Thursday, July 3Welcome to Vandebhaarath

Tag: National news

Sunil Sharma | జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా ఎంపికైన బీజేపీ ప్రతిపక్ష నేత.. సునీల్ శర్మ ఎవరు?
Elections

Sunil Sharma | జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా ఎంపికైన బీజేపీ ప్రతిపక్ష నేత.. సునీల్ శర్మ ఎవరు?

Jammu And Kashmir News | జమ్మూ కాశ్మీర్ బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా మాజీ మంత్రి సునీల్ శర్మ (Sunil Sharma ) ఆదివారం ఎన్నికయ్యారు జమ్మూ కాశ్మీర్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుని పాత్రను స్వీకరించడానికి ఆయ‌న‌ సిద్ధమ‌య్యారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఇటీవ‌ల‌ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో 29 సీట్లు సాధించింది. 2015లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. అది జూన్ 2018 వరకు కొనసాగింది.సునీల్ శర్మ ఎన్నికతో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన బిజెపి, జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. 47 ఏళ్ల శర్మ.. కేంద్ర పాలిత ప్రాంతంలో 2022 డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత కొత్తగా సృష్టించబడిన నియోజకవర్గమైన పెద్దర్ నాగసేని నుంచి స్వల్ప తేడాతో గెలుపొంది, అసెంబ్లీకి రెండవసారి ఎన్నికయ్యార...
Refined Fuel | చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియాను అధిగమించిన భారత్..
World

Refined Fuel | చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియాను అధిగమించిన భారత్..

న్యూఢిల్లీ: బ్రిక్స్‌లో సభ్యదేశమైన భారత్, సౌదీ అరేబియాను అధిగమించి యూరప్‌కు శుద్ధి చేసిన ఇంధనాన్ని(Refined Fuel)  సరఫరా చేసే అగ్రదేశంగా అవతరించినట్లు ట్రేడ్ ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ (Kpler) నివేదించింది. రష్యా చమురుపై కొత్త పాశ్చాత్య ఆంక్షల నేప‌థ్యంలో భారతదేశం నుంచి యూరప్ కు (European Union ) శుద్ధి చేసిన చమురు దిగుమతులు రోజుకు 360,000 బ్యారెల్స్ దాట‌నుంద‌ని అంచనా వేసింది.సౌదీ అరేబియా ప్రపంచంలోని ప్రముఖ చమురు ఉత్పత్తిదారులలో ఒకటి గా ఉంది. దశాబ్దాలుగా చమురు వ్యాపారంలో ఏక‌చ‌త్రాదిప‌త్యాన్ని కొనసాగిస్తోంది. అయినప్పటికీ, యూరోపియన్ మార్కెట్ నుంచి రష్యా నిష్క్రమించడంతో, యూర‌ప్ దేశాలు తన ఇంధన సరఫరా కోసం కొత్త ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి.రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ముందు, ఐరోపా భారతీయ రిఫైనర్ల నుంచి రోజుకు సగటున 154,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఫిబ్రవరి 5న యూరోపియన్ యూన...
Deepavali 2024 Date | దీపావళి పండుగ తేదీ.. లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు ఇవే..
Trending News

Deepavali 2024 Date | దీపావళి పండుగ తేదీ.. లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు ఇవే..

Deepavali 2024 Date : వెలుగుల పండుగ దీపావళి సమీపిస్తోంది. పండగ నాడు ప్రతి ఇంటా..  దీపాల వెలుగులు, లక్ష్మీ పూజలు, వ్రతాలు, బాణసంచా మోతలతో దద్దరిల్లిపోతాయి. అయితే.. ఈ సంవత్సరం దీపావళిని ఏ రోజున జరుపుకోవాలనే దానిపై  చాలా మందిలో గందరగోళం నెలకొంది. ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ వస్తుంది. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశి జరుపుకుంటారు. అయితే ఆ తిథి ఎప్పుడు వచ్చిందనే దానిపై ప్రజల్లో స్పష్టత లేదు.ప్రముఖ జోత్యిష్య పండితుల ప్రకారం..  ఈ ఏడాది అమావాస్య ఘడియలు అక్టోబర్ 31 తోపాటు నవంబర్ 1 తేదీల్లో విస్తరించి ఉండడంతో చాలా మందిలో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్య పండితులు ఈసారి అక్టోబర్ 31 తేదీన నరక చతుర్దశి, దీపావళి రెండూ కలిసి ఒకే రోజు వొచ్చాయని.. ఉదయం పూట చతుర్దశి తిథి, మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అక్టోబర్ 31 ...
Shimla Mosque | హిందువుల నిరసనల తర్వాత సిమ్లాలో మసీదు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ..
Crime

Shimla Mosque | హిందువుల నిరసనల తర్వాత సిమ్లాలో మసీదు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ..

Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని సంజౌలి ప్రాంతంలో గత నెలలో హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైన మసీదు (Shimla Mosque ) కు సంబంధించిన‌ అనధికార అంతస్తులను మునిసిపల్ కమీషనర్ ఆదేశాల ఆధారంగా కూల్చివేసింది. అక్టోబర్ 16 ఆర్డర్ తర్వాత సోమవారం (అక్టోబర్ 21) కూల్చివేత ప్రారంభమైంది. సంజౌలీ మసీదు కమిటీ కూల్చివేత కోసం హిమాచల్ ప్రదేశ్ వక్ఫ్ బోర్డు నుంచి అనుమతి కోరింది. అనుమతి పొందిన తర్వాత, కమిటీ కూల్చివేతను ప్రారంభించింది, దీనికి కమిటీ స్వయంగా నిధులు సమకూరుస్తుందని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వర్గాలు తెలిపాయి.కూల్చివేతకు వక్ఫ్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిందని సంజౌలీ మసీదు (Shimla Mosque ) కమిటీ అధ్యక్షుడు ముహమ్మద్ లతీఫ్ ధృవీకరించారు. బ‌య‌టి నుంచి ఆర్థిక సహాయం లేకుండానే కమిటీ ఖర్చులను భరిస్తోందని, కూల్చివేత పూర్తి కావడానికి రెండు నెలలు పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. కమిట...
జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ ఎలా తగిలింది..?
Elections

జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ ఎలా తగిలింది..?

Congress Performance in Jammu | జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ దాదాపు తన రాజకీయ ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోయింది, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పనితీరే దీనికి నిదర్శనం. గతంలో కాంగ్రెస్ జమ్మూ ప్రాంతం, కాశ్మీర్ రెండింటిలోనూ పెద్ద సంఖ్య‌లో సీట్లను గెలుచుకుంది. అయితే, తాజా ఎన్నిక‌ల్లో పార్టీ పేల‌వ‌మైన ప‌నితీరుతో పాతాలానికి పడిపోయింది. ఈ పతనానికి వెనుక ఉన్న ప్రధాన అంశం ఏమిటంటే, ఈ ప్రాంతంలో ముఖ్యంగా జమ్మూలో బిజెపి ప్రభావం పెరుగుతోంది, ఇది క్రమంగా కాంగ్రెస్ పట్టు నుంచి జారిపోయింది.లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ నిరాశాజనకమైన ప్రదర్శన కాంగ్రెస్‌లో ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది, నేషనల్ కాన్ఫరెన్స్ (NC)తో పొత్తు వైఫల్యానికి రాష్ట్ర నాయకులు కారణమని నివేదించారు. అదనంగా, టికెట్ కేటాయింపు, పీసీసీ ప్రముఖుల నియామకం, ఎన్నికలకు ముందు ముగ్గురు తాత్కాల...
రూ.130 కోట్ల‌తో అభివృద్ధి చేసిన‌ పరమ రుద్ర సూపర్ కంప్యూటర్ల పని ఏంటి?
Trending News

రూ.130 కోట్ల‌తో అభివృద్ధి చేసిన‌ పరమ రుద్ర సూపర్ కంప్యూటర్ల పని ఏంటి?

Param Rudra Supercomputers | వాతావరణ మార్పుల‌పై పరిశోధనల కోసం మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) సిస్టమ్‌లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సూపర్ కంప్యూటర్‌లను భారతదేశంలో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (NSM) కింద అభివృద్ధి చేశారు. ఈ మూడు పరమ రుద్ర సూపర్‌కంప్యూటింగ్ సిస్టమ్‌ల త‌యారీకి సుమారుగా రూ. 130 కోట్లు ఖ‌ర్చు చేశారు.అధిక-పనితీరు గల సైంటిఫిక్ రీసెర్చ్, డెవలప్‌మెంట్‌కు స‌హ‌క‌రించేందుకు పూణె, ఢిల్లీ, కోల్‌కతాలో వీటిని మోహ‌రిస్తారు. వర్చువల్ ఈవెంట్ లో ఈ సూప‌ర్ కంప్యూట‌ర్‌ల‌ను మోదీ ప్రారంభించారు. తన ప్రసంగంలో దేశంలో కంప్యూటింగ్ సామర్థ్యం ప్రాముఖ్యతను ప్రధాని వెల్ల‌డించారు.“పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు, హెచ్‌పిసి సిస్టమ్‌తో, భారతదేశం కంప్యూటింగ్‌లో స్వావలంబన దిశగా అడుగులు వేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆవిష్కరణలను ముందుకు నడిపిస్తోంద...
Indian Railways | నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ లో 20 కోచ్ లు, 1,440 సీట్లు
National

Indian Railways | నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ లో 20 కోచ్ లు, 1,440 సీట్లు

Nagpur-Secunderabad Vande Bharat Schedule | తెలుగు రాష్ట్రాల‌కు రేపు రెండు కొత్త వందేభార‌త్ రైళ్లు అందుబాటులోకి వ‌స్తున్న విష‌యం తెలిసిందే..ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న సోమావ‌రం వీడియో రిమోట్‌ లింక్‌ ద్వారా నాగ్‌పుర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, తోపాటు భుజ్‌-విశాఖ‌ప‌ట్నం వందేభార‌త్ రైళ్ల‌ను ప్రారంభించున్నారు. అయితే నాగ్ పూర్ - సికింద్రాబాద్ రైలులో మొత్తం 20 కోచ్ లు, 1,440 సీట్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మహారాష్ట్రకు తెలంగాణకు క‌నెక్ట్ చేసే తొలి తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ఇది. గ‌తంలో తీసుకువ‌చ్చిన సికింద్రాబాద్‌- బెంగళూరు వందేభారత్‌లో 8 కోచ్‌లు ఉన్నాయి. విశాఖపట్నం, తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలో 16 కోచ్ లు ఉండ‌గా, నాగ్‌పుర్‌-సికింద్రాబాద్‌ వందే భారత్‌లో 20 కోచ్‌లు ఉంటాయని.. దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే ప‌రిధిలో న‌డుస్తున్న వందేభ...
Aadhaar Update | ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోలేదా..? అయితే మీకు మరో ఛాన్స్.. ఉచిత‌ అప్‌డేట్ గడువు పొడిగింపు
Trending News

Aadhaar Update | ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోలేదా..? అయితే మీకు మరో ఛాన్స్.. ఉచిత‌ అప్‌డేట్ గడువు పొడిగింపు

ఉచితంగా ఆధార్ (Aadhaar card ) ను ఇంకా అప్‌డేట్ చేసుకోలేదా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఆధార్ కార్డు వివ‌రాల‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం మ‌రో మూడు నెలల గడువును పెంచింది. గ‌తంతో ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 14 చివరి తేదీగా ఉండగా. ఇప్పుడు దానిని మ‌రో మూడు నెలల పాటు పొడిగించారు. ఈ క్రమంలో ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సదుపాయాన్ని డిసెంబర్ 14, 2024 (Aadhaar Update Last Date)వరకు పెంచిన‌ట్లు UIDAI వెల్ల‌డించింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మేలు జ‌రుగ‌నుంది. ఆధార్ అప్‌డేట్ చేయాల్సిందే.. ప్ర‌స్తుతం ఏ పనికైనా ఇప్పుడు ఆధార్ కార్డు ధ్రువీక‌ర‌ణ త‌ప్ప‌నిస‌రైంది. అది ప్రభుత్వ లేదా ప్రైవేట్ పనులను క‌చ్చితంగా ఆధార్ కార్డు కాపీ స‌మ‌ర్పించాల్సిందే.. దీంతో ఈ కార్డు ఎలాంటి తప్పులు లేకుండా అన్నీ క‌చ్చిత‌మైన వివ‌రాలు ఉండేలా చూసుకోవాల్సిన ఉంటుంది. ప్ర‌తీ 10 సంవత్సరాలకు...
Aadhaar Free Update : ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ గడువును మిస్ చేయవద్దు. సెప్టెంబర్ 14లోగా దరఖాస్తు చేసుకోండి
National

Aadhaar Free Update : ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ గడువును మిస్ చేయవద్దు. సెప్టెంబర్ 14లోగా దరఖాస్తు చేసుకోండి

Aadhaar Free Update : దేశంలో ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రికీ ఆధార్ గుర్తింపు త‌ప్ప‌నిస‌రి ఏ ప‌థ‌కానికైనా లేదా ఎక్క‌డి వెళ్లినా ఆధార్ ప్రూఫ్ స‌మ‌ర్పించాల్సిందే.. అయితే అంద‌రూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, ప్రభుత్వం సెప్టెంబర్ 14, 2024 వరకు ఉచిత అప్‌డేట్ స‌ర్వీస్ ను అందిస్తోంది. గత సంవత్సరం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఈ గడువు ఇప్పటికే అనేకసార్లు పొడిగించబడినప్పటికీ, తదుపరి పొడిగింపులపై ఇంకా ఎటువంటి ప్ర‌క‌ట‌న‌ రాలేదు.ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం, వ్యక్తులు తమ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి ప్రతీ పది సంవత్సరాలకు వారి POI మరియు POA పత్రాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. ఈ అప్ డేట్ 5, 15 సంవత్సరాల వయస్సులో వారి బ్లూ ఆధార్ కార్డ్‌పై పిల్లల బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి కూడా...
Zahirabad Industrial Smart City | Zahirabad | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ.. వివరాలు ఇవే..
Telangana

Zahirabad Industrial Smart City | Zahirabad | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ.. వివరాలు ఇవే..

Zahirabad | తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (Zahirabad Industrial Smart City) ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. బుధవారం దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ భేటీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.28,602 కోట్లతో దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్‌ను ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు.ఇందులో భాగంగా రూ.2,361 కోట్లతో ఒక ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని తెలంగాణలోని జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది.ఈ ప్రాజెక్టుతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పారిశ్రామిక ప‌రంగా అభివృద్ధి జ‌ర‌గ‌నుంది. హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జరా సంగ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..