Tuesday, May 5, 2026

Sports

Sports

మూడవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా వెంకటేశ్ అయ్యర్

IPL 2025 Mega Auction : రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ తర్వాత, IPL మెగా వేలంలో భారత ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ప్రకంపనలు సృష్టించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట‌ర్‌, కుడిచేతి మీడియం బౌలర్ వెంకటేష్ అయ్యర్ వేలంలో సందడి చేశాడు. వెంకటేష్ అయ్యర్‌ను అతని సొంత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. వెంకటేష్‌ని మళ్లీ జట్టులోకి తీసుకురావడానికి KKR 23.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో … Read more

Read More
Sports

Virat Kohli | చెలరేగిపోయిన కోహ్లీ.. 30వ సెంచరీతో బ్రాడ్‌మన్‌ రికార్డ్ బ్రేక్..

Virat Kohli | విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో తన 30వ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాలో అతని ఏడవ సెంచరీని పెర్త్‌లో ఆదివారం, నవంబర్ 24న సాధించాడు. 375 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ఎట్టకేలకు మూడంకెల మార్కును అందుకున్నాడు. ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు, కోహ్లీకి అతనిపై, అతని ఫామ్, టెస్ట్ క్రికెట్‌లో అతని భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకొనగా  తాజా సెంచరీతో అన్నీ తుడుచుకుపెట్టుకొనిపోయాయి. కోహ్లి తన 30వ టెస్టు సెంచరీతో సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. … Read more

Read More
Sports

New Zealand Tour of India | సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ కు చేదు అనుభ‌వం..

New Zealand Tour of India | సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌క‌ట్టుకుంది. 3-0 సిరీస్ తో చారిత్రాత్మక వైట్‌వాష్‌ను పూర్తి చేసిన న్యూజిలాండ్.. స్వదేశంలో భారత్ అజేయం కాదని క్రికెట్ ప్రపంచానికి చూపించింది. అన్ని విభాగాల్లో అద్భుత‌మైన ఆట‌తీరుతో భారత జట్టును అధిగమించారు. సిరీస్ అంతటా న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌కు దీటుగా భారతదేశం జ‌వాబు ఇవ్వ‌లేక‌పోయింది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్లు ఫామ్ కోల్పోవ‌డంతో సిరీస్ అంతా నిరుత్సాహంగా మారింది. … Read more

Read More
Sports

ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు భార‌త జ‌ట్టు ఎంపిక.. భారీ మార్పులు చేసిన బీసీసీఐ

Border-Gavaskar Trophy 2024-25 | ప్ర‌స్తుత జ‌ట్టులో భారీ మార్పులు చేసి ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ (Australia Test series )కు భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. మహ్మద్ షమీ సమయానికి కోలుకోలేదు. మ‌రోవైపు 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో కుల్దీప్ యాదవ్‌ను త‌ప్పించి బిసిసీఐ ఆశ్చర్యపరిచింది. నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, అభిమన్యు ఈశ్వరన్ తమ తొలి టెస్టు కెప్టెన్ కోసం పోటీలో ఉన్నారు. పూణెలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు … Read more

Read More
Sports

Cricket | బంగ్లాదేశ్ టెస్ట్ లో ఇరగదీసిన అశ్విన్.. మెరపు సెంచరీతో ఎంఎస్ ధోని టెస్టు రికార్డు సమం

Cricket | చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మెరుపు ఇన్నింగ్ తో సత్తా చాటాడు. క‌ష్ట‌కాలంలో కీలకమైన సెంచరీని సాధించడం ద్వారా చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఆల్-రౌండర్ తన ఆరో టెస్ట్ సెంచరీని అందించి దిగ్గజ క్రికెటర్లు MS ధోనీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల టెస్ట్ రికార్డును సమం చేశాడు. . 38 ఏళ్ల అశ్విన్ MA చిదంబరం స్టేడియంలో మొదటి రోజు ప్రారంభంలో టాప్ … Read more

Read More
Sports

India Test squad | బంగ్లాదేశ్‌ మొదటి టెస్టుకు ఎంపికైన‌ భారత జట్టు ఇదే..

India Test squad  | బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం BCCI ఆదివారం, సెప్టెంబర్ 8న భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఇంగ్లండ్‌తో జరిగిన చివరి అసైన్‌మెంట్‌ను కోల్పోయిన తర్వాత టెస్ట్ సెటప్‌కు తిరిగి వచ్చారు. అయితే 15 మంది సభ్యుల జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు లేదు. సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో భారత జట్టు ఎంపిక‌యింది. ముందుగా నివేదించినట్లుగా, ఏస్ పేసర్ మహ్మద్ … Read more

Read More
Sports

Shikhar Dhawan : శిఖర్ ధావన్ చేసిన రికార్డులు మరే బ్యాట్స్‌మెన్ చేయలేడు..

Shikhar Dhawan | భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.  2010లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ధావన్ ఇప్పటివరకు  34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అతని  కెరీర్‌లో అనేక రికార్డులను సృష్టించాడు. అభిమానుల గుండెల్లో  చెరగని ముద్ర వేశాడు. ధావన్ తన అరంగేట్రంలోనే అద్భుతాలు చేశాడు. తన తొలి టెస్టు మ్యాచ్‌లో కేవలం 85 బంతుల్లోనే సెంచరీ సాధించి, … Read more

Read More
Sports

Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ ప‌త‌కాల ప‌ట్టిక‌లో భారత్ స్థానం ఇదే..

Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్‌లో , గురువారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి భారతదేశానికి మొదటి రజత పతకాన్ని అందించారు.. ఈ భారత జావెలిన్ స్టార్ 89.45 మీటర్ల త్రోతో రెండవ స్థానంలో నిలిచారు.. పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ స్వర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు. నీరజ్ మూడు సంవత్సరాల క్రితం టోక్యోలో స్వర్ణం గెలుచుకున్నారు., అతడి పాకిస్తాన్ ప్రత్యర్థి ఐదవ స్థానంలో నిలిచారు. అయితే ఈసారి … Read more

Read More
Sports

Manu Bhaker | చరిత్ర సృష్టించిన‌ మను భాకర్.. సింగిల్ ఒలింపిక్స్‌లో 2 పతకాలు

Manu Bhaker  | 2024 పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) లో మ‌ను భాక‌ర్ చారిత్ర‌క‌మైన రికార్డును నెల‌కొల్పింది. స్వాతంత్య్రానంతరం ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా మను భాకర్ (Manu Bhaker  ) భారతీయ క్రీడా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భాకర్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. వీరిద్ద‌రూ కాంస్య … Read more

Read More
Sports

Paris Olympics 2024 : 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో సత్తా చాటిన మను భాకర్.. ఫైనల్స్‌కు అర్హత

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024లో శనివారం జరిగిన ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత షూటర్ మను భాకర్ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. 45 అథ్లెట్ల ఫీల్డ్‌లో, మను 580-27x స్కోర్‌లైన్‌తో మూడో స్థానంలో నిలిచింది. కాగా మ‌రో భార‌తీయ క్రీడాకారిణి సాంగ్వాన్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో విఫలమయింది. మను బ్లాక్‌ల నుంచి వేగంగా పరుగెత్తింది. ఆమె 10-షాట్‌ల మొదటి సిరీస్‌లో 97/100 స్కోరు సాధించింది. మొత్తం … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..