Saturday, July 12Welcome to Vandebhaarath

Tag: Ceasefire

Operation Sindoor | పీవోకే తిరిగి ఇస్తేనే చర్చలు.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు : ప్రధాని మోదీ
National, తాజా వార్తలు

Operation Sindoor | పీవోకే తిరిగి ఇస్తేనే చర్చలు.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు : ప్రధాని మోదీ

India vs Pakistan LIVE Updates ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్థిరమైన వైఖరిని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ మూడు లక్ష్యాలను సాధించిందని అన్నారు. వార్తా సంస్థ ANI ప్రకారం, అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్‌తో సంభాషణ సందర్భంగా, పాకిస్తాన్ ఏదైనా చేస్తే.. దానికి మా ప్రతిస్పందన మరింత విధ్వంసకరంగా కఠినంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదే రాత్రి పాకిస్తాన్ 26 ప్రదేశాలపై దాడి చేసింది. భారతదేశం గట్టిగా స్పందించింది.కాశ్మీర్‌పై మా వైఖరి చాలా స్పష్టంగా ఉందని, ఇప్పుడు ఒకే ఒక సమస్య మిగిలి ఉందని భారత్ తెలిపింది - పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (Line of Control - POK) తిరిగి ఇవ్వడం. ఇది తప్ప వేరే ఏమీ లేదు. వారు ఉగ్రవాదులను అప్పగించడం గురించి మాట్లాడితే, మనం మాట్లాడుకోవచ్చు. మాకు వేరే ఏ అంశంపై మాట్లాడే ఉద్దేశం లేదు. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవ...
Pak Violates Ceasefire : కాల్పుల విరమణ తర్వాత కొన్ని గంటల్లోనే పాక్ వక్రబుద్ధి
National

Pak Violates Ceasefire : కాల్పుల విరమణ తర్వాత కొన్ని గంటల్లోనే పాక్ వక్రబుద్ధి

కచ్ సరిహద్దులో డ్రోన్లు శ్రీనగర్‌లో మళ్లీ పేలుళ్ల శబ్దాలుBREAKING Pak Violates Ceasefire : పాకిస్తాన్ మళ్లీ తన నీచబుద్ధిని (Pakistan betrays again) ప్రదర్శించింది. భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించి 3 గంటలు కూడా గడవకముందే, ఆ దేశం మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించడం ద్వారా తన నిజ స్వరూపాన్ని చూపించింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఉధంపూర్‌లో అంధకారం మధ్య పాకిస్తాన్ డ్రోన్‌ను భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకున్నాయి. ఇంకా పేలుళ్ల శబ్దాలు వినబడుతున్నాయి.జమ్మూతో పాటు, అఖ్నూర్ సెక్టార్‌లో కూడా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పెద్ద ఎత్తున పేలుళ్లు వినిపిస్తున్నాయి.#WATCH | जम्मू-कश्मीर: उधमपुर में ब्लैकआउट के बीच भारतीय वायु रक्षा बलों द्वारा पाकिस्तानी ड्रोन को रोका गया। धमाको...
భారత్-పాక్ కాల్పుల విరమణ | ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం : జైశంకర్
National

భారత్-పాక్ కాల్పుల విరమణ | ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం : జైశంకర్

India-Pakistan ceasefire announced : భారత్, పాక్ మధ్య ఉద్రికత్తల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ - పాకిస్తాన్ అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒక అవగాహనకు వచ్చాయి. ఇది ఈరోజు ప్రకారం 17:00 గంటల నుంచి అమలులోకి వస్తుంది. ఈమేరకు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ (Jaishankar) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధ్రువీకరించారు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు."భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన రాజీలేని వైఖరిని నిరంతరం కొనసాగిస్తోంది. అది అలాగే కొనసాగుతుంది" అని జైశంకర్ అన్నారు. కాల్పుల విరమణ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక అడుగును సూచిస్తున్నప్పటికీ, న్యూఢిల్లీ తన ఉగ్రవాద వ్యతిరేక విధానంలో అప్రమత్తంగా ఉందని హైలైట్ చేశారు.India Pakistan Tensions : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(POK), పాకిస్తాన్ (Pakistan) పంజాబ్ ప్రావిన్స్‌లోని ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..