Indian Railways update: జనవరి 1 నుంచి IRCTC టైమ్టేబుల్..
Indian Railways update : భారతీయ రైల్వే జనవరి 1, 2025న సవరించిన రైలు షెడ్యూల్ను ప్రారంభించనుంది. ఇందులో కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, నమో భారత్ ర్యాపిడ్ రైళ్లకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ప్రస్తుత ‘ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్’ డిసెంబర్ 31, 2024 వరకు చెల్లుబాటవుతుంది. మరోవైపు IRCTC కూడా ప్రత్యేక రైళ్లు, వసతి సౌకర్యాలతో మహాకుంభమేళా 2025 కోసం సిద్ధమవుతోంది. సవరించిన షెడ్యూల్ దేశంలోని 3 … Read more
Read More