1 min read

ఆన్ లైన్ గేమింగ్ యాప్ తో మతమార్పిడి రాకెట్

నిందితుడి ఫోన్‌లో 30 పాకిస్థానీ నంబర్లు: యూపీ పోలీసులు మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన ఓ వ్యక్తి మతమార్పిడి రాకెట్ ను నడుపుతున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌లో 30 పాకిస్థానీ కాంటాక్ట్ నంబర్లను భద్రపరిచినట్లు పోలీసులు కనుగొన్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడి రెండు మొబైల్ ఫోన్‌లతో పాటు అతని కంప్యూటర్‌ సీపీయూను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని థానేలోని ముంబ్రా టౌన్‌షిప్‌లో నివాసముంటున్న షానవాజ్ ఖాన్ అలియాస్ బడ్డో కనీసం […]

1 min read

దేశవ్యాప్తంగా మరో ఐదు కొత్త వందేభారత్ రైళ్లు

రైల్వే లైన్లు, ప్రయాణ సమయాల పూర్తి వివరాలు ఇవీ.. vande bharat express : ఇండియన్ రైల్వే (The Indian Railways) జూన్ 26న మరో ఐదు రూట్లలో సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించబోతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇవి ముంబై-గోవా, బెంగళూరు-హుబ్బల్లి, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్పూర్.. రైల్వే మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ముంబై – గోవా వందే భారత్ (Mumbai – […]

1 min read

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బంపర్ ఆఫర్

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 12వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 9,000 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలను అందజేస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇందుకోసం 2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వానికి రూ.135 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ప్రతిభ కనబరిచిన బాలికలకు మాత్రమే ఈ-బైక్‌లను మొదట […]

1 min read

జూన్ నెలాఖరులో అయోధ్య ఆలయ ఒకటో అంతస్తు పనులు పూర్తి

వచ్చే జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం జరిగే అవకాశం Ayodhya temple construction work: అయోధ్యలోని మూడు అంతస్థుల రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం ఈ నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. 2020లో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది. “ఈ నెలాఖరు నాటికి, ఆలయం మొదటి అంతస్తు ప్రారంభమవుతుంది. గ్రౌండ్ […]

1 min read

దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య

పిల్లలను హిజాబ్ ధరించాలని బలవంతం చేసిన కేసులో ప్రిన్సిపాల్ తో సహా ముగ్గురి అరెస్టు భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లోని గంగా జమ్నా హయ్యర్ సెకండరీ స్కూల్‌ కు సంబంధించిన ఒక భాగాన్ని బుల్ డోజర్ తో ధ్వంసం చేశారు. సంబంధిత పాఠశాలలో ముస్లిమేతర బాలికలను ‘హిజాబ్’ ధరించమని బలవంతం చేసిన కేసులో Ganga Jamna Higher Secondary School పాఠశాల ప్రిన్సిపాల్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత మంగళవారం పాఠశాలలో అనధికార నిర్మాణాల […]

1 min read

అత్యాధునిక ఫీచర్లు.. అనువైన ధరలో Tata Altroz iCNG

హైదరాబాద్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మంగళవారం ఆల్ట్రోజ్ ఐసిఎన్‌జి (Tata Altroz iCNG) మోడల్ ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 7.55 లక్షలు. Altroz iCNG భారతదేశపు మొట్టమొదటి ట్విన్-సిలిండర్ CNG టెక్నాలజీ కారు. టాటా మోటార్స్ విజయవంతంగా CNG కిట్‌ను బూట్ స్పేస్ కింద ట్విన్-సిలిండర్‌లతో అమర్చింది. దీనివల్ల CNG కారులో లగేజీ కోసం కావల్సినంత స్పేస్ అందుబాటులో ఉంటుంది. టియాగో, టిగోర్‌లలో iCNG విజయం సాధించిన […]

1 min read

మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు

హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ శాఖ దేశంలోని అనేక ప్రాంతాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 దాటిందంటే చాలు ఇంటి నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. అయితే భారత వాతావరణ శాఖ (IMD)  Indian Meteorological Department షాకింగ్ న్యూస్ వెలువరించింది. మరో ఐదు రోజుల పాటు బీహార్, జార్ఖండ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ప్రాంతల్లో హీట్‌వేవ్ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. జూన్ 11-13 మధ్య దక్షిణ హర్యానా-ఢిల్లీ, […]

1 min read

ఉద్యోగం నుంచి తొలగించారనే అక్కసుతో..

మొత్తం  మొబైల్ షాపునే లూటీ చేశాడు.. వరంగల్: తనను ఉద్యోగంలో నుంచి తొలగించాడనే అక్కసుతో తాను పనిచేసిన మొబైల్ షాపులో సెల్ ఫోన్లను చోరీ చేసిన దొంగను సీసీఎస్, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన సెల్ ఫోన్లను విక్రయించేందుకు సహకరించిన మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.22 లక్షల విలువైన 78 స్మార్ట్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లు రెండు ట్యాబ్స్, రెండు స్మార్ట్ వాచ్ లు, కారు, […]

1 min read

లేటెస్ట్ ఫీచర్స్ తో Maruti Suzuki Alto Tour H1

లీటర్ కు 34 కిమీల మైలేజీ MarutiSuzuki Alto Tour H1 : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి శుక్రవారం ఢిల్లీ షోరూమ్‌లో పెట్రోల్, సిఎన్‌జి వేరియంట్‌లలో వరుసగా రూ.4.81 లక్షలు, రూ. 5.71 లక్షల ఎక్స్ షోరూం ధరలతో కొత్త ఆల్టో టూర్ హెచ్1 మోడల్ ను ప్రవేశపెట్టింది. ఈ కమర్షియల్ సెగ్మెంట్ కార్ అయిన మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1 BS6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించింది. ఇందులో […]

1 min read

అమోల్డ్ డిస్‌ప్లేతో NoiseFit Vortex Smartwatch

దేశీయ కంపెనీ నాయిస్ కొత్తగా NoiseFit Vortex Smartwatch  ను విడుదల చేసింది. ఐదు విభిన్న రంగు ఎంపికలలో వచ్చే ఈ స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతుతో 1.46-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. నోయిస్‌ఫిట్ వోర్టెక్స్‌లో మెరుగైన కాలింగ్ కోసం ట్రూ సింక్‌ ఫీచర్ ను పొందుపరిచారు. ఇందులో  150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లతోపాటు హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ సెన్సార్‌లు, స్లీప్ ట్రాకర్, స్టెప్ కౌంటర్‌తో సహా అనేక స్మార్ట్ హెల్త్ మానిటర్‌లు […]