1 min read

తెలంగాణకు మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ఎంట్రీ

మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన.. అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు  వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ  నిర్ణయం తొలి ఏడాదే 1,200 మంది నిపుణులకు ఉద్యోగాలు ఫిల్మ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలకు దన్ను WB discovery development centre : మీడియా, వినోద రంగంలోని ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (WB Discovery) తెలంగాణలో పెట్టుబడి పెట్టబోతోంది. హెచ్ బిఓ (HBO), హెచ్బి.ఓ మ్యాక్స్, సిఎన్ఎన్, టిఎల్ సి, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్లుబి (WB), యూరోస్పోర్ట్, యానిమల్ […]

1 min read

Generic Medicine: జనరిక్‌ మందులే రాయాలి.. డాక్టర్లకు కేంద్రం ఆదేశం

Generic Medicine : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతీ ఆస్పత్రి, వెల్‌నెస్‌ సెంటర్లు ఇక నుంచి తప్పనిసరిగా తక్కువ ధరకు లభించే జనరిక్‌ మందులను మాత్రమే  రోగులకు సిఫార్సు చేయాలని కేంద్రం ఆదేశించింది. అలా ప్రిస్ర్కైబ్‌ చేయని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘ప్రభుత్వ ఆస్పత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద కొనసాగే స్వస్థత కేంద్రాలు, పాలీక్లినిక్‌లు..  ఇక మీదట రోగులకు జనరిక్‌ మందులను మాత్రమే రాయాలి. కొంతమంది డాక్టర్లు చాలా సందర్భాల్లో […]

1 min read

వైద్య పరీక్షల కోసం ఎండలో 7 కి.మీ నడిచి వెళ్లిన గర్భిణి.. వడదెబ్బతో మృతి

భానుడి భగభగలు దేశ వ్యాప్తంగా అమాంతం పెరిగిపోయాయి. ఉదయం 9 దాటిందంటే చాలు బయట కాలు పెట్టలేని పరిస్థితి. తాజాగా ఓ గర్భిణి ఎండలో ఏకంగా 7 కిలోమీటర్లు నడిచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తుండగా వడదెబ్బకు గురై మరణించింది. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో మే 15న సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్​( 21) అనే గర్భిణి జనరల్ చెకప్​కోసం దండల్వాడి పీహెచ్‌సీకి […]

1 min read

Vande Bharat Express : సికింద్రాబాద్ టూ తిరుపతి వందేభారత్ రైలు సమయాల్లో మార్పులు

  Vande Bharat Express : సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక. మే 17 నుంచి ఈ రైలు సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. 20701 నెంబర్‌తో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ ట్రైన్.. ఇకపై ఉదయం 6.15 గంటలకు బయల్దేరి.. తిరుపతి స్టేషన్ కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే వచ్చే ట్రైన్ 20702 నెంబర్‌తో తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి.. రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ […]

1 min read

నోరూరించే నీరా పానీయం రెడీ..

నెక్లెస్ రోడ్డులో రూ.13కోట్లతో నీరా కేఫ్ ప్రారంభం హైదరాబాద్: హైదరాబాద్‌ వాసులకు కిక్కిచ్చే నీరా కేఫ్ ( Neera Cafe ) అందుబాటులోకి వచ్చింది. తాటి చెట్ల నుంచి తీసే నాన్ ఆల్కహాలిక్ పానీయాన్ని అందించే నీరా కేఫ్‌ను ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, సినిమాటోగ్రఫీ మంత్రి టి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గీతకార్మికులను ప్రోత్సహించేందుకు రూ.13 కోట్లతో నెక్లెస్ రోడ్డు (Necklace Road) లో నిర్మించిన ఈ నీరా కేఫ్ నెక్లెస్ […]

1 min read

శ్రీ‌దేవి అభిమానులకు కానుక‌

The Life Of A Legend పేరుతో త్వ‌ర‌లో బ‌యోగ్ర‌ఫీ.. భాష‌తో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానుల హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్నారు అం నటి శ్రీదేవి. 2018, ఫిబ్రవరి 24న శ్రీ‌దేవి 54ఏళ్ల వ‌య‌స్సులోనే ఆమె లోకాన్ని వీడింది. 80’s 90’s వ దశకంలో వెండితెర రాణిలా ఓ వెలుగు వెలిగింది. కాగా శ్రీదేవి భర్త-నటుడు-నిర్మాత బోనీ కపూర్.. శ్రీ‌దేవి జీవిత చరిత్రను ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ ( The Life Of […]

1 min read

ola electric s1 కొత్త వేరియంట్‌

ధర రూ. 99,999 ప్ర‌ముఖ ఈవీ త‌యారీ సంస్థ Ola Electric భారతీయ మార్కెట్లో S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ఎంట్రీ-లెవల్ S1 2kWh బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంటుంది. ఇండియాలో దీని ధర రూ. 99,999. గానిర్ణ‌యిచారు. ఇది 8.5 kW మోటారును కలిగి ఉంది, ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 91 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 90 kmph […]

1 min read

హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల క‌ళ‌క‌ళ‌

electric double decker buses : హైద‌రాబాద్‌లో డ‌బుల్ డెక్క‌ర్ ఎల‌క్ట్రిక్ బ‌స్సులు సంద‌డి చేస్తున్నాయి. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకురావాలని ప్రజల నుండి ఎంతో కాలంగా వ‌స్తున్న డిమాండ్ ఎట్ట‌కేల‌కు నెర‌వేరింది. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రవేశపెట్టాలని ఓ వ్య‌క్తి ట్విట్టర్‌లో గ‌త రెండేళ్ల క్రితం చేసిన అభ్యర్థనపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు స్పందించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను తిరిగి తీసుకురావడానికి అవకాశం ఉందా […]

1 min read

భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు Eva

పూణె స్టార్టప్ ఘ‌న‌త‌ 2024లో విడుదల Eva solar electric car :  పూణేకు చెందిన స్టార్టప్ వేవ్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కార్ ఎవాను 2024లో మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ వాహ‌నాల డెలివరీలు సంవత్సరం మధ్యలో ప్రారంభం కానున్నాయి. కారు సన్‌రూఫ్‌పై 150 వాట్ సోలార్ ప్యానెల్‌లను కలిగి ఉంది. ఇది ప్రతిరోజూ 10-12 కిమీ పరిధిని అందిస్తుంది. లేదా సంవత్సరానికి 3,000 కిమీలు,- 14kWH బ్యాటరీ నుండి వచ్చే […]