తెలంగాణకు 8 కొత్త రైళ్లు: భాగ్యనగరం నుంచి తిరుపతి, జైపూర్, భువనేశ్వర్‌లకు విక్లీ స్పెషల్స్!

New Trains from Hyderabad 2026

(హైదరాబాద్ – ఏప్రిల్ 21): హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర రైల్వే శాఖ 8 కొత్త రైళ్లను (New Trains from Hyderabad 2026) ప్రకటించింది. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పదేపదే చేసిన విజ్ఞప్తులకు స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నూతన సర్వీసులకు పచ్చజెండా ఊపారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలైన తిరుపతి, తిరుచానూరులతో పాటు జైపూర్, భువనేశ్వర్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఈ … Read more