Tuesday, May 5, 2026

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

Trending News

Indian Railways 100-day Roadmap | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త! 100 రోజుల ఎజెండాలో విప్లవాత్మక సంస్కరణలు

Indian Railways 100-day Roadmap : దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మెరుగైన రైల్వే కనెక్టివిటీ కోసం భార‌తీయ రైల్వే సిద్ధ‌మ‌వుతోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే అనేక విప్ల‌వాత్మ‌క మార్పులు చేయాల‌ని భావిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా 24 గంటల్లోనే  టికెట్ వాపసు పథకం, వందే భారత్ స్లీపర్ రైలు, ఉదంపూర్-శ్రీనగర్-బారాముల రైలు లింక్ ప్రాజెక్ట్ చివరి విస్తరణ ప్రారంభం, రైల్వే ప్రయాణీకుల కోసం “సూపర్ యాప్”, భారతదేశపు మొట్టమొదటి నిలువు లిఫ్ట్ … Read more

Read More
NationalTrending News

Vande Bharat : మరింత స్పీడ్ తో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు..! ట్రయల్ రన్ కు సిద్ధం..

Vande Bharat : దేశంలో అత్యంత పాపులర్ అయిన  వందే భారత్ రైళ్లు మరింత స్పీడ్ తో పరుగులు పెట్టనున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం ట్రయిల్స్ నడుస్తున్నాయి. ముందుగా ముంబై – అహ్మదాబాద్ మార్గంలో టాప్ స్పీడ్ తో వందేభారత్ రైళ్లను నడిపించనున్నారు. ప్రస్తుతం వందేభారత్ ప్రీమియం సూపర్ పాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. అయితే  గంటకు గరిష్టంగా 160 కి.మీ (కి.మీ) వేగంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ … Read more

Read More
Trending News

Lok Sabha elections 2024 : హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ, ఓటర్ల భద్రత కోసం EC సూచ‌న‌లు ఇవే..

Heatwave Warning | వేస‌విలో తీవ్రమైన ఎండ‌ల నుంచి ప్రాణాంతక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ జారీ చేసిన విధంగా చేయవలసినవి అలాగే చేయకూడని ప‌నుల‌ జాబితాను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ (EC ) జారీ చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఓటర్ల భద్రత కోసం భారత ఎన్నికల సంఘం (EC) మంగళవారం ఒక సలహాను జారీ చేసింది. భారతదేశంలో మార్చి నుంచి మే 2024 … Read more

Read More
Trending News

ప్రపంచంలో 3వ అత్యంత కాలుష్య దేశంగా భార‌త్.. టాప్ 50లో 42 భార‌తీయ న‌గ‌రాలే.. నివేదికలో విస్తుగొలిపే వాస్త‌వాలు..

World Air Quality Report |ప్ర‌పంచంలోనే అత్యంత కాలుష్య దేశాలు, న‌గరాల‌పై చేప‌ట్టిన స‌ర్వేలో భార‌త్‌కు ఊహించ‌ని ఫ‌లితాలు వ‌చ్చాయి. స్విస్‌ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ బాడీ IQAir విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత భారతదేశం మూడవ అత్యంత కాలుష్య దేశంగా ప్రకటించింది. ‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023’ ప్రకారం, ప్రతి క్యూబిక్ మీటరుతో పోలిస్తే.. , 2023లో బంగ్లాదేశ్ (క్యూబిక్ మీటర్‌కు 79.9 మైక్రోగ్రాములు), పాకిస్తాన్ ((క్యూబిక్ మీటరుకు … Read more

Read More
Trending News

Crime GPT Tool | క్రైమ్ జీపీటీతో నేరస్థుల ఆటకట్టు.. AI టెక్నాలజీ పోలీసులు ఎలా ఉపయోగిస్తున్నారు..

Crime GPT | నేరస్థులను చాక‌చ‌క్యంగా, త్వరగా పట్టుకొనేందుకు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అత్యాధునిక ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ ఆధారిత‌ క్రైమ్‌ జీపీటీ అనే అత్యాధునిక టెక్నాల‌జీని వినియోగిస్తున్నారు. స్టాక్యు టెక్నాలజీస్ (Staqu Technologies ) రూపొందించిన ఈ టెక్నాలజీ టూల్ తో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌.. నేరస్తులను వెనువెంట‌నే గుర్తించి జైలుకు పంపిస్తున్నారు. నేరస్తుల డాటా బేస్‌ను తనిఖీ చేయడం ద్వారా ఈ క్రైమ్‌ జీపీటీ పనిచేస్తుంది. ఈ కొత్త AI టూల్ Crime GPT  నేర‌స్తుల‌ డేటాను … Read more

Read More
Trending News

Know Your Candidate | మీ నియోజకవర్గంలో అభ్యర్థులపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలు ఇలా తెలుసుకోండి….

Know Your Candidate app | లోక్‌సభ ఎన్నికల(Lok Sabha elections 2024)కు ముందు కీలకమైన సమాచారంతో ఓటర్లకు సాధికారత కల్పించేందుకు  ‘నో యువర్ క్యాండిడేట్’ (KYC) పేరుతో కొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్  ప్రకటించారు. ఈ యాప్ ఓటర్లకు వారి  నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న  అభ్యర్థుల నేర చరిత్ర,  ​​ఆస్తులు,  అప్పుల గురించి పూర్తి సమాచారం అందిస్తుంది.  తమ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల నేర చరిత్ర, వారి ఆస్తులు, … Read more

Read More
NationalTrending News

Lok Sabha Elections 2024 | ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది… 7 దశల్లో ఎన్నికలు.. ఏపీ, తెలంగాణ..

Lok Sabha Elections 2024 | లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించింది…ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తుంది. అంతకంటే ముందు కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మ‌రోవైపు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల పదవీకాలం కూడా జూన్‌తో ముగియనుంది. రానున్న ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు. … Read more

Read More
Trending NewsNational

Amit Shah On CAA | పార్సీలు, క్రైస్తవులు CAA కు అర్హులు.. ముస్లింలు ఎందుకు కాదు? క్లారిటీ ఇచ్చిన అమిత్ షా..

Citizenship Amendment Act : పాక్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ లో హింస‌కు గురువుతున్న ముస్లిమేత‌ర వ‌ర్గాల‌కు మాన‌వీయ కోణంలో భార‌త పౌర‌సత్వం క‌ల్పించేందుకు ఇటీవ‌ల‌ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను అమల్లోకి తెచ్చిన విష‌యం తెలిసిందే.. అయితే పై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ సహా తృణమూల్‌, సీపీఐ, ఆప్‌, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలు ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఏఏ అంశంపై … Read more

Read More
Trending News

Dwarka Expressway | ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైంది… అబ్బరపరిచే దీని ప్రత్యేకతలు మీకు తెలుసా..

Dwarka Expressway |  గురుగ్రామ్‌లో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఎనిమిది లేన్ల హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే భారతదేశపు మొట్టమొదటి ఎలివేటెడ్ హైవే ఇది. దీనిని  వల్ల ఢిల్లీ,  గురుగ్రామ్ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అత్యంత సులభమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే  హర్యానా విభాగంలో రెండు ప్యాకేజీలు ఉన్నాయి — ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుండి బసాయి ROB (10.2 కి.మీ), అలాగే బసాయి ROB నుండి … Read more

Read More
Trending News

Wed in India | ‘భారతదేశంలోనే పెళ్లి చేసుకోవాలని’ ప్రధాని మోదీ ఎందుకు కోరుకుంటున్నారు?

తన తదుపరి మిషన్ “వెడ్ ఇన్ ఇండియా (Wed in India)” అని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్ర‌క‌టించారు. జ‌మ్మూకశ్మీర్ రాజ‌ధాని శ్రీన‌గ‌ర్ లో ని జరిగిన విక‌సిత్ భారత్, విక‌సిత్ జమ్మూ & కాశ్మీర్’ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో వెడ్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమ‌ని అన్నారు. విదేశాల్లో పెళ్లి చేసుకునేందుకు వెళ్లే భారతీయులు.. జమ్మూకశ్మీర్‌కు వచ్చి ఇక్కడే పెళ్లిళ్లు చేసుకోవాలని ప్ర‌ధాని సూచించారు. అలా చేయడం వ‌ల్ల ప్రతీ … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..