LK Advani admitted to Apollo Hospital | బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ న్యూఢిల్లీ (New Delhi)లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన్ను అబ్జర్వేషన్ లోఉంచినట్లు పేర్కొన్నారు. 96 ఏళ్ల ఎల్కె అద్వానీ న్యూరాలజీ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినిత్ సూరి సంరక్షణలో ఉన్నారని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది రెండు రోజుల క్రితం మాజీ ఉప ప్రధానిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. కాగాఈ ఏడాది మొదట్లో కూడా అనారోగ్య కారణాల వల్ల ఇదే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాగా ప్రస్తుతం ఆయన ఆసుపత్రి ()లో చేరడానికి కారణం ఇంకా వెల్లడి కాలేదు.
New Delhi
Rozgar Mela | 51,000 మంది యువతకు అపాయింట్మెంట్ లెటర్లు
Rozgar Mela | దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే లక్షలాది మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని ప్రధాని నరేంద్ర …
Rail Network ట్రాక్ విద్యుదీకరణలో దూసుకుపోతున్న ఇండియన్ రైల్వే..
Rail Network : రైల్వే ట్రాక్ విస్తరణలో భారతీయ రైల్వే దూసుకుపోతోంది. ఇదే విషయమై న్యూఢిల్లీలో జరిగిన అసోచామ్ (ASSOCHAM) జాతీయ సదస్సులో రైల్వే మంత్రిత్వ శాఖ …
PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు
PM Modi 3.0 | ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిద్వారా భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత దేశంలోని మొదటి …
BrahMos Missile | ఫిలిప్పైన్స్ కు బ్రహ్మోస్ క్షీపణుల సరఫరా తర్వాత ప్రధాని మోదీ ఏమన్నారంటే..
BrahMos Missile to Philippines: రక్షణ రంగంలో భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. సొంతంగా అత్యాధునిక ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే కాకుండా భారత్ ఇప్పుడు ఎగుమతులపై కూడా దృష్టి పెట్టింది.తాజాగా BrahMos సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ని ఫిలిప్పైన్స్కి పంపించింది. 2022లో భారత్, ఫిలిప్పైన్స్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ మిసైల్ కోసం ఫిలిప్పైన్స్ 375 మిలియన్ డాలర్లు చెల్లించింది. భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేసిన ఈ మిసైల్ని తొలిసారి ఎగుమతి చేశారు.
2022లో ఇరు పక్షాల మధ్య కుదిరిన 375 మిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా ఫిలిప్పీన్స్కు భారత్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను డెలివరీ చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దేశప్రజలను అభినందించారు. దోమాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఇప్పుడు మనం బ్రహ్మోస్ క్షిపణులను కూడా ఎగుమతి చేస్తున్నాం. ఈ క్షిపణి మొదటి బ్యాచ్ ఈ రోజు ఫిలిప్పీన్స్కు వెళుతోంది. దీనిపై దేశప్రజలందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను” అని అని మోదీ అన్నారు.
2022లో ఇరుపక్షాల మధ్య కుదిరిన USD 375 మిలియన్ల ఒప్పందంలో భాగంగా భారతదేశం శుక్రవారం ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను పంపిణీ చేసింది. క్షిపణులతో పాటు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థకు సంబంధించిన గ్రౌండ్ సిస్టమ్ల ఎగుమతి గత నెలలోనే ప్రారంభమైందని తెలిపారు.
Bharat Atta: కేంద్రం గుడ్న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు
Bharat Atta: పెరుగుతున్న గోధుమల ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు దీపావళి వేళ కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళికి ముందు దేశవ్యాప్తంగా ‘భారత్ అట్టా’ బ్రాండ్ …
Bharat NCAP : ఇండియాలో మొదటి క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్ను ప్రారంభమైంది.. భారత్ ఎన్సీఏపీ అంటే ఏమిటీ? పూర్తి వివరాలు ఇవీ..
Bharat NCAP launched : భారతదేశంలో రోడ్డు భద్రత, వాహనాల నాణ్యత ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. భారత్ ఎన్సీఏపీ …