Sanatana Dharma Rakshana Board’
జాతీయ ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిందే.. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
Sanatana Dharma Rakshana Board | తిరుమల లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వును వినియోగించారనే వార్తలపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (DCM Pawan Kalyan) స్పందించారు. కేంద్రం తక్షణమే సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై విచారణ జరిపి నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. […]
