Monday, May 4, 2026

Pakistan Prime Minister

National

భారత మిస్సైళ్లు మా స్థావరాలను తాకాయి.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని ​ – INDIA ATTACK PAKISTAN AIRBASE

India Missile Attack : భారత్ తన క్షిపణులతో తన అనేక స్థావరాలపై దాడి చేసిందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) చివరకు అంగీకరించారు. ఒక కార్యక్రమంలో షరీఫ్ ప్రసంగిస్తూ ఈ విషయాలు చెప్పి అందరి ముందు ఒప్పుకున్నారు. జనరల్ మునీర్ అర్ధరాత్రి సమయంలో తనకు జరిగిన దాడుల గురించి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడని తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత సైన్యం పాకిస్తాన్‌ పట్ల ప్రతిస్పందించిన తీరు నేడు ప్రపంచవ్యాప్తంగా … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..