ఛార్జీల నిర్మాణాన్ని ప్రకటించింది. రైల్వే బోర్డు జారీ చేసిన వాణిజ్య సర్క్యులర్ ప్రకారం, ప్యాసింజర్ రైళ్ల ప్రాథమిక ఛార్జీలు సవరించారు. దీని వలన కొన్ని వర్గాలలో ఛార్జీలు పెరుగుతాయి. ఏ తరగతిలో ఛార్జీ ఎంత పెరిగింది? Indian Railways : తేజస్, వందే భారత్, శతాబ్ది వంటి రైళ్లలో రాజధాని, శతాబ్ది, వందే భారత్, … Read more

RSS శతాబ్ది ఉత్సవాలు.. మారుమూల పల్లెలకు సైతం చేరేలా కార్యక్రమాలు

RSS Mohan Bhagwat

ఆగస్టు 26 నుండి వేడుకలు ప్రారంభం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన శతాబ్ది సంవత్సర వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమావేశాలు, ప్రజా సహకార కార్యక్రమాలను నిర్వహించాలని ప్రణాళికలను అమ‌లు చేస్తోంది. ఈ సంవత్సరం విజయదశమి (Vijayadashami ) నాటికి ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కీర్తిని గుర్తుచేసుకునేందుకు, ఆగస్టు 26న దిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఉపన్యాసాల శ్రేణితో వేడుకలు … Read more

పూరీ రథయాత్ర 2025: లక్షలాది భక్తుల మధ్య ప్రారంభమైన పవిత్ర పర్వదినం – Puri Jagannath Rath Yatra 2025

Puri Jagannath Rath Yatra 2025

Puri Jagannath Rath Yatra 2025 | దేశంలోనే అత్యంత చారిత్రాత్మకమైన జగన్నాథ రథయాత్ర 2025 పూరీలో ఘనంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పూరీ నగరం మొత్తం హై-సెక్యూరిటీ జోన్‌గా మార్చారు. తీరప్రాంత యాత్రా పట్టణంలో విస్తృతంగా బలగాలను మోహరించారు. AI- ఆధారిత నిఘా, రియల్-టైమ్ పర్యవేక్షణతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రల రథాలు ఈరోజు … Read more

Indian Railway | రైల్వే ప్రయాణీకుల ఛార్జీల పెంపు! ఏ తరగతికి ఎంత పెరుగుదల?

New Trains from Hyderabad 2026

Indian Railway | మీరు త‌ర‌చూ రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఇది మీకు ముఖ్యమైన వార్త. కరోనా మహమ్మారి తర్వాత మొదటిసారిగా, భారత రైల్వే జూలై 1, 2025 నుంచి ఛార్జీలను పెంచడానికి సన్నాహాలు చేస్తోంది. రైల్వేలు తీసుకున్న‌ ఈ నిర్ణయం కోట్లాది మంది రైలు ప్రయాణికులను ప్రభావితం చేయ‌నుంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే ఈ నిర్ణయం వల్ల కొన్ని వర్గాలలో ఎటువంటి పెరుగుదల ఉండదు. జూలై 1 నుంచి, AC, నాన్-AC రైళ్లలో ప్రయాణించడం … Read more

Indian Railways | మూడు రాష్ట్రాల్లో ₹6,405 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం

Ballari–Chikjajur doubling

కార్బన్ ఉద్గారాల తగ్గింపు – డీజిల్ ఆదా – గ్రామీణ కనెక్టివిటీకి ఊతం Railway Infrastructure | రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం బుధవారం రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అవి జార్ఖండ్‌లోని కోడెర్మా-బర్కకానా డబ్లింగ్, కర్ణాటక – ఆంధ్రప్రదేశ్‌లోని బల్లారి-చిక్జాజూర్ డబ్లింగ్ (Ballari–Chikjajur doubling ) ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తవుతాయిని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్ల‌డించారు. మొత్తం అంచనా వ్యయం … Read more

IRCTC Tirupati Tour 2025: ₹7,250కే బాలాజీ + శ్రీకాళహస్తి దర్శనం!

IRCTC Tirupati tour package 2025

“హైదరాబాద్ నుంచి తిరుపతి టూర్ – కుటుంబంతో కలిసి చౌకగా ప్రయాణించండి!” IRCTC Tirupati tour package 2025 : పిల్లలతో కలిసి టెంపుల్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC ప్ర‌వేశ‌పెట్టిన‌ తిరుపతి బాలాజీ ఆల‌య టూర్ ప్యాకేజీ మీకు గొప్ప ఎంపిక. ఈ ప్యాకేజీ తక్కువ ఖర్చుతో స్వామివారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తుంది. తిరుపతి ఆలయం ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది, కానీ వేసవిలో వాతావరణం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. యాత్రను ప్లాన్ చేయడం సులభమ‌వుతుంది. టూర్ … Read more

Hyderabad Metro : పేపర్ QR, స్మార్ట్ కార్డులు, టోకెన్లు, డిజిటల్ టిక్కెట్లపై 10% తగ్గింపు

Hyderabad Metro

Hyderabad Metro : హైదరాబాద్ ఎల్అండ్ టి మెట్రో రైల్ ఇటీవల అన్ని రకాల టిక్కెట్లపై 10% తగ్గింపును ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో టిక్కెట్లపై తగ్గింపు మూడు మెట్రో కారిడార్లలో వర్తిస్తుంది. శనివారం, మే 24, 2025 నుండి అమలులోకి వస్తుంది. సవరించిన ఛార్జీల జాబితా ప్రకారం, 2 కి.మీ వరకు ప్రయాణానికి రాయితీ రూ.11గా ఉంది. 24 కి.మీ కంటే ఎక్కువ దూరానికి రూ.69గా నిర్ణయించింది. డిస్కౌంట్ ఎలా వర్తిస్తుంది. హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) … Read more