Saturday, July 5Welcome to Vandebhaarath

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

Indian Railways | ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ డివిజన్ లో పలు రైళ్ల దారి మళ్లింపు.. పూర్తి జాబితా ఇదే..
Telangana

Indian Railways | ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ డివిజన్ లో పలు రైళ్ల దారి మళ్లింపు.. పూర్తి జాబితా ఇదే..

Indian Railways | విజయవాడ డివిజన్‌ (Vijayawada Division) లో జరుగుతున్న అభివృద్ధి ప‌నుల కారణంగా ప‌లు రైళ్ల‌ను దారిమ‌ళ్లించ‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. మే 27 నుంచి జూన్ 23, 2024 వరకు అనేక రైళ్లకు మళ్లింపులు ఉంటాయ‌నితెలిపింది. దారి మళ్లించిన రైళ్ల జాబితా ఇదే.. రైలు నం. 12509 SMVT బెంగళూరు-గౌహతి బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ Vijayawada Division : మే 29, 31, జూన్ 05, 07, 12, 14, 19, 21, 2024 తేదీల్లో SMVT బెంగళూరు నుంచి బయలుదేరే ఈ రైలు విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు స్టేషన్ల మీదుగా మళ్లించ‌నున్నారు.రైలు నెం. 18111 టాటానగర్-యశ్వంత్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ మే 30, జూన్ 06, 13, 2024 తేదీలలో టాటానగర్ నుంచి బయలుదేరే ఈ రైలు నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ స్టేషన్ల మీదుగా మళ్లించనుంది. ఏలూరు స్టేషన్‌లో హాల్టింగ్ సౌక‌ర్యం ఉండ‌దు.రైలు నెం. 18637 హటియా-SM...
Telangana Rains | తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు
Telangana

Telangana Rains | తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు

లోక్‌సభ ఎన్నికల వేళ.. వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్‌డేట్‌..! Telangana Rains  | లోక్ సభ ఎన్నికల వేళ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad ) ఆదివారం తెలిపింది. రాష్ట్రంలో పార్లమెంట్‌ నాలుగో విడుత ఎన్నికలు (Loksabha Elections 2024) జరుగనున్నాయి. అలాగే కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే..కాగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, భధ్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగ...
HYD Metro | హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్ అండ్ టీ ఔట్ ?  ఉచిత బస్సు ప్రయాణమే కారణమా?
Telangana

HYD Metro | హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్ అండ్ టీ ఔట్ ? ఉచిత బస్సు ప్రయాణమే కారణమా?

HYD Metro | హైదరాబాద్ మెట్రోను విక్ర‌యించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ రెడీ అయింది. ఇటీవ‌ల‌ సంస్థకు భారీగా న‌ష్టాలు వ‌స్తుండ‌డంతో చివ‌ర‌కు హైదరాబాద్ మెట్రోను విక్రయించాల‌ని నిర్ణ‌యించింది. అయితే ఈ ప్ర‌క్రియ‌ను 2026 తర్వాత మొద‌లు పెట్టాల‌ని ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌లో 90 శాతం ఎల్‌అండ్‌టీకి ఉండగా, మిగిలిన 10 శాతం తెలంగాణ ప్రభుత్వానిది. మెట్రో వ్యవస్థను నిర్వహించేందుకు  కంపెనీకి 65 ఏళ్ల రాయితీ ఉంది.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం కారణంగా మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోయిందని, ఫలితంగా తీవ్రంగా నష్టాలు వచ్చాయని L&T సంస్థ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ రామన్ అన్నారు. 2026 తర్వాత హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను విక్రయించాలని భావిస్తున్నట్లు చెప్పారు.తెలంగాణలో బస్సుల సంఖ్య పెరగనప్పటికీ మహిళలు బస్సుల్లో ఎక్కువగా ప...
Raithu Bharosa : రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల
Telangana

Raithu Bharosa : రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల

Raithu Bharosa : తెలంగాణ ప్ర‌భుత్వం  రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుభరోసా (రైతుబంధు) నిధులు సోమవారం విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డ‌బ్బుల‌ను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సోమ‌వారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రైతు భరోసా ( Raithu Bharosa ) నిధులను విడుదల చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా సోమ‌వారం సుమారు 4 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు క్రెడిట్ అయినట్లు తెలిసింది. రైతుభరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఐదేకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రభుత్వం పలు విడుత‌లుగా రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే..మ‌రోవైపు పంట నష్టం నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో రాష...
Raithu Bhandu | రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. రైతు బంధు, ఆసరా పింఛన్లపై కీలక ప్రకటన..
Elections, Telangana

Raithu Bhandu | రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. రైతు బంధు, ఆసరా పింఛన్లపై కీలక ప్రకటన..

Raithu Bhandu | హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా  మే 13న జరిగే పోలింగ్ లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్‌ను గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. జూన్‌లో కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని భారత కూటమి అధికారంలోకి వస్తుందని, నాగేందర్‌ను కేంద్ర మంత్రిగా చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.  మే 9 నాటికి మిగిలిన రైతులకు రైతు బంధు (Raithu Bhandu) చెల్లింపులు పూర్తి చేస్తామని, అదే రోజున లబ్ధిదారులందరికీ ఆసరా పింఛన్లు కూడా అందజేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు..సికింద్రాబాద్‌, కొత్తగూడెం, కొత్తకోటలో ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగిస్తూ.. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు హైదరాబాద్‌ను అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రోరైలు, ఓఆర్‌ఆర్‌, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఫ్లైఓవర్‌లతో పాటు ఐటీ, ఫార్మా రంగాలను విస్తరించి ‘గ్లోబల్‌ సిటీ’గా మార్చాయని అన్నా...
Manabadi TS SSC Results 2024 : పదో తరగతి ఫలితాలు విడుదల..  నిర్మల్ జిల్లా ఫస్ట్..  జూన్ 3 నుం సప్లిమెంటరీ పరీక్షలు
Telangana

Manabadi TS SSC Results 2024 : పదో తరగతి ఫలితాలు విడుదల.. నిర్మల్ జిల్లా ఫస్ట్.. జూన్ 3 నుం సప్లిమెంటరీ పరీక్షలు

TS SSC Results | తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు వ‌చ్చేశాయి. మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఎస్సెస్సీ ఫ‌లితాల‌ను రిలీజ్ చేశారు. ప‌దో త‌ర‌గతి ఫ‌లితాల్లో మొత్తం 91.31 ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. బాలిక‌లు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 3,927 పాఠ‌శాల‌ల్లో 100 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, ఆరు స్కూల్స్‌లో సున్నా ఉత్తీర్ణ‌త శాతం న‌మోదు అయింది. గత సంవ‌త్స‌రం 89.60 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, ఈ సారి 91.31 శాతానికి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,05,813 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌గా అందులో 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు.TS SSC స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లలో తనిఖీ చేయవచ్చు – bse.telangana.gov.in, results.bsetelangana.orgManaba...
Hyderabad Rains | భాగ్యనగర వాసులకు చల్లని కబురు.. ఉరుములు మెరుపులతో వానలు పడే చాన్స్..
Telangana

Hyderabad Rains | భాగ్యనగర వాసులకు చల్లని కబురు.. ఉరుములు మెరుపులతో వానలు పడే చాన్స్..

Hyderabad Rains | హైదరాబాద్: ఈ వేసవిలో మునుపెన్నడూ లేనివిధంగా ఎండలు మండిపోతున్నాయి.  ఉదయం 10దాటితే చాలు అడుగు బయటపెట్టాలంటే జనం  బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌ తోపాటు అన్ని జిల్లాల్లో భానుడు సెగలు కక్కుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే ఎండలతో తల్లడిల్లిపోతున్న హైదరాబాద్  (Hyderabad Rains) వాసులకు కూల్ కూల్ న్యూస్ చేప్పింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో 24గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.  ఈ క్రమంలో ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగర ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుంది.తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ రానున్న 24 గంటల్లో  ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తాజా వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీలకు పడిపో...
Hyderabad New Metro Stations | హైదరాబాద్ లో మరో 13 కొత్త మెట్రో స్టేషన్లు.. ఎక్కడెక్కడో తెలుసా.. ?
Telangana

Hyderabad New Metro Stations | హైదరాబాద్ లో మరో 13 కొత్త మెట్రో స్టేషన్లు.. ఎక్కడెక్కడో తెలుసా.. ?

Hyderabad New Metro Stations | హైదరాబాద్‌: కొత్త ఎయిర్‌పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్‌, స్టేషన్‌ స్థానాలను ఖరారు చేసేందుకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ (HMAL ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌వీఎస్‌ రెడ్డి శనివారం నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మేర కాలినడకన పరిశీలించారు.కొత్త నాగోల్ ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్ ప్రస్తుత నాగోల్ మెట్రో స్టేషన్‌కు సమీపంలోనే ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల ప్రయాణీకుల సౌకర్యార్థం కాన్కోర్స్ స్థాయిలో స్కైవాక్‌తో అనుసంధానించనున్నారు. భారీ నీటి పైపులు, హై టెన్షన్ ఎలక్ట్రికల్ లైన్‌లు మారకుండా ఉండేందుకు మూసీ దగ్గర దాదాపు 10 మీటర్ల వరకు అలైన్‌మెంట్ ఎడమ వైపుకు మార్చాలి. మూసీ నదిని దాటడానికి, మూసీ పునరుజ్జీవన పనులను సులభతరం చేయడానికి ఎక్కువ పొడవైన మార్గాలను ప్లాన్ చేయాలి.కొత్తపేట జంక్షన్‌ నుంచి వచ్చే రహదారికి సమీపంలోని కాలనీల ప్రయాణ అవసరాలకు కనెక్ట...
TSRTC Buses : ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. విజ‌య‌వాడ‌కు ప్రతీ 10 నిమిషాల‌కు ఒక TSRTC బస్సు,
Andhrapradesh, Telangana

TSRTC Buses : ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. విజ‌య‌వాడ‌కు ప్రతీ 10 నిమిషాల‌కు ఒక TSRTC బస్సు,

Hyderabad to Vijayawada Buses : వేస‌వి సెల‌వుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్‌ ఆర్టీసీ(TSRTC) బ‌స్సు స‌ర్వీసుల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad to Vijayawada) మార్గంలో ప్ర‌యాణించేవారి కోసం ప్రతీ 10 నిమిషాలకు ఒక‌ బస్సును న‌డిపించ‌నున్న‌ట్లు టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఒక‌ ప్రకటనలో తెలిపారు. ఈ రూట్ లో ప్రతిరోజు 120 కి పైగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులు ఉన్నాయ‌ని స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు. 10 శాతం డిస్కౌంట్ Hyderabad to Vijayawada Buses బస్సుల్లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీని కల్పిస్తున్నామ‌ని సజ్జనార్ తెలిపారు. తిరుగు ప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని వివ‌రించారు. టీఎస్ఆ ర్టీసీ బస్సుల్లో అడ్...
Telangana Inter Results | తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. టాప్ త్రీ జిల్లాలు ఇవే..
Telangana

Telangana Inter Results | తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. టాప్ త్రీ జిల్లాలు ఇవే..

Telangana Inter Results : తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) విడుద‌లయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, బోర్డు కార్యదర్శి శ్రుతి వోజా ఇంటర్‌ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రాల‌కు సంబంధించి ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేశారు. బాలికలదే హ‌వా ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రంలో 60.01 శాతం, రెండో సంవ‌త్స‌రంలో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. మొద‌టి సంవ‌త్స‌రం పరీక్షలకు మొత్తం 4.78 లక్షల విద్యార్థులు హాజరు కాగా, అందులో 2.87 లక్షల మంది పాస్ అయ్యారు. ఇంట‌ర్‌ సెకండియర్‌ పరీక్షలకు మొత్తం 5.02 లక్షల మంది హాజ‌రు కాగా, 3.22 లక్షల మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక ఈసారి కూడా బాలుర కంటే బాలికలే ముందున్నారు. బాలికలు ఫస్టియర్ లో 68.35 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాల...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..