PM Kisan Yojana | పీఎం కిసాన్ యోజన డబ్బులు రాబోతున్నాయి, అంతకంటే ముందే ఈ పని పూర్తి...
PM Kisan Yojana Next Installment | భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. భిన్నమైన వర్గాల కోసం వివిధ రకాల స్కీమ్ లు ఉన్నాయి. భారత్...
2026 నాటికి భారత్ కు మరిన్ని S-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలు
డెలివరీ షెడ్యూల్ ప్రకారం, 2026 నాటికి రష్యా నుంచి S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ యొక్క మిగిలిన రెజిమెంట్లను భారతదేశం అందుకోనుంది. పాకిస్తాన్, చైనాతో భారత్ పశ్చిమ, ఉత్తర సరిహద్దులలో మొదటి మూడు...
Operation Sindoor : ఉగ్ర శిబిరాలు ధ్వంసం, 90 మంది ఉగ్రవాదులు హతం?
Operation Sindoor Live updates : పహల్గామ్ లో 26 మంది అమాయకుల ఊచకోతకు ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని బహల్పూర్లో 90 మందికి పైగా జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు. 26...
Amrit bharat station scheme : రూ.25.41 కోట్లతో కొనసాగుతున్న ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధిపనులు
Amrit bharat station scheme : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపే మార్గంలో కీలకమైన ఖమ్మం రైల్వే స్టేషన్ (Khammam railway station ) రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. రైలు ప్రయాణికులకు మెరుగైన...
రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
కేరళలోని తిరువనంతపురం ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తన కొడుకు చనిపోవడంతో మనస్తాపం చెందిన అతడి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.తిరువనంతపురంలోని పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న షీజా బేగంకు భర్త,...
మనిషి మెదడును తినే అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవి ఇది..
కేరళా బాలుడిని బలిగొన్న అరుదైన వ్యాధి
Kerala : కేరళాలో మరో అరుదైన సూక్ష్మజీవి కలకం రేపింది. 'Brain-Eating Amoeba' గా పిలవబడే నేగ్లేరియా ఫౌలెరీ అనే ప్రొటోజొవన్ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించడంతో పదో...
Trains Cancelled |రక్షా బంధన్కు ముందు 72 రైళ్లను రద్దు.. 22 రైళ్ల దారిమళ్లింపు | పూర్తి వివరాలు
Indian Railways | భారతీయ రైల్వే.. మహారాష్ట్రలోని రాజ్నంద్గావ్ నాగ్పూర్ (Nagpur) రైల్వే స్టేషన్ల మధ్య మూడవ రైల్వే ట్రాక్ను ఏర్పాటు చేస్తున్న కారణంగా వాటి మధ్య ప్రయాణించే 72 రైళ్లను రద్దు...
Telangana prisons : 2024లో తెలంగాణ జైళ్లకు పెరిగిన ఖైదీల సంఖ్య..
Telangana prisons : 2024లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో 41,138 మంది నేరస్తులు చేరారు. కాగా, 2023లో 31,428 మంది అడ్మిషన్లు పొందారని రాష్ట్ర జైళ్ల శాఖ తెలిపింది....
BJP | బిజెపి పార్టీ విస్తరణ కార్యక్రమాలు షురూ.. దేశవ్యాప్తంగా 768 కార్యాలయాలు
BJP Offices | భారతీయ జనతా పార్టీని విస్తరించేందుకు అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బిజపీని 768 పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని, వాటిలో ఇప్పటికే 563 సిద్ధంగా...
భారత కొత్త సీడీఎస్గా రాజా సుబ్రమణి.. నేవీ చీఫ్గా స్వామినాథన్!
Lt Gen NS Raja Subramani : దేశ సైనిక నిర్మాణంలో ఒక భారీ మార్పులో భాగంగా, భారత ప్రభుత్వం లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి (రిటైర్డ్)ను కొత్త చీఫ్ ఆఫ్...












