Tuesday, May 5, 2026

Pakistan

National

Operation Keller : కొత్తగా జమ్మూ కశ్మీర్‌లో భారతఆర్మీ ప్రారంభించిన ‘ఆపరేషన్ కెల్లర్’ ఏమిటి?

Operation Keller: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పెద్ద దెబ్బగా, మంగళవారం (మే 13) షోపియన్ జిల్లాలోని దట్టమైన కెల్లర్ అటవీ ప్రాంతంలో జరిగిన హై-స్కేట్ ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ముగ్గురు లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదులను హతమార్చింది. షూకల్ కెల్లర్ ప్రాంతంలో భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు “ఆపరేషన్ కెల్లర్” అనే కోడ్‌నేమ్ ఉన్న ఈ మిషన్ ప్రారంభించబడింది. ఖచ్చితమైన నిఘా సమాచారం అందడంతో వెంటనే చర్య తీసుకున్న … Read more

Read More
Nationalతాజా వార్తలు

Operation Sindoor | పీవోకే తిరిగి ఇస్తేనే చర్చలు.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు : ప్రధాని మోదీ

India vs Pakistan LIVE Updates ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్థిరమైన వైఖరిని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ మూడు లక్ష్యాలను సాధించిందని అన్నారు. వార్తా సంస్థ ANI ప్రకారం, అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్‌తో సంభాషణ సందర్భంగా, పాకిస్తాన్ ఏదైనా చేస్తే.. దానికి మా ప్రతిస్పందన మరింత విధ్వంసకరంగా కఠినంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదే రాత్రి పాకిస్తాన్ 26 ప్రదేశాలపై దాడి … Read more

Read More
National

భారత్-పాక్ కాల్పుల విరమణ | ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం : జైశంకర్

India-Pakistan ceasefire announced : భారత్, పాక్ మధ్య ఉద్రికత్తల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ – పాకిస్తాన్ అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒక అవగాహనకు వచ్చాయి. ఇది ఈరోజు ప్రకారం 17:00 గంటల నుంచి అమలులోకి వస్తుంది. ఈమేరకు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ (Jaishankar) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధ్రువీకరించారు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. “భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన … Read more

Read More
National

BIG warning to Pak : ఇకపై ఉగ్రవాద దాడులు చేస్తే యుద్ధ చర్యగా పరిగణిస్తాం

India’s BIG warning to Pak : భవిష్యత్తులో జరిగే ఏదైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే దానిని “యుద్ధ చర్య”గా పరిగణించాలని, అలాగే దానికి అనుగుణంగా దీటుగా ప్రతిస్పందించాలని భారత్ నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు శనివారం తెలిపాయి. భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) … Read more

Read More
Trending NewsNational

Operation Sindoor 2 : మళ్లీ కాల్పులకు తెగబడుతున్ పాక్

Pakistan Firing in Uri Sector : పూంచ్ సెక్టార్‌ (Punch sector)లో పాకిస్తాన్ తిరిగి భారీ షెల్లింగ్‌ను ప్రారంభించింది. శుక్రవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌ (Uri Sector) లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి చిన్న ఆయుధాలు మిసైల్స్ కాల్పులకు పాల్పడింది. భారత సైన్యం దానికి అనుగుణంగా స్పందిస్తోంది. భారతదేశ పశ్చిమ సరిహద్దులో ఒక పెద్ద దాడిలో, పాకిస్తాన్ సైన్యం మే 7, 8న రాత్రి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని … Read more

Read More
National

India-Pakistan War : రంగంలోకి ఇండియన్ నేవీ.. శక్తివంతమైన ఐన్ఎస్ విక్రాంత్ తో కరాచీ పోర్టు ధ్వంసం

Operation Sindoor LIVE Updates : రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య (India-Pakistan War), భారత సాయుధ దళాలకు తోడుగా అరేబియా సముద్రంలో భారత నావికాదళం కూడా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టింది. భారత నేవీలోని అత్యంత శక్తివంతమైన INS విక్రాంత్ (INS Vikrant) పాకిస్తాన్‌లోని కరాచీ ఓడరేవు (Karachi Port) ను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. కరాచీలో INS విక్రాంత్ విధ్వంసం మీడియా నివేదికల ప్రకారం, భారత నావికాదళం కరాచీ ఓడరేవులో విధ్వంసం … Read more

Read More
National

పాకిస్తాన్‌లో వైమానిక దాడి.. 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం..

Indian Army Press Conference : పాకిస్తాన్‌ (Pakistan) లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం జరిపిన వైమానిక దాడులకు(Air strike) సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ఆర్మీ వెల్ల‌డించింది. బుధవారం భారత ఆర్మీ (Indian Army) ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి సమాచారాన్ని అందించింది. దీనిలో ఆపరేషన్ సిందూర్ గురించి ఆర్మీ వివరించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం చేయ‌డానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్లు కల్నల్ సోఫియా ఖురేషి … Read more

Read More
National

Chenab River : దాహంతో పాకిస్తాన్ విలవిల ! చీనాబ్ నది నీటిని వేసిన భారత్.. ఇపుడు జీలం నది కూడా..

India Pakistan Ties : పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ అన్నివైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేసేందుకు భారత్ దూకుడుగా ప్రయత్నిస్తోంది. దాడి తర్వాత CCS మొదటి సమావేశంలో భారత ప్రభుత్వం సింధు ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఆ వెంటనే చీనాబ్ నది నీటిని నిలిపివేసింది. ఇప్పుడు జీలం నీటిని కూడా ఆపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతలో, బిజెపి కూడా దీనికి సంబంధించి ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఎలాంటి యుద్ధం లేకుండానే పాకిస్తాన్ వెన్ను … Read more

Read More
National

Pahalgam | పాక్ కు షాక్.. పాకిస్తాన్ విమానాలు ఎగరకుండా భారత గగనతలాన్ని మూసివేత

New Delhi | పహల్గామ్ (Pahalgam) ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్‌ కు చెందిన అన్ని విమానాలు, సైనిక విమానాలు ఎగరకుండా తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఒక ముఖ్యమైన చర్యగా ఎయిర్‌మెన్‌కు నోటీసు (NOTAM) జారీ చేసింది. NOTAM ప్రకారం, ఈ పరిమితి ఏప్రిల్ 30 నుంచి మే 23, 2025 వరకు అమలులో ఉంటుంది. ఈ సమయంలో ఏ పాకిస్తానీ విమానాలు భారత … Read more

Read More
Trending News

Indian Armed Forces : భారత సాయుధ దళాలకు ఫుల్ పవర్స్..

ఉగ్రవాదానికి గట్టి దెబ్బ, పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం Free Hand To Indian Armed Forces : న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉ‌గ్రవాదాన్ని అణిచివేసేందుకు సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్‌ ‌నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల సామర్థంపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..