అజ్ఞాతంలో కేవలం నలుగురు తెలంగాణ మావోయిస్టులు: రాష్ట్ర పోలీస్ శాఖ కీలక ప్రకటన

Maoists List

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రానికి చెందిన కీలక నేతలు ఇప్పటికే అజ్ఞాతంలో మరణించడం లేదా లొంగిపోవడంతో, ప్రస్తుతం కేవలం నలుగురు మావోయిస్టులు (Telangana Maoists List) మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ శాఖ అధికారికంగా వెల్లడించింది. అజ్ఞాతంలో ఉన్న నలుగురు వీరే (Maoists List): పోలీస్ శాఖ అందించిన వివరాల ప్రకారం, ఇంకా అజ్ఞాతంలో కొనసాగుతున్న వారిలో కేంద్ర మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు: వీరందరూ …

Read more

ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..?

Chhattisgarh

Chhattisgarh : చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌‌లో తుపాకుల మోతలు దద్దరిల్లాయి. ఛత్తీస్‌గఢ్‌‌ (Chhattisgarh) అడవుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బస్తర్ రేంజ్‌లోని నారాయణ్‌పుర్‌- దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ కలకలం రేపింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 36 మంది మావోలు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతమైన …

Read more