Saturday, May 17Welcome to Vandebhaarath

Tag: Team India

Champions Trophy | ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా..
Sports

Champions Trophy | ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా..

India vs Australia Champions Trophy : ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరితమైన వన్డే మ్యాచ్‌లో భారత్ (Team India) విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు మిగిలి ఉండగానే విజయవంతంగా ఛేదించింది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264/10 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరఫున స్టీవెన్ స్మిత్ 96 బంతుల్లో 73 పరుగులు సాధించగా, అలెక్స్ కారీ 57 బంతుల్లో 61 పరుగులతో మంచి మద్దతు ఇచ్చాడు. భారతదేశం తరఫున మహమ్మద్ షమీ అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. షమీ 48 పరుగులకు 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి (2/49), రవీంద్ర జడేజా (2/40) కూడా ఆస్ట్రేలియాపై పై చేయి సాధించడంలో కీలక పాత్ర పోషించారు.దీనికి ప్రతిస్పందనగా, భారతదేశం ఛేదన కూడా అంత సాఫీగా సాగలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), శుభ్‌మన్ గిల్ ప్రారంభంలోనే వెనుదిరిగారు, భారతదేశం మొదటి 7 ఓవర్లలో 30/2తో కష్టాల్లో పడింది. అయ...
Smriti Mandhana New Record | చరిత్ర సృష్టించిన‌ స్మృతి మంధాన.. తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు..
Sports

Smriti Mandhana New Record | చరిత్ర సృష్టించిన‌ స్మృతి మంధాన.. తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు..

Cricket : ఒకే ఏడాది 1600కు పైగా పరుగులు చేసిన తొలి మహిళా క్రికెట్ ప్లేయర్‌గా భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌తో వడోదరలో జరిగిన తొలి మహిళల వన్డేలో 102 బంతుల్లో 91 పరుగులతో ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. మంధాన తన అత్యద్భుత ఆటతీరుతో భారత్‌ను 314/9 ఆధిక్యతతో ముందుకు న‌డిపించింది. కొత్త క్రీడాకారిణి ప్రతీకా రావల్ (69 బంతుల్లో 40)తో క‌లిసి ఆమె మిడిల్ ఆర్డర్ ను చ‌క్క‌దిద్దింది. జెమిమా రోడ్రిగ్స్ (19 బంతుల్లో 31), హర్మన్‌ప్రీత్ కౌర్ (23 బంతుల్లో 34), హర్లీన్ డియోల్ (50 బంతుల్లో 44), రిచా ఘోష్ (12 బంతుల్లో 26)ల సహకారంతో భారత్ 300 పరుగులను అధిగమించింది.smriti mandhana statistics : కాగా స్మృతి మంధాన ఫీట్ 2024లో అసాధారణమైన ఫామ్‌ను కొన‌సాగించారు. ఆమె ఇప్పుడు ఆ సంవత్సరంలో 1600 కంటే ఎక్కువ పరుగులు చేసింది, లారా వోల్వార్డ్ మొత్తం 1593 పరుగులను అధిగమించింది. ఈ ర...
Champions Trophy 2025 | ‘ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వ‌హించొద్దు’ .. పాక్ మాజీ కెప్టెన్ సంచ‌ల‌న‌ ప్రకటన
Sports

Champions Trophy 2025 | ‘ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వ‌హించొద్దు’ .. పాక్ మాజీ కెప్టెన్ సంచ‌ల‌న‌ ప్రకటన

Champions Trophy 2025 : వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి రోజుకో వివాదం వెలుగుచూస్తోంది. ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు నిరాక‌రించింది. అప్పటి నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డైలమాలో పడింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ కోరినప్పటికీ అందుకు పాక్‌ అంగీకరించడం లేదు. పైగా కొన్ని పిసిబి చాలా షరతులు పెట్టింది. దీనికి సంబంధించి పలు సమావేశాలు జరిగాయి. కానీ ఇంకా ఎలాంటి ఫలితాలు వెలువడలేదు.రషీద్ లతీఫ్ వివాదాస్పద ప్రకటనఛాంపియన్స్ ట్రోఫీ వివాదం కొనసాగుతుండ‌గా, పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు కొంద‌రు బాధ్యతారాహిత్యమైన‌ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఉండకూడదని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ప్ర‌క‌టించారు. ఐసీసీ ఈవెంట్...
New Zealand Tour of India | సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ కు చేదు అనుభ‌వం..
Sports

New Zealand Tour of India | సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ కు చేదు అనుభ‌వం..

New Zealand Tour of India | సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌క‌ట్టుకుంది. 3-0 సిరీస్ తో చారిత్రాత్మక వైట్‌వాష్‌ను పూర్తి చేసిన న్యూజిలాండ్.. స్వదేశంలో భారత్ అజేయం కాదని క్రికెట్ ప్రపంచానికి చూపించింది. అన్ని విభాగాల్లో అద్భుత‌మైన ఆట‌తీరుతో భారత జట్టును అధిగమించారు. సిరీస్ అంతటా న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌కు దీటుగా భారతదేశం జ‌వాబు ఇవ్వ‌లేక‌పోయింది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్లు ఫామ్ కోల్పోవ‌డంతో సిరీస్ అంతా నిరుత్సాహంగా మారింది.12 ఏండ్లుగా ట్రోఫీని వ‌ద‌ల‌ని టీమిండియా (Team India) తొలిసారి వైట్ వాష్ కు గురైంది. ట‌న్నుల కొద్దీ ప‌రుగులు.. రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన మ‌న బ్యాట‌ర్లు క్రీజ్ కాసేపు కూడా నిల‌వ‌లేక‌పోయారు. చివ‌ర‌కు రోహిత్ శ‌ర్మ బృందం 3-0తో సిరీస్ కోల్పోవ‌డంతో అభిమానులు షాక్ నుంచి ఇంకా తేరుకోవ‌డం లేదు. ముంబైలో 25 ప‌రుగుల ఓట‌మి పాల‌యిన‌ టీ...
Ravindra Jadeja | బిజెపిలో చేరిన భారత స్టార్ క్రికెట‌ర్‌
National

Ravindra Jadeja | బిజెపిలో చేరిన భారత స్టార్ క్రికెట‌ర్‌

Ravindra Jadeja | భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే, రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ధృవీకరించారు. రివాబా తన ఫోటోలను Xలో పోస్ట్ చేసింది. తన పోస్ట్‌లో, రివాబా బిజెపి సభ్యత్వ కార్డులతో తాను, తన భర్త చిత్రాలను కూడా షేర్ చేశారు.మీడియాతో రివాబా మాట్లాడుతూ.. 'నేను ఇంటి నుంచే సభ్యత్వ ప్రచారాన్ని ప్రారంభించాను. మెంబర్‌షిప్ క్యాంపెయిన్‌ను ఇటీవల ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రారంభించారని, ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సెప్టెంబర్ 2 న మొదటి సభ్యుడిగా మారారని తెలిపారు. రివాబా రాజకీయ ప్ర‌స్థానం.. 2019లో రివాబా భాజపాలో చేరారు. పార్టీ అధిష్ఠానం ఆమెను 2022లో జామ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దింపింది. ఆప్ అభ్యర్థి కర్షన్‌భాయ్ కర్మూర్‌పై రివాబా విజయం సాధించారు. అదే సమయంలో, తన ఎన్న...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..