Tiranga Yatra | తిరంగా యాత్రను విజయవతం చేయండి
కేంద్రమంత్రి కిషన్రెడ్డి పిలుపు Tiranga Yatra in Hyderbad : పహల్గామ్ (Pahalgam) దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) విజయవంతమైన నేపథ్యంలో మన వీరజవాన్లకు మద్దతు తెలుపుతూ శనివారం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించే తిరంగా యాత్ర (Tiranga Yatra )ను విజయవంతం చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister G.Kishan Reddy) పిలుపునిచ్చారు. శుక్రవారం బిజెపి(BJP) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో … Read more
Read More