ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే.. ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు
Macherla Assembly Constituency | ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (Pinnelli Venkatarami Reddy) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (EVM) ధ్వంసం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వెబ్క్యామ్ ఫుటేజీలో, ఎమ్మెల్యే బలవంతంగా పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించడం, ఓటింగ్ పరికరాన్ని స్వాధీనం చేసుకుని నేలపై పడవేయడం కనిపించింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఈవీఎంను తొక్కుతూ దొరికిపోయారు.ఈ ఏడాది మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఈ … Read more
Read More