Mohan Bhagwat : భారత్ విశ్వగురువుగా మారే సమయం ఆసన్నమైంది..
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని, న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్ సంఘ్చాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat ) శక్తివంతమైన ప్రసంగం చేశారు. భారతదేశం తన ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును స్వీకరించాలని, ఆధునిక ప్రపంచానికి ప్రపంచ మార్గదర్శి – లేదా విశ్వగురు – పాత్రను చేపట్టాలని కోరారు. 1925లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ స్థాపనను గుర్తుచేసుకుంటూ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ … Read more
Read More