Indian Railways | జూలై 1 నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు

New Trains from Hyderabad 2026

Indian Railways | ప్రయాణీకులకు ఒక ముఖ్యమైన ప్రకటన.. భారత రైల్వే జూలై 1, 2025 నుండి అమలు చేయబోయే కొత్త ఛార్జీల నిర్మాణాన్ని ప్రకటించింది. రైల్వే బోర్డు జారీ చేసిన వాణిజ్య సర్క్యులర్ ప్రకారం, ప్యాసింజర్ రైళ్ల ప్రాథమిక ఛార్జీలు సవరించారు. దీని వలన కొన్ని వర్గాలలో ఛార్జీలు పెరుగుతాయి. ఏ తరగతిలో ఛార్జీ ఎంత పెరిగింది? Indian Railways : తేజస్, వందే భారత్, శతాబ్ది వంటి రైళ్లలో రాజధాని, శతాబ్ది, వందే భారత్, … Read more