అజ్ఞాతంలో కేవలం నలుగురు తెలంగాణ మావోయిస్టులు: రాష్ట్ర పోలీస్ శాఖ కీలక ప్రకటన
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రానికి చెందిన కీలక నేతలు ఇప్పటికే అజ్ఞాతంలో మరణించడం లేదా లొంగిపోవడంతో, ప్రస్తుతం కేవలం నలుగురు మావోయిస్టులు (Telangana Maoists List) మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ శాఖ అధికారికంగా వెల్లడించింది. అజ్ఞాతంలో ఉన్న నలుగురు వీరే (Maoists List): పోలీస్ శాఖ అందించిన వివరాల ప్రకారం, ఇంకా అజ్ఞాతంలో కొనసాగుతున్న వారిలో కేంద్ర మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు: వీరందరూ …