Saturday, February 14"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Droupadi Murmu

CP Radhakrishnan Oath : దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయించారు.. హాజ‌రైన‌ ధంఖర్

CP Radhakrishnan Oath : దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయించారు.. హాజ‌రైన‌ ధంఖర్

National
CP Radhakrishnan Oath : దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 12, శుక్రవారం నాడు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం అట్ట‌మాసంగా జ‌రిగింది. దేశంలోని అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి, ధర్మేంద్ర ప్రధాన్ సహా పలువురు ప్రముఖ నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ హాజరు కావడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ...
India-Sri Lanka | భార‌త్‌ కు తిరుగులేని మద్ద‌తు ప్రకటించిన శ్రీలంక

India-Sri Lanka | భార‌త్‌ కు తిరుగులేని మద్ద‌తు ప్రకటించిన శ్రీలంక

World
New Delhi : శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకే ( Anura Kumara Dissanayake ) సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తో విస్తృత చర్చల సందర్భంగా భారత్ కు సంపూర్ణ‌ మ‌ద్ద‌తు ఇచ్చారు. భార‌త‌ ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి ఎవ‌రికీ అనుమతించ‌మ‌ని హామీ ఇచ్చారు. సంయుక్త పత్రికా ప్రకటనలో, శ్రీలంక అధ్యక్షుడు, "భారత ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా మా భూమిని ఉపయోగించడాన్ని మేము అనుమతించబోమని నేను భారత ప్రధానికి హామీ ఇచ్చాను. భారతదేశంతో త‌మ‌ సహకారం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని అన్నారు.India-Sri Lanka bilateral ties : సెప్టెంబరులో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి అంతర్జాతీయ పర్యటన కోసం శ్రీలంక ప్రెసిడెంట్‌ దిసానాయక ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. చర్చలకు ముందు, రాష్ట్రపతి భవన్‌లో డిసానాయక్‌కు లాంఛనంగా స్వాగతం పలికారు. "వాణిజ్యం, పెట్టుబడులు, ...
Modi Cabinet 3.0 | మోదీ మంత్రి వర్గంలో ఎవరెవరు ఉన్నారు..? పోర్ట్ ఫోలియో పూర్తి జాబితా ఇదే..

Modi Cabinet 3.0 | మోదీ మంత్రి వర్గంలో ఎవరెవరు ఉన్నారు..? పోర్ట్ ఫోలియో పూర్తి జాబితా ఇదే..

National
Modi Cabinet Portfolio List  | ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, మంత్రులకు మంగళవారం సాయంత్రం శాఖలను కేటాయించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన హోం, ఆర్థిక, రక్షణ, రోడ్డు రవాణా, రహదారులు, జయశంకర్ కు విదేశాంగ శాఖలను  పాత వారికే కేటాయించారు. గాంధీనగర్‌ ఎం‌పీ అమిత్‌ ‌షాకు హోం ‌మంత్రిత్వ శాఖను, రాజ్య సభ ఎంపీ నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, లక్నౌ ఎంపీ రాజ్‌నాథ్‌ ‌సింగ్‌కు రక్షణ శాఖ, బీజేపీ సీనియర్‌ ‌నేత, నాగ్‌పూర్‌ ఎం‌పీ నితిన్‌ ‌గడ్కరీకి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖలనే మళ్లీ కేటాయించారు. ఇక  అశ్విని వైష్ణవ్‌ ‌రైల్వే మంత్రిత్వ శాఖను కొనసాగించారు. పోర్ట్‌ఫోలియో పూర్తి జాబితా  (Modi Cabinet Portfolio List ) రాజ్‌నాథ్ సింగ్ (బీజేపీ): రక్షణ మంత్రిత్వ శాఖఅమిత్ షా (బిజెపి): హోం మంత్రిత్వ శాఖ; సహకార మంత్రిత్వ శాఖనితిన్ గడ్కరీ (బిజెపి): రోడ్డు...
PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు

PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు

Elections, National
PM Modi 3.0 |  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిద్వారా భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలోని మొదటి ( ఏకైక) మూడు పర్యాయాలు ప్రధాని అయిన వ్యక్తి గా మోదీ (PM Modi 3.0) నిలవనున్నారు. కాగాప్రధాని మోదీ తన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. అలాగే తన పదవికి రాజీనామాను అందజేశారు. జూన్ 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం పూర్తయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు.2014లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి 240 సీట్లు గెలుచుకుంది.  272 మెజారిటీ మార్కుకు 32 తక్కువ. ఇది ఇప్పుడు మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు గెలుచుకున్న 53 స్థానాలపై ఆధారపడుతుంది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో త...