Saturday, May 17Welcome to Vandebhaarath

Tag: Delhi Metro Rail Corporation

Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సకల సౌకర్యాలతో పాడ్ హోటల్స్..
Trending News

Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సకల సౌకర్యాలతో పాడ్ హోటల్స్..

Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అనేక ట్రిప్పులలో బిజీగా ఉంటుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అనేక ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఢిల్లీ మెట్రో ఇప్పుడు స్టేషన్లలో రాత్రిపూట బస చేయడానికి ఏర్పాట్లు చేసింది. DMRC న్యూఢిల్లీ స్టేషన్‌లో ఒక పాడ్ హోటల్‌ను ఏర్పాటు చేసింది, అక్కడ మీరు నిశ్చింతగా రాత్రిపూట విశ్రాంతి తీసుకోవచ్చు.ఢిల్లీ మెట్రో అనేది ఢిల్లీ వాసులకు జీవనాడి లాంటిది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ లో లక్షలాది మందికి ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్ల రాకపోకలతో నిత్యం కోలాహలంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా మెట్రో స్టేషన్‌లోనే పడుకోవచ్చని అనుకున్నారా? మీరు ఖచ్చితంగా నిద్రపోవచ్చు, కానీ రాత్రిపూట మెట్రో సేవలు పూర్తయిన తర్వాత స్టేషన్ లో వెంటనే మీమ్మల్ని బయటకు పంపించేస్తారు. అయినప్పటికీ, మీరు మెట్రో స్టేషన్‌లో నిద్రపోవాలనుకుంటే, ఢిల్లీ మెట్రో మీ కోరికను నెరవేర్చింద...
DMRC QR Ticket | శుభవార్త! ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో మ‌ల్టిపుల్ జ‌ర్నీ QR టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు
National

DMRC QR Ticket | శుభవార్త! ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో మ‌ల్టిపుల్ జ‌ర్నీ QR టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు

DMRC QR Ticket | రైలు ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి, ప్ర‌జ‌ల‌కు మెరుగైన ర‌వాణా సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) గురువారం మల్టిపుల్ జర్నీ QR టికెట్ (MJQRT) ను ప్రారంభించింది. దీని వ‌ల్ల‌ రోజువారీగా టిక్కెట్ కొనుగోలు చేసే అవ‌స‌రం ఉండదు. మెట్రో అధికారుల ప్రకారం, MJQRT ప్రయాణీకులకు సాంప్రదాయ స్మార్ట్ కార్డ్‌లకు ప్రత్యామ్నాయంగా సరళీకృత, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.కొత్త సిస్టమ్ ఇప్పుడు DMRC ఢిల్లీ మెట్రో సారథి (మూమెంటమ్ 2.0 అని కూడా పిలుస్తారు) యాప్ ద్వారా మ‌ల్లిపుల్‌ జ‌ర్నీ టిక్కెట్ (multiple journey tickets ) లను కొనుగోలు చేయడానికి వీలు క‌ల్పిస్తుంది. ఈ యాప్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్ శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని DMRC అధికారి తెలిపారు.MJQRTని ఉపయోగించేందుకు ప్రయాణికులు తప్పనిసరిగా రూ. 150 ప్రారంభ బ్యాలెన్స్‌తో యా...
మెట్రో రైలులో విచక్షణ మరిచి ప్రవర్తించిన జంట.. సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Viral

మెట్రో రైలులో విచక్షణ మరిచి ప్రవర్తించిన జంట.. సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Delhi: కదులుతున్న ఢిల్లీ మెట్రో రైలులో ఒక జంట ఎలాంటి విచక్షణ లేకుండా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వినియోగదారులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సన్నివేశాన్ని ఎప్పుడు వీడియో రికార్డింగ్ తేదీ చేశారో తెలియరాలేదు. కానీ ఇది వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వేగంగా షేర్ అయింది. పెద్ద సంఖ్యలో వీక్షణలు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఢిల్లీలో మెట్రో రైలు(Delhi Metro) ప్రయాణిస్తుండగా ఒక యువతి కూల్ డ్రింక్ ను తాగి ఆమె బాయ్ ఫ్రెండ్ నోట్లోకి నేరుగా పోసినట్లు ఉంది. సిగ్గు లేకుండా విచక్షణ మరిచి ఈ జంట చేస్తున్న వింత చేష్టను చూసి కొంతమంది ప్రయాణికులు షాక్ అయ్యారు. మరికొందరు అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. వీడియోను షేర్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్ కూడా "ఢిల్లీ మెట్రో(Delhi Metro)ను ఇప్పుడు మూసివేయాలా? లేదా వినోదానికి గొ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..