Rains | రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు.. 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
Rains | వరుణుడు మరోసారి తెలుగు రాష్ట్రాలను పలకరించనున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల...
పండుగ వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తిరుపతి వెళ్లే పలు రైళ్లకు అదనపు కోచ్ లు
South Central Railway | ప్రయాణకులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని పలు కీలక మార్గాల్లో ప్రయాణించే రైళ్లకు అదనపు కోచ్ లను...
Subsidary Groceries | రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
Subsidary Groceries To Ration Card Holders : రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సబ్సిడీ ధరపై కందిపప్పు, చెక్కరను అందించనుంది. గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి పట్టణంలో...
Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..
Flood Relief Funds | న్యూఢిల్లీ: దేశంలో వరద ప్రభావిత 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయక నిధులను మంగళవారం విడుదల చేసింది. ఈమేరకు రూ.5,858 కోట్ల నిధులను విడుదల చేసినట్లు...
AP Free Gas Cylinder Scheme | ఉచిత గ్యాస్ సిలండర్లపై ఏపీ సర్కారు కసరత్తు..
AP Free Gas Cylinder Scheme : ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడంతో వెంటనే...
దట్టమైన అడవి మీదుగా శ్రీశైల మల్లన్నకు.. హైదరాబాద్ – శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై...
Elevated Corridor Srisailam : ప్రసిద్ధ శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్డు మార్గంలో పెద్ద పెద్ద కొండలు, ప్రమాదకరమైన...
Tirupati laddoo row : తిరుమలకు ఆవు నెయ్యి సరఫరా చేసిన కంపెనీ టీటీడీ ఫిర్యాదు
Tirupati laddoo row | తిరుపతి లడ్డూలలో కల్తీపై దుమారం రేపుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ (AR Dairy Foods) పై పోలీసులకు...
Tirupati Laddu | తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం సీరియస్..
Tirupati Laddu Row | కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయింది. ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రంగంలోకి దిగిన కేంద్రం..
Tirupati Laddu Row : ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దేవస్థానంలో లడ్డూలను కల్తీ చేశారన్న వివాదం శుక్రవారం (సెప్టెంబర్ 20) మరింత ముదిరి పాకాన పడింది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర...
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఈ ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రూ.6,585 కోట్ల నిధులు
Amaravathi | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 384 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టుల (National Highway Projects) ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.6,585 కోట్లు మంజూరు చేసింది. ఈ...











