Stone Pelting Incident | భారతీయ రైళ్లపై పెరుగుతున్న వరుస రాళ్ల దాడులు.. ఎక్కవగా ఈ రైళ్లపై...
Stone Pelting Incident | దేశంలో కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇందుకోసం భారతీయ రైల్వేలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో వందేభారత్ రైలుపై దుండగులు...
Delhi Jama Masjid | ఢిల్లీ జామా మసీదును కూడా సర్వే చేయాలి..
Delhi Jama Masjid : ఉత్తరప్రదేశ్ సంభాల్ (Sambhal)లోని జామా మసీదును హరిహర దేవాలయంగా, రాజస్థాన్లోని అజ్మీర్ (Ajmer Sharif Dargah) లోని సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లా అలైహ్...
HMPV : కలవరపెడుతున్న వైరస్.. భారత్లో 7 కేసులు
చైనా నుంచి విస్తరిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV)) మన భారతదేశంలోనూ కలవరపెడుతోంది. కేసులు క్రమేణా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో తొలి రెండు కేసులు నమోదు కాగా, గుజరాత్లోని...
PM Modi followers | సోషల్ మీడియాలో మోదీకి తిరుగులేని రికార్డు.. ఎక్స్ లో 100మిలియన్లకు చేరిన ఫాలోవర్లు..
PM Modi followers | సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో అత్యధికంగా ఫాలో అయ్యే ప్రపంచ నేతగా 100 మిలియన్ల మంది ఫాలోవర్లను అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోదీ....
మసాలా దోసతో సాంబార్ వడ్డించనందుకు రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా
బీహార్ లోని ఒక రెస్టారెంట్ కు రూ. 140 విలువైన స్పెషల్ మసాలా దోస అర్డర్ వచ్చింది. అయితే దోసతోపాటు సాంబార్ సర్వ్ చేయని కారణంగా సదరు రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్ కు...
7 ఏళ్ల క్రితం గుడిలో చోరీ అయిన మీ బూట్లను గుర్తించడానికి స్టేషన్ కు రండి.. ఫిర్యాదుదారుడికి పోలీసుల...
మధ్యప్రదేశ్లోని శివపురిలో ఒక అసాధారణ సంఘటన జరిగింది. ఏడేళ్ల క్రితం గుడి బయట చోరీకి గురయిన బూట్ల జతను గుర్తించడానికి పోలీసులు ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసి పిలిచారు.
ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి...
Pre Wedding shoot in Hospital : ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్.. స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి
Pre Wedding shoot in Hospital | కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ నిర్వహించడంపై పెద్ద దుమారం రేపింది. వివరాల్లోకి వెళితే.. చిత్రదుర్గలోని భరమసాగర్ ప్రాంతంలోని జిల్లా...
Himanta Biswa Sarma : హిమంత బిస్వా శర్మ సంచలన నిర్ణయం.. ఆధార్ కోసం ఈ ధ్రువీకణ ఉండాల్సిందే..
Himanta Biswa Sarma : అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుల (Aadhaar Card)ను పొందడానికి కొత్త దరఖాస్తుదారులందరూ తమ ఎన్ఆర్సి దరఖాస్తు...
Operation Sindoor : ఉగ్ర శిబిరాలు ధ్వంసం, 90 మంది ఉగ్రవాదులు హతం?
Operation Sindoor Live updates : పహల్గామ్ లో 26 మంది అమాయకుల ఊచకోతకు ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని బహల్పూర్లో 90 మందికి పైగా జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు. 26...
ఈ ఏడాది మార్చి వరకు రామ మందిరం కోసం రూ. 900 కోట్లు ఖర్చు: అయోధ్య ట్రస్ట్
Ayodhya: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫిబ్రవరి 5, 2020 నుంచి ఈ సంవత్సరం మార్చి 31 వరకు అయోధ్యలో రామ మందిర (Ayodhya Ram Temple) నిర్మాణానికి రూ.900...












