Hyderabad Lok Sabha elections | హైదరాబాద్లో 5.41 లక్షల మంది నకిలీ ఓటర్లను తొలగించిన ఎన్నికల సంఘం
Hyderabad Lok Sabha elections 2024: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన, మారిన, నకిలీ ఓట్లతో సహా మొత్తం 5.41 లక్షల మంది ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించింది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్లో మే 13న నాలుగో విడలతో ఓటింగ్ జరగనుంది. ఏఐఎంఐఎం కంచుకోటగా నిలిచిన హైదరాబాద్ లోక్ సభ స్థానంలో AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నుంచి … Read more
Read More