మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడు… పోలీసుల ఎంకౌంటర్ లో హతం..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో సరయూ ఎక్స్ప్రెస్ రైలు లో మహిళా కానిస్టేబుల్పై అత్యంత దారుణంగా దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు అనీస్.. పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
Read More