భారత మిస్సైళ్లు మా స్థావరాలను తాకాయి.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని – INDIA ATTACK PAKISTAN AIRBASE
India Missile Attack : భారత్ తన క్షిపణులతో తన అనేక స్థావరాలపై దాడి చేసిందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) చివరకు అంగీకరించారు. ఒక కార్యక్రమంలో షరీఫ్ ప్రసంగిస్తూ ఈ విషయాలు చెప్పి అందరి ముందు ఒప్పుకున్నారు. జనరల్ మునీర్ అర్ధరాత్రి సమయంలో తనకు జరిగిన దాడుల గురించి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడని తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత సైన్యం పాకిస్తాన్ పట్ల ప్రతిస్పందించిన తీరు నేడు ప్రపంచవ్యాప్తంగా … Read more
Read More