Thursday, July 3Welcome to Vandebhaarath

Tag: Tamil Nadu

Tamil Nadu BJP : తమిళనాడులో బిజెపి ఆట షురూ..
Elections

Tamil Nadu BJP : తమిళనాడులో బిజెపి ఆట షురూ..

Tamil Nadu BJP AIADMK aiadmk alliance వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను (Tamil Nadu Assembly Elections ) దృష్టిలో పెట్టుకొని బిజెపి ముందస్తు ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా వచ్చే ఎలక్షన్ లో బిజెపి -ఎఐఎడిఎంకె పొత్తును కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ధ్రువీకరించారు . విలేకరులతో మాట్లాడిన అమిత్ షా(Amit Shah), రాబోయే ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ నాయకత్వంలో, రాష్ట్ర స్థాయిలో ఎఐఎడిఎంకె నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి (Palani swami) నాయకత్వంలో పోటీ చేస్తారని అన్నారు. బిజెపి, ఎఐఎడిఎంకెల మధ్య పొత్తుకు ఎటువంటి షరతులు విధించలేదని అమిత్ షా పేర్కొన్నారు. ఎంకె స్టాలిన్ డిఎంకెను ఓడించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK), భారతీయ జనతా పార్టీ (...
Tamil Nadu BJP : బిజెపి తమిళనాడు అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్!
National

Tamil Nadu BJP : బిజెపి తమిళనాడు అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్!

Tamil Nadu BJP : తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ నియమితులు కానున్నారు. మాజీ అధ్యక్షుడు అన్నామలై నాగేంద్ర పేరును ప్రతిపాదించగా, ఇతర నాయకులు ఆమోదించారు. ఆయన నియామకం గురించి అధికారిక ప్రకటన రేపు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వెలువడనుంది.తమిళనాడు బీజేపీ 13వ అధ్యక్షుడిగా బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ ఎన్నిక కానున్నారు . ఆయన గతంలో AIADMKలో ఉన్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి, ఎఐఎడిఎంకెల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉన్నందున ఆయన అధ్యక్షుడిగా ఉండటం చాలా ముఖ్యం. నాగేంద్రన్ 2017లో బిజెపిలో చేరారు. తమిళనాడు బిజెపి మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై నాగేంద్రన్ పేరును ప్రతిపాదించగా ఇతర నాయకులు మద్దతు తెలిపినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఆ పేరును ఎవరు ప్రతిపాదించారు?బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కీలక ప్రకటన చేశా...
తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం – Cabinet Decision
Andhrapradesh

తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం – Cabinet Decision

Cabinet Decision : కేంద్ర మంత్రివర్గ సమావేశం ప‌లు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుపతి (ఏపీ)- కాట్పాడి (త‌మిళ‌నాడు) లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తిరుపతి నుంచి కాట్పాడి వరకు డబ్లింగ్ పనులకు రూ.1,332 కోట్ల వ్యయంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆమోదం పొందిన తిరుపతి (Tirupati)-కాట్పాడి (Tamil Nadu) లైన్ డబ్లింగ్‌ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాలు ప్రయోజనం పొందుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.Cabinet Decision :17 భారీ వంతెనలుఈ ప్రాజెక్టులో 17 మేజ‌ర్ వంతెనలు, 327 చిన్న వంతెనలు రానున్నాయని పేర్కొన్నారు. అలాగే ఏడు ఫ్లైఓవర్లు (Over Bridges), 30 అండర్ పాస్ వంతెనలు నిర్...
Isha Yoga Center | మహాశివరాత్రి వేడుక‌ల‌కు సిద్ధ‌మైన‌ ఈశా యోగా సెంట‌ర్‌.. ఆన్‌లైన్ లో ఇలా  వీక్షించండి..
Trending News

Isha Yoga Center | మహాశివరాత్రి వేడుక‌ల‌కు సిద్ధ‌మైన‌ ఈశా యోగా సెంట‌ర్‌.. ఆన్‌లైన్ లో ఇలా వీక్షించండి..

Mahashivratri celebrations at Isha Yoga Center : త‌మిళ‌నాడు కొయంబ‌త్తూరులోని అత్యంత ప్ర‌సిద్ధ‌మైన ఈషా యోగా సెంట‌ర్‌లో మ‌హా శివ‌రాత్రి వేడుక‌లు ఘ‌నంగా జ‌రగ‌నున్నాయి. ఈశా యోగా వ్యవస్థాపకుడు సద్గురు (Sadguru) తొలిసారిగా అర్ధ‌రాత్రి మహామంత్రం' (ఓం నమః శివాయ) దీక్షను అందిస్తారని ఈశా యోగా కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. "ఫిబ్రవరి 26, 2025న ఈశా యోగా కేంద్రంలో ఆదియోగి, సద్గురు సమక్షంలో ఈశా మహాశివరాత్రి వేడుకల్లో ప్రముఖులలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొన‌న‌నున్నార‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.అదనంగా, ఆయన "మిరాకిల్ ఆఫ్ ది మైండ్" అనే ఉచిత ధ్యాన యాప్‌ను ఆవిష్కరిస్తారు, ఇది వ్యక్తులు సరళమైన కానీ ప్రభావవంతమైన రోజువారీ అభ్యాసాన్ని నిర్మించ‌డంతో సహాయపడటానికి 7 నిమిషాల గైడెడ్ ధ్యానాన్ని అందిస్తుంది. రాత్రంతా జరిగే వేడుకలు బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ముగుస...
Annamalai | ‘అప్పటి వరకు చెప్పులు వేసుకోను.’: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై
National

Annamalai | ‘అప్పటి వరకు చెప్పులు వేసుకోను.’: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై

Annamalai | తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే (DMK) ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ తాను చెప్పులు వేసుకోబోన‌ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా యూనివర్సిటీ(Anna University)లో లైంగిక దాడి కేసులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతీ శుక్రవారం తన ఇంటి ముందు ఆరు కొరడా దెబ్బలు తింటానని గురువారం మీడియాకు వెల్ల‌డించారు. ఈ కేసులో బాధితురాలి పేరు, ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలు వెల్లడించడంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఎఫ్ఐఆర్ లీక్ చేయడం ద్వారా బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశార‌ని, ఇది బాధితురాలి పట్ల ప్రభుత్వం, పోలీసుల వైఖరి ఎంటో తేట‌తెల్లం చేస్తుంద‌ని తెలిపారు . ఎఫ్ఐఆర్ వివ‌రాల‌ను లీక్ చేసినందుకు పోలీసులు, డీఎంకే పార్టీ నేత‌లు సిగ్గు పడాలి. నిర్భయ నిధి ఎక్కడ?. అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎందుకు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయ‌లేదు’ అని అన్నామలై (Annamalai) ప్ర‌శ్న‌ల‌...
iPhone Dropped In Hundi | ప్రమాదవశాత్తూ హుండీలో పడిపోయిన ఐఫోన్‌.. తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన ఆలయం
Trending News

iPhone Dropped In Hundi | ప్రమాదవశాత్తూ హుండీలో పడిపోయిన ఐఫోన్‌.. తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన ఆలయం

Tamil Nadu | తమిళనాడులో ఇటీవల ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌టన చోటుచేసుకుంది. ఒక భక్తుడి ఐఫోన్ (iPhone) అనుకోకుండా ఆలయంలోని హుండీలో ప‌డిపోయింది. అయితే ఆలయ అధికారులు హుండీలో ఉన్న వస్తువులను దేవుడికి నైవేద్యంగా పరిగణిస్తారని పేర్కొంటూ ఫోన్ ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు.వినాయగపురంలో నివాసముంటున్న దినేష్ గత నెలలో చెన్నై సమీపంలోని తిరుపోరూర్‌లోని అరుల్మిగు కందస్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి స్వామివారిని ద‌ర్శించుకున్నారు. పూజా కార్యక్రమం ముగిసిన తరువాత, అతను హుండీలో కొంత నగదును వేశాడు. అయితే చొక్కా జేబులోంచి నోట్లను తీస్తుండగా ఐఫోన్ జారి డబ్బుతోపాటు హుండీలో పడిపోయింది.పొరపాటును గ్రహించిన దినేష్ తన ఫోన్ ను తిరిగి తీసుకోవాల‌ని ఆలయ అధికారులను ఆశ్రయించాడు. అయితే హుండీలో ఒక్కసారి వేసిన వస్తువు దేవుడికే చెందుతుందని అధికారులు తెలిపారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, హుండీని ప్రతి రెండు నెలల వరకు తెరవ...
Kallakurichi | క‌ల్తీ మ‌ద్యం కేసు.. 49కి చేరిన మృతుల సంఖ్య.. న్యాయ విచారణకు స్టాలిన్ ఆదేశం..
Crime

Kallakurichi | క‌ల్తీ మ‌ద్యం కేసు.. 49కి చేరిన మృతుల సంఖ్య.. న్యాయ విచారణకు స్టాలిన్ ఆదేశం..

Kallakurichi Hooch Tragedy | కరుణాపురం, కళ్లకురిచిలో కల్తీ మద్యం ఘ‌ట‌న‌లో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు మరో పది మంది ప్రాణాలు కోల్పోవడంతో కళ్లకురిచి దుర్ఘటనలో మృతుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం, మరో 115 మంది కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల- ఆసుపత్రితో పాటు సేలం, విల్లుపురం, పుదుచ్చేరిలోని జిప్మర్‌లోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గురువారం మంత్రి ఉదయనిధి స్టాలిన్ బాధిత కుటుంబాలను పరామర్శించి, చెక్కులను అందజేసి, కల్తీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. న‌లుగురి అరెస్టు ఈ దుర్ఘటనపై విచారణ జరిపి భవిష్యత్...
Annamalai Biopic | త్వరలో బీజేపీ నేత అన్నామలై బయోపిక్జీ.. ఆయ‌న పాత్ర‌లో నటించేదెవరో తెలుసా.. ?
Trending News

Annamalai Biopic | త్వరలో బీజేపీ నేత అన్నామలై బయోపిక్జీ.. ఆయ‌న పాత్ర‌లో నటించేదెవరో తెలుసా.. ?

Annamalai Biopic | యూపిఎస్సి లో 244వ ర్యాంకు సాధించిన అన్నామలై అంచలంచలిగా ఎదిగి నిజాయితీ గల పోలీసు అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. పోలీసు ఉన్నత ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రభుత్వ అధికారిగా ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నాకూడా వారి పై స్థాయి అధికారికి తలవంచి పనిచేయాల్సిందే.. కాబట్టి ఖద్దరు దుస్తుల్లోకి మారితే రాజకీయాల్లో స్వతంత్రంగా పనిచేయవచ్చని భావించారు అన్నామలై.. . ఒకప్పటి డైనమిక్ పోలీస్ సింగం..ఇప్పుడు అసంఖ్యమైన అభిమానులను సంపాదించుకున్నయువ రాజకీయవేత్తగా అన్నామలై మారిపోయారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన అంశాలను కలిగిన అన్నామలై జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.చెన్నై వర్గాల సమాచారం ప్రకారం, తమిళ స్టార్ విశాల్ కృష్ణ తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై పాత్రను తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. "విశాల్ తె...
Lok Sabha Elections Key contests : మొద‌టి ద‌శ పోలింగ్‌ ప్రారంభం.. 102 సెగ్మెంట్ల‌లో ప్రముఖుల జాబితా ఇదే..
Elections

Lok Sabha Elections Key contests : మొద‌టి ద‌శ పోలింగ్‌ ప్రారంభం.. 102 సెగ్మెంట్ల‌లో ప్రముఖుల జాబితా ఇదే..

Lok Sabha Elections Key contests 2024 |  18వ లోక్‌సభ ఎన్నికల 2024 మొదటి దశ ఏప్రిల్ 19న శుక్రవారం న జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజకవర్గాల ఓటర్లు పాల్గొంటారు. తమిళనాడులో మొత్తం 39, రాజస్థాన్‌లో 12, ​​ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, అస్సాంలలో ఒక్కొక్కటి 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్‌లో 2 చొప్పున‌, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అన్ని సీట్ల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. తమిళనాడులో.. Lok Sabha Elections Key contests | తొలి దశ ఎన్నికల పోరులో పలువురు కీలక అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా తమిళనాడులో ద్...
Radhika Sarathkumar | లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో రాధికా శ‌ర‌త్ కుమార్‌..
National

Radhika Sarathkumar | లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో రాధికా శ‌ర‌త్ కుమార్‌..

 Radhika Sarathkumar | ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి రాధికా శ‌ర‌త్‌కుమార్ ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. రాధికను విరుదునగర్ నియోజకవర్గ అభ్య‌ర్థిగా బీజేపీ (BJP)  పోటీలో నిలిపింది.  రాధిక భర్త శరత్ కుమార్ 2007లో ఆల్ ఇండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని ప్రారంభించారు. మొదట్లో ఆయన డీఎంకే కూటమిలో భాగంగా ఉన్నారు. అనంతరం అన్నాడీఎంకేలో చేరారు. ఆ తర్వాత ఆయన ఏఐఏడీఎంకేను వీడి 31 ఆగస్టు 2007న ఆల్ ఇండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని ప్రారంభించారు.గత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి తరఫున తెన్‌కాసి, నంగునేరి రెండు నియోజకవర్గాల్లో సమాక డబుల్‌ లీఫ్ గుర్తుపై విజయం సాధించింది. తెన్కాసిలో శరత్‌కుమార్‌, నంగునేరిలో ఎర్నావూరు ఎ.నారాయణన్‌ గెలుపొందారు. 2016లో శరత్‌కుమార్ తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీతి మయ్యంతో పొత్తు పెట్టుకున్న శరత్‌కుమ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..