Indian Railways | మోంతా ఎఫెక్ట్.. పలు రైళ్ల షెడ్యూళ్లలో మార్పులు.. ప్రయాణానికి ముందు చెక్ చేసుకోండి
Hyderabad : ‘మోంతా’ తుఫాన్ ప్రభావంతో ప్రయాణీకుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ రైల్వేలు అక్టోబర్ 28న షెడ్యూల్ చేసిన అనేక రైళ్ల సమయాలను మార్చాయి. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు నుంచి హౌరా, విశాఖపట్నం, ఖరగ్పూర్ వైపు వెళ్లే సర్వీసులు రీషెడ్యూల్ అయ్యాయి. ప్రయాణీకులు తమ ప్రయాణానికి ముందు NTES లేదా IRCTC వెబ్సైట్లలో తాజా సమాచారం తనిఖీ చేయాలని అధికారులు సూచించారు. షెడ్యూల్ మార్చబడిన రైళ్లు: రద్దు చేసిన రైళ్లు: