G7 Summit | ‘నమస్తే’ అంటూ పలకరించున్న ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..
G7 Summit | ఇటలీ (Italy) లో జరుగుతున్న జీ7 ఔట్రీచ్ సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) తో సమావేశమయ్యారు. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్లో G7 శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. G7లో US, UK, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ ఉన్నాయి. సమ్మిట్కు ఔట్రీచ్ కంట్రీగా భారత్ను ఆహ్వానించారు. జీ7 … Read more
Read More