Kerala name change | కేరళ పేరు మారిపోతోంది.. ఇకపై ‘కేరళం’గా మారే అవకాశం

Kerala name change as Keralam

Kerala name change as Keralam | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశంలోని రాష్ట్రాల చారిత్రక, భాషా గుర్తింపును మరింత బలపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ‘కేరళ’ రాష్ట్రం పేరును ‘కేరళం’ (Kerala renamed Keralam) గా మార్చే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రం అధికారికంగా తన మాతృభాష మలయాళంలో పిలువబడే పేరును పొందే దిశగా ఒక కీలక … Read more

Vande Bharat Sleeper | దేశంలోనే తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు ప్రారంభం.. విశేషాలివే!

Vande Bharat Sleeper

న్యూఢిల్లీ : భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత అధ్యాయం మొదలైంది. రైలు ప్ర‌యాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి ‘వందే భారత్ స్లీపర్’ రైలు (Vande Bharat Sleeper Train)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (జనవరి 17) ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా టౌన్ రైల్వే స్టేషన్ నుండి జెండా ఊపి ఈ అత్యాధునిక రైలును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక రైలు కోల్‌కతాలోని హౌరా నుంచి అస్సాంలోని గౌహతి (కామాఖ్య) … Read more

Rahul Gandhi | కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ చిచ్చు: దిగ్విజయ్ సింగ్‌పై రాహుల్ గాంధీ సెటైర్లు: “నువ్వు అల్లరి చేశావు”

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ముందు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీలో రాజకీయ తుఫానును రేపాయి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ (RSS) సంస్థాగత నిర్మాణాన్ని ఆయన బహిరంగంగా ప్రశంసించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారం తనదైన శైలిలో స్పందించారు. ఏం జరిగింది? కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన టీ విరామ సమయంలో రాహుల్ గాంధీ, … Read more

నెహ్రూ వల్లే ఆ సమస్య.. ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పై ప్ర‌ధాని మోదీ విమర్శలు – PM Modi

PM Modi Criticizes Congress Article-370 | గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద భార‌త తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి (రాష్ట్రీయ ఏక్తా దివాస్‌) సందర్భంగా జరిగిన జాతీయ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై తన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి ఉదయం స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్దకు చేరుకుని, ప్రార్థనలు … Read more

RSS : “మత మార్పిడి, అక్రమ వలసలే జనాభా అసమతుల్యతకు కారణం: మోహన్ భగవత్”

RSS

న్యూదిల్లీ : కాశీ, మధుర ప్రదేశాల పునరుద్ధరణతో సహా ఏ ప్రచారానికీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మద్దతు ఇవ్వదని చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు, రామాలయం మాత్రమే ఆ సంస్థ మద్దతు ఇచ్చిన ఉద్యమం అని అన్నారు. “రామాలయం అనేది ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇచ్చిన ఏకైక ఉద్యమం. అది మరే ఇతర ఉద్యమంలో చేరదు, కానీ మా స్వచ్ఛంద సేవకులు చేరవచ్చు. కాశీ-మధుర పునరుద్ధరణ ఉద్యమాలకు సంఘ్ మద్దతు ఇవ్వదు, కానీ స్వయంసేవకులు … Read more

బిజెపి, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదం లేదు :

RSS

RSS : భారతీయ జనతా పార్టీ (BJP ) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఒకే సైద్ధాంతిక కుటుంబంలో భాగమని, రెండింటి మధ్య ఎటువంటి భేదాభిప్రయాలు లేవని ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ (Ram Madhav) స్పష్టంగా పేర్కొన్నారు. రెండు సంస్థలు రాజకీయాలు, సామాజిక సేవా రంగాలలో పనిచేస్తాయని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాల చరిత్రను గుర్తించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు ప్రశంసించారు. రెండు సంస్థల … Read more

RSS ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీఓ, 100 సంవత్సరాల చరిత్ర: ప్ర‌ధాని మోదీ

RSS

PM Modi on RSS | భారతీయ జనతా పార్టీ (బిజెపి) సైద్ధాంతిక గురువు అయిన‌ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రపంచంలోనే అతిపెద్ద స్వ‌చ్ఛంద సేవా సంస్థ (ఎన్‌జిఓ) అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) శుక్రవారం అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ప్రకటన చేశారు.

ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన: మూడు వందే భారత్ రైళ్లు, బెంగళూరు మెట్రో పసుపు లైన్ ప్రారంభం

Bengaluru Metro News

Bengaluru Metro News : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (ఆగ‌స్టు 10) కర్ణాటకలో పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా, బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల (Vande Bharat Express)ను జెండా ఊపి ప్రారంభిస్తారు. వీటిలో బెంగళూరు – బెల్గాం, అమృత్సర్ – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, నాగ్‌పూర్ (అజ్ని) – పూణే రైళ్లు ఉన్నాయి. దీని తరువాత, ఆయన … Read more

Trump Tariffs | మేం సిద్ధంగా ఉన్నాం.. డోనాల్డ్ ట్రంప్ కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్

PM Modi Speech on Women's Bill

Trump Tariffs | ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు త‌న వ్యాఖ్య‌ల‌తో స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. మన రైతుల సంక్షేమమే మన ప్రధాన ప్రాధాన్యత అని ఆయన అన్నారు. భారత ఎగుమతులపై డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీగా సుంకాలు పెంచడంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో , ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ, భారతదేశం తన రైతుల ప్రయోజనాలపై ఎప్పుడూ రాజీపడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) గురువారం స్ప‌ష్టం … Read more

Rozgar Mela | దేశవ్యాప్తంగా 51,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు

Rozgar Mela

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod) జూలై 12న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 కి పైగా య‌వ‌త‌కు నియామక లేఖలను పంపిణీ చేయనున్నారు