No Tax Till ₹12 Lakh | మోదీ 3.0 బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట
Union Budget 2025 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈసారి మధ్యతరగతిపై ప్రత్యేక దృష్టి సారించింది. పన్ను చెల్లింపుదారులందరికీ పెద్ద బొనాంజాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన కేంద్ర బడ్జెట్ లో భారీ ఊరట కల్పించింది. రూ. 12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్లో రూ. 75,000 లెక్కన జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు ఈ పరిమితి రూ. 12.75 లక్షలు అవుతుంది. కొత్త … Read more
Read More