Ayodhya : ఉగ్రదాడులతో అయోధ్యలో హై అలర్ట్..
Ayodhya on high alert | రామ మందిరాన్ని పేల్చివేస్తామని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరించడంతో శుక్రవారం అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించారు. రామాలయం వద్ద నిఘా ముమ్మరం చేశారు, మహర్షి వాల్మీకి విమానాశ్రయం సహా కీలక ప్రదేశాల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ఎస్ఎస్పీ రాజ్కరణ్ నయ్యర్ శుక్రవారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వైరల్గా మారిన బెదిరింపు ఆడియో సందేశంలో జైషే మహ్మద్ రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరించింది. దీనిని …