మొత్తం మొబైల్ షాపునే లూటీ చేశాడు.. వరంగల్: తనను ఉద్యోగంలో నుంచి తొలగించాడనే అక్కసుతో తాను పనిచేసిన మొబైల్ షాపులో సెల్ ఫోన్లను చోరీ చేసిన దొంగను సీసీఎస్, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. … Read more
లీటర్ కు 34 కిమీల మైలేజీ MarutiSuzuki Alto Tour H1 : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి శుక్రవారం ఢిల్లీ షోరూమ్లో పెట్రోల్, సిఎన్జి వేరియంట్లలో వరుసగా రూ.4.81 … Read more
దేశీయ కంపెనీ నాయిస్ కొత్తగా NoiseFit Vortex Smartwatch ను విడుదల చేసింది. ఐదు విభిన్న రంగు ఎంపికలలో వచ్చే ఈ స్మార్ట్వాచ్, బ్లూటూత్ కాలింగ్కు మద్దతుతో 1.46-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. నోయిస్ఫిట్ … Read more
రూ.50లక్షలు విరాళం అందించిన పూల్ పాండియన్ చెన్నై: పూల్ పాండియన్ చూడ్డానికి యాచకుడే కానీ అతడి ఉన్నత వ్యక్తిత్త్వం మందు కోటీశ్వరులు కూడా దిగదుడుపే.. ఏళ్ల తరబడి ఎండనకా వాననగా రోడ్లపై సంచరిస్తూ అడుక్కొని … Read more
నేటి నుంచి శనివారం వరకు నాంపల్లి సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్: నాంపల్లిలోని నుమాయిష్ గ్రౌండ్స్లో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు చేప ప్రసాదం (chepa mandu) పంపిణీ … Read more
ఇకపై ప్రతీ నాలుగో శనివారం నో బ్యాగ్ డే…. వివరాలు ఇవీ.. Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల(Telangana Schools)కు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా 2023-24 అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ విద్యా … Read more
odisha train tragedy : ఒడిశాలోని బాలాసోర్లో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్నప్రమాదంలో 288 మంది మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. చెన్నై వైపు వెళ్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్ పట్టాలు … Read more
odisha train accident : ఒడిశా రైలు ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్వీట్లో పేర్కొంది. ఏడు … Read more
నిద్రలోనే ప్రాణాలు విడిచిన ప్రయాణికులు 278కి చేరిన మృతుల సంఖ్య Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మరణించారు. సుమారు 900 … Read more
ధర, ఫీచర్లు ఇవీ.. బోట్ రాకర్జ్ 255 టచ్ వైర్లెస్ ఇయర్ఫోన్స్ (Boat Rockerz 255 Touch Neckband) భారతదేశంలో విడుదలైంది. నెక్బ్యాండ్ పిచ్ బ్లాక్, డీప్ బ్లూ, టీల్ గ్రీన్ అనే మూడు … Read more