Indian Railways | ఐసిఎఫ్ కోచ్ల స్థానంలో అత్యాధునిక లింక్-హాఫ్మన్-బుష్ కోచ్లు
Indian Railways | రైల్వే భద్రతకు సంబంధించి భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. పాత కోచ్ ల స్థానంలో అత్యాధునిక వసతులు కలిగిన, పటిష్ట భద్రత ప్రమాణాలు గల కోచ్ లతో...
లడఖ్లో సరికొత్త చరిత్ర: ఐదు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం – Ladakh New Districts
Ladakh New Districts | లడఖ్ కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధిలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. లడఖ్ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా...
లేహ్లో ఇంటర్నెట్ నిలిపివేత – Leh Internet Shutdown
Leh : లడఖ్ హింసాకాండలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడిన ఘటనలో సోనమ్ వాంగ్చుక్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా...
Oshadhi Express | హైదరాబాద్ టూ ముంబై.. పట్టాలెక్కిన ‘ఔషధి ఎక్స్ప్రెస్’
ఫార్మా రవాణాలో భారతీయ రైల్వే విప్లవం: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిహైదరాబాద్: భారతదేశ ‘ఫార్మా హబ్’గా పేరొందిన హైదరాబాద్ నగరం నుంచి ముంబైకి ఔషధాలను వేగంగా, సురక్షితంగా చేరవేసేందుకు భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకమైన...
30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
భారతదేశ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు రాగా,...
సికింద్రాబాద్ నుంచి మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్
మాతా వైష్ణో దేవి కి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వేహైదరాబాద్: భారత్ గౌరవ్ రైలుకు ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇండియన్...
Ban on OTTs : 18 ఓటీటీలను నిషేధించిన కేంద్రం.. కారణమిదే..
Ban on OTTs: చాలా ఓటీటీల్లో సెన్సార్ అనేదే లేకుండా అశ్లీలమైన కంటెంట్ విచ్చలవిడిగా పాకిపోతోంది. పూర్తిగా అశ్లీలమైన కంటెంట్ తోనే కొనసాగుతున్న ఓటీటీలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఒక్కసారిగా...
జూన్ నెలాఖరులో అయోధ్య ఆలయ ఒకటో అంతస్తు పనులు పూర్తి
వచ్చే జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం జరిగే అవకాశం
Ayodhya temple construction work: అయోధ్యలోని మూడు అంతస్థుల రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం ఈ నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, శ్రీరామ జన్మభూమి తీర్థ...
Ayodhya Ram Mandir Updates : బాల రాముడి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు.. 10 రోజుల్లో ₹ 12...
Ayodhya Ram Mandir Updates : అయోధ్య రామమందిరంలో భక్తులు బాలరాముడికి ఉదారంగా విరాళాలు ఇస్తూ తమ అచంచలమైన భక్తిని ప్రదర్శిస్తున్నారు. జనవరి 23న ఆలయాన్ని ప్రజల కోసం తెరిచినప్పటి నుంచి కేవలం...
Mumbai-Ahmedabad Bullet Train | వడివడిగా బుల్లెట్ ట్రైన్ పనులు.. 508 కి.మీ పరిధిలో 12 స్టేషన్లు..
Mumbai-Ahmedabad Bullet Train | ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 508 కిలోమీటర్ల విస్తీర్ణంలో 12 స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్లో ఎనిమిది, మహారాష్ట్రలో నాలుగు...












