రూ.130 కోట్లతో అభివృద్ధి చేసిన పరమ రుద్ర సూపర్ కంప్యూటర్ల పని ఏంటి?
Param Rudra Supercomputers | వాతావరణ మార్పులపై పరిశోధనల కోసం మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) సిస్టమ్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సూపర్ కంప్యూటర్లను భారతదేశంలో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (NSM) కింద అభివృద్ధి చేశారు. ఈ మూడు పరమ రుద్ర సూపర్కంప్యూటింగ్ సిస్టమ్ల తయారీకి సుమారుగా రూ. 130 కోట్లు ఖర్చు చేశారు.అధిక-పనితీరు గల సైంటిఫిక్ రీసెర్చ్, డెవలప్మెంట్కు సహకరించేందుకు పూణె, ఢిల్లీ, కోల్కతాలో … Read more
Read More