Friday, July 4Welcome to Vandebhaarath

World

#international, #worldwide, #instagram, #travel #world #photography #art #india #fashion #usa #hiphop #business Global #online #artist #imun #uk #like #follow #news #education #lifestyle #africa #model #canada #dance #london USA

Pakistan Economic Crisis | పాకిస్థాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ చితికిపోవ‌డానికి కార‌ణాలేంటి? మోదీ ప్ర‌భుత్వ వ్యూహం ఫ‌లించిందా!
World

Pakistan Economic Crisis | పాకిస్థాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ చితికిపోవ‌డానికి కార‌ణాలేంటి? మోదీ ప్ర‌భుత్వ వ్యూహం ఫ‌లించిందా!

Pakistan Economic Crisis Explained | మ‌న పొరుగుదేశం దేశం పాకిస్థాన్ (Pakistan) ఆర్థికంగా చితికిపోయి సాయం కోసం అన్ని దేశాల‌ను యాచిస్తోంది. గ‌త ఐదేళ్ల‌లో ఆ దేశ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. 2024 మే 17న, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి (Pulwama Attack)లో 40 మంది వీర జవాన్లను కోల్పోయిన తర్వాత భారత్ వైఖ‌రిలో మార్పు వ‌చ్చింద‌ని అంగీకరించారు. ఆర్టికల్ 370 రద్దుపై ఇషాక్ దార్ స్పందిస్తూ.. ఈ నిర్ణ‌యం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.. ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి తర్వాత, పాకిస్తాన్ నుంచి ఎగుమతులపై భారతదేశం 200% సుంకాన్ని విధించిందని, నియంత్రణ రేఖ వెంబడి కాశ్మీర్ బస్సు సర్వీస్, వాణిజ్యాన్ని నిలిపివేసిందని అన్నారు.పాక్ తో వాణిజ్యాన్ని తగ్గించడానికి భారతదేశం తక్షణ చర్యలు తీసుకుంది. ఈ చ‌ర్య‌ల్లో భాగంగా మొదటిది.. పాకిస్తాన్ ఇకపై 'అత్యంత అనుకూల దేశాల' లేదా MFN...
Pakistan | భారత్‌ అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన పిల్లలు మురికి కాలువల్లో పడి చస్తున్నరు.. పాక్‌ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
World

Pakistan | భారత్‌ అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన పిల్లలు మురికి కాలువల్లో పడి చస్తున్నరు.. పాక్‌ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Pakistan | భారత్ ఒక‌వైపు అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుంటే పాక్ లో ప‌రిస్థితులు నానాటికి దిగ‌జారిపోతున్నాయ‌ని పాకిస్థాన్‌ ఎంపీ సయ్యద్‌ ముస్తాఫా కమల్ వెల్ల‌డించారు. పాకిస్థాన్ లోని రాజకీయ పార్టీ ముత్తాహి దా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్థాన్ (MQM-P) ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ (Syed Mustafa Kamal) పాక్ పార్లమెంట్‌లో బుధవారం దేశ సమస్యలను ప్రస్తావించారు. ‘ప్రపంచం ఓవైపు చంద్రుడిపైకి వెళ్తుండ‌గా మ‌న కరాచీ పరిస్థితి చూస్తే చాలా మంది చిన్నారులు మురికి కాల్వల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.ఇక్కడ కరాచీలో ఒక చిన్నారి కాలువలో పడి మరణించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతీ మూడు రోజ‌లకు ఇలాంటి సంఘ‌ట‌న‌లు సర్వసాధారణమైపోయాయి అంటూ పాక్‌లోని పరిస్థితులపై ఆయ‌న‌ ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ఆయన కరాచీలోని తాగునీటి ఎద్ద‌డి సమ‌స్య‌ల‌ను కూడా అసెంబ్లీలో ప్ర‌స్తావించారు. ‘కరాచీ పాకిస్థాన్‌కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు.. దేశంలో...
BrahMos Missile |  ఫిలిప్పైన్స్ కు బ్రహ్మోస్ క్షీపణుల సరఫరా తర్వాత  ప్రధాని మోదీ ఏమన్నారంటే..
World

BrahMos Missile | ఫిలిప్పైన్స్ కు బ్రహ్మోస్ క్షీపణుల సరఫరా తర్వాత ప్రధాని మోదీ ఏమన్నారంటే..

BrahMos Missile to Philippines: ర‌క్ష‌ణ రంగంలో భారత్ ఇప్పుడు తిరుగులేని శ‌క్తిగా ఎదుగుతోంది. సొంతంగా అత్యాధునిక ఆయుధ సంపత్తిని పెంచుకోవ‌డ‌మే కాకుండా భారత్ ఇప్పుడు ఎగుమతులపై కూడా దృష్టి పెట్టింది.తాజాగా BrahMos సూపర్‌ సోనిక్ క్రూజ్ మిసైల్ ని ఫిలిప్పైన్స్‌కి పంపించింది. 2022లో భారత్, ఫిలిప్పైన్స్ మధ్య కీల‌క‌ ఒప్పందం కుదిరింది. ఈ మిసైల్‌ కోసం ఫిలిప్పైన్స్ 375 మిలియన్ డాలర్లు చెల్లించింది. భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేసిన ఈ మిసైల్‌ని తొలిసారి ఎగుమతి చేశారు.2022లో ఇరు పక్షాల మధ్య కుదిరిన 375 మిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా ఫిలిప్పీన్స్‌కు భారత్ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను డెలివరీ చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దేశప్రజలను అభినందించారు. దోమాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, "ఇప్పుడు మనం బ్రహ్మోస్ క్షిపణులను కూడా ఎగుమతి చేస్తున్నాం. ఈ క్షిపణి...
Dubai rains | ఎడారి దేశంలో ఆక‌స్మిక వ‌ర్షాలు, రోడ్ల‌పై మోకాళ్ల లోతు వ‌ర‌ద నీరు..
World

Dubai rains | ఎడారి దేశంలో ఆక‌స్మిక వ‌ర్షాలు, రోడ్ల‌పై మోకాళ్ల లోతు వ‌ర‌ద నీరు..

Dubai rains | మధ్యప్రాచ్య ఆర్థిక కేంద్రమైన దుబాయ్ ఇప్పుడు ఆక‌స్మిక వ‌ర‌ద‌ల‌తో కొట్టుమిట్టాడుతోంది. భారీ వర్షాల కారణంగా UAE, బహ్రెయిన్ అంతటా వరద నీరు పోటెత్తుతోంది. ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా రెండు రోజుల్లో ఒమన్‌లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షం కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేక ఇన్‌కమింగ్ విమానాలను దారి మళ్లించింది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం రాత్రి 7:26 గంటలకు రాకపోకలను నిలిపివేసింది, రెండు గంటల తర్వాత పునఃప్రారంభించిన‌ట్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఫొటోలు వీడియోలు అక్క‌డి దుస్థితిని వివ‌రిస్తున్నాయి. ఫ్లాగ్‌షిప్ షాపింగ్ సెంటర్‌లు దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ఎమిరేట్స్ రెండూ వరదలకు గురయ్యాయి కనీసం ఒక దుబాయ్ మెట్రో స్టేషన్‌లో నీరు మోకాళ్ల‌ లోతులో ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది.దుబాయ్‌లో కుండపోత...
Israel-Iran Conflict | ఇజ్రాయిల్ పై క్షిప‌ణి దాడుల‌తో విరుచుకుప‌డుతున్న ఇరాన్‌
World

Israel-Iran Conflict | ఇజ్రాయిల్ పై క్షిప‌ణి దాడుల‌తో విరుచుకుప‌డుతున్న ఇరాన్‌

Iran Attacks | ఇరాన్ అంతా ఊహించిన‌ట్లుగానే మూకుమ్మ‌డి దాడుల‌ను ప్రారంభించింది. సిరియాలోని తమ కాన్సులేట్‌ భవనంపై దాడి ఘటన తర్వాత ప్రతీకారంతో ఊగిపోతున్న ఇరాన్ ముందుగా చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై (Israel) దాడికి తెగ‌బ‌డింది. ఇరాన్ సైన్యం సుమారు 200 డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ (Israel) పై దాడులు (attack) చేసింది. ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం అర్ధ‌రాత్రి సమాచారం అందించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరం దెబ్బతింది. ఓ బాలిక సహా అనేక మంది గాయపడినట్లు స‌మాచారం. ఇదే సమయంలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులలో కొన్నింటిని ఇజ్రాయెల్ పేల్చివేసింది. అలాగే సిరియా, జోర్డాన్‌ల ప్రాంతాల్లో కొన్ని డ్రోన్‌లను కూల్చివేసింది.న్యూస్ అప్డేట్స్ కోసం  WhatsApp చానల్ లో చేరండి..ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ పేరు తో 200 ల‌కుపైగా కిల్లర్‌ డ్రోన్లు, బాలిస్టిక్‌ మిస్సైళ్లు, క్రూయిజ్‌ క్షిపణులతో దాడులు చేసిం...
Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్‌ భారత్ లో అంతర్భాగమే.. అమెరికా ప్రకటన.. చైనాకు షాక్..
National, World

Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్‌ భారత్ లో అంతర్భాగమే.. అమెరికా ప్రకటన.. చైనాకు షాక్..

న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌(Arunachal Pradesh)ను భారత భూభాగంలో భాగంగా గుర్తిస్తోందని, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి “చొరబాటు లేదా ఆక్రమణలను” అమెరికా ప్రభుత్వం (United States) తీవ్రంగా వ్యతిరేకిస్తుంద‌ని అమెరికా విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌ను "చైనా భూభాగంలో అంతర్లీన భాగం" అని పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత అమెరికా ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. "అరుణాచల్ ప్రదేశ్‌ను యునైటెడ్ స్టేట్స్ భారత భూభాగంగా గుర్తిస్తుంది, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సైనిక లేదా పౌరుల ద్వారా చొరబాట్లు లేదా ఆక్రమణలను ప్రోత్స‌హించ‌డం వంటి ఏకపక్ష ప్రయత్నాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము" అని పేర్కొంది. సెలా టన్నెల్ నిర్మాణంపై అక్కసు చైనా (China) రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియోగాంగ్ మాట్లాడుతూ, జిజాంగ్ దక్షిణ భాగం (టిబెట్‌కు చైనా పేరు) చై...
BAPS Hindu Mandir | అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. అద్భుతమైన కట్టడం గురించి మీరూ తెలుసుకోండి..
World

BAPS Hindu Mandir | అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. అద్భుతమైన కట్టడం గురించి మీరూ తెలుసుకోండి..

BAPS Hindu Mandir :  అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది  ఇప్పుడు మరో అద్బుతమైన దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)రాజధాని అబుదాబిలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్ (BAPS) పేరుతో  అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణం పూర్తయింది.  ఈ ఆలయాన్ని రేపు  14 ఫిబ్రవరి, 2024న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.  దీని ముందుగా అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఫిబ్రవరి 13న నిర్వహించిన  భారీ సమావేశం జరుగుతుంది. దీనికి  అహ్లాన్ మోదీ (హలో మోదీ) అని పేరు పెట్టారు. యూఏఈ(UAE) అధ్యక్షుడు షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణం కోసం  2015లో భూమిని కేటాయించారు. 2019లో UAE టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ దేవాలయానికి  శంకుస్థాపన చేశారు. వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా.. ఈ భారీ దేవాలయం (B...
india maldives relations | మాల్దీవులకు షాక్.. భారీగా పడిపోయిన భారత పర్యాటకుల సంఖ్య..
World

india maldives relations | మాల్దీవులకు షాక్.. భారీగా పడిపోయిన భారత పర్యాటకుల సంఖ్య..

న్యూఢిల్లీ: గత మూడు వారాలుగా మాల్దీవులలో పర్యాటక జనాభాలో గణనీయమైన మార్పును చవిచూసింది. మాల్దీవ్స్ (Maldives) పర్యాటక మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన డేటా ప్రకారం.. భారతీయ సందర్శకుల సంఖ్య మూడవ స్థానం నుంచి ఐదవ స్థానానికి పడిపోయింది. భారత్ ‍, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.అధికారిక మాల్దీవుల ప్రభుత్వ డేటా ప్రకారం , ఈ ద్వీపసమూహంలోకి పర్యాటకుల వివరాలు ఇలా ఉన్నాయి.రష్యా: 18,561 మంది (10.6% మార్కెట్ వాటా, 2023లో ర్యాంక్ 2) ఇటలీ: 18,111 మంది (10.4% మార్కెట్ వాటా, 2023లో 6వ స్థానం) చైనా: 16,529 మంది (9.5% మార్కెట్ వాటా, 2023లో ర్యాంక్ 3) UK: 14,588 మంది (8.4% మార్కెట్ వాటా, 2023లో ర్యాంక్ 4) భారతదేశం: 13,989 మంది (8.0% మార్కెట్ వాటా, 2023లో ర్యాంక్ 1) జర్మనీ: 10,652 మంది (6.1% మార్కెట్ వాటా) USA: 6,299 మంది (3.6% మార్కెట్ వాటా, ...
Zombie Virus | శ‌తాబ్దాల‌ తర్వాత భ‌య‌పెడుతున్న‌ డేంజరస్‌ వైరస్‌.. కరోనాను త‌ల‌ద‌న్నే విపత్తు వ‌స్తుందా?
World

Zombie Virus | శ‌తాబ్దాల‌ తర్వాత భ‌య‌పెడుతున్న‌ డేంజరస్‌ వైరస్‌.. కరోనాను త‌ల‌ద‌న్నే విపత్తు వ‌స్తుందా?

Zombie Virus | కంటికి క‌నిపించ‌ని అతిభ‌యంక‌ర‌మైన‌ వైరస్! అది సోకిన మనుషులు వెంటనే రాక్షసుల్లా మారిపోతారు..! కాళ్లు, చేతులు వంకర్లు తిరిగిపోవడం.. అంతా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తుంటారు.. ఆలోచించే విచక్ష‌ణ‌ జ్ఞానం కోల్పోయి కృర‌ మృగాల్లా మారిపోతారు! ఇన్ని రోజులుగా మనం హాలీవుడ్ లో ఎన్నో జాంబీ వైరస్ కథలు చూశాం క‌దా ! ఇప్పటివరకు ఫిక్షనల్‌ స్టోరీగా ఉన్న ఈ వైరస్‌.. తొందరలోనే వాస్తవం కాబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా మంచులో కూరుకుపోయిన ఈ ప్రమాదకరమైన వైరస్‌లు‌.. ఇప్పుడు బయటకు వస్తుందనే అంచనాల నేపథ్యంలో ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. కరోనా వైరస్‌ (corona virus) సృష్టించిన విపత్తు నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే.. కొవిడ్ ను తలదన్నే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లు మానవులపైకి అటాక్ చేసేందుకు సిద్ధమవుతుందన్న విషయం తెలిసి అందరూ షాక్ కు గురవుతున్నారు. గ్లోబర్ వార్...
మావోరి తెగ భాష‌లో ఇర‌గ‌దీసిన 21 ఏళ్ల మ‌హిళా ఎంపీ.. వీడియో వైర‌ల్
Viral, World

మావోరి తెగ భాష‌లో ఇర‌గ‌దీసిన 21 ఏళ్ల మ‌హిళా ఎంపీ.. వీడియో వైర‌ల్

వెల్లింగ్ట‌న్‌: న్యూజిలాండ్‌ (New Zealand) లో మావోరి తెగ‌కు చెందిన 21 ఏళ్ల మ‌హిళా ఎంపీ హ‌నా రాహితి మైపి క్లార్క్ మొదటి సారి పార్ల‌మెంట్‌కు ఎన్నికైంది. 170 ఏళ్ల న్యూజిలాండ్ పార్ల‌మెంట్ చ‌రిత్ర‌లో అతి పిన్న వ‌య‌స్సులో ఎంపికైన నేత‌గా ఆమె రికార్డు నమోదు చేశారు. గత సంవత్సరం అక్టోబ‌రు‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మైపిక్లార్క్ పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. హౌర‌కి వైకాటో స్థానం నుంచి ఎంపీగా ఆమె విజయం సాధించారు. న్యూజిలాండ్ లోని స్థానిక తెగ మావోరిల సంక్షేమం కోసం మైపి క్లార్క్ చాలా ఏల్లుగా నుంచి పోరాటం చేస్తున్నారు.కాగా పార్ల‌మెంట్‌లో తొలిసారి ప్ర‌సంగం చేసిన మైపి క్లార్క్.. మావోరి భాష‌లో మాట్లాడారు. తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆమె చాలా ఆవేశ‌పూరితంగా మావోరి స్వ‌రాన్ని వినిపించారు. ‘మీ కోసం చ‌స్తా.. కానీ మీ కోసం కూడా జీవిస్తాను’ అని ఆమె త‌న ప్ర‌సంగంలో వివరించారు. మావోరిలో త‌మ భాష‌లో మాట్లాడుతుంటే.. ఎలాంట...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..