Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Karnataka

508 కిలోమీట‌ర్లు.. ఆరు వరుసలు.. హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే
Andhrapradesh

508 కిలోమీట‌ర్లు.. ఆరు వరుసలు.. హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే

Hyderabad Bengaluru Highway | తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక రాష్ట్రాలను క‌లుపుతూ కొత్త హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు మ‌ధ్య కొత్త‌ జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్‌ అవసరాలకు త‌గిన‌ట్లుగా కొత్త‌గా మ‌రొక‌ జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ - బెంగళూరు మధ్య ప్రస్తుతం నాలుగు వరుసల జాతీయ ర‌హ‌దారి ఉంది. దీని తోడుగ మ‌రొక కొత్త నేషన‌ల్ హైవేను నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మాస్టర్‌ ప్లాన్‌ ఫర్‌ నేషనల్‌ హైవేస్‌ విజన్‌-2047 లో భాగంగా ఈ హైవేను నిర్మించ‌నున్నారు. ఈ ర‌హ‌దారితో నాగ్‌పుర్‌ - హైదరాబాద్‌ - బెంగళూరు నగరాల మధ్య ప్ర‌జ‌లు, స‌రుకు ర‌వాణా మెరుగుప‌ర‌చాల‌ని మోదీ ప్ర‌భుత్వం రంఎడు సంవ‌త్స‌రాల క్రిత‌మే నిర్ణయించింది. కొత్త హైవే నిర్మాణంతో ప్రయాణ సమయం ఆదా అవుతుదంఇ. నాగ్‌పుర్‌ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహద...
Greater Bengaluru Authority | ఇక ఐదు జిల్లాలుగా బెంగళూరు మహా న‌గ‌రం.. కేబినెట్ ఆమోదం
National

Greater Bengaluru Authority | ఇక ఐదు జిల్లాలుగా బెంగళూరు మహా న‌గ‌రం.. కేబినెట్ ఆమోదం

Bengaluru | బెంగళూరును ఐదు జిల్లాలుగా విభజించి గ్రేటర్ బెంగళూరు అథారిటీ (Greater Bengaluru Authority)గా రూపొందించే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త సంస్థ 5-10 కార్పొరేషన్లను కలుపుకొని 1400 చ.కి.మీ కంటే ఎక్కువ విస్తీర్ణం క‌లిగి ఉండ‌నుంది. GBAకి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టనున్నారు. వివ‌రాల్లోకి వెళితే..గార్డెన్ సిటీగా పిలువబడే బెంగళూరును ఐదు జిల్లాలుగా విభజించే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జిబిఎ) ఏర్పాటు చేయాల‌నే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను బుధ‌వారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఏర్పాటుతో సుమారు 1400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో న‌గ‌ర ప్లాన్‌, ఆర్థికప‌ర‌మైన‌ నిర్వహణ బాధ్య‌త‌ల‌ను అధికారాలకు అప్ప‌గించ‌నున్నారు. GBA 950 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1 నుండి 10 కార్పొరేషన్లను...
Indian Street Food | ఆటోమెటిక్ గా పానిపూరీ అందించే యంత్రం.. సోషల్ మీడియాలో వైరల్..
Trending News, Viral

Indian Street Food | ఆటోమెటిక్ గా పానిపూరీ అందించే యంత్రం.. సోషల్ మీడియాలో వైరల్..

Pani-Puri | భారతదేశంలో పానీ పూరీపై ఉన్న ప్రేమ అంద‌రికీ తెలిసిందే.. సాయంత్రం అయిందంటే చాలు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా పానీ పూరి బండి వ‌ద్దకు చేరుతారు.. ఈస్ట్రీట్ ఫుడ్ కరకరలాడే పూరీ, అద్భుత‌మైన రుచి ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఫిదా చేస్తుంది. అయితే ఇప్పుడు, బెంగుళూరులో ఆటోమేటిక్ పానీ పూరీ వెండింగ్ మెషీన్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.ఈ Pani-Puri వెండింగ్ మెషీన్ ఫొటో బెంగళూరులోని హోసూర్-సర్జాపూర్ రోడ్ లేఅవుట్‌లో తీశారు. దీనిని ప్రముఖంగా హెచ్‌ఎస్‌ఆర్ అని పిలుస్తారు. ఇది మొదట @benedictgershom అనే 'X' ఎకౌంట్ నుంచి షేర్ అయింది. చాలా మంది నెటిజ‌న్లు ఈ స్టాల్ ఉన్న ప్రదేశం గురించి ఆరా తీశారు. దానికి వినియోగదారుడు సెక్టార్ 6లోని హెచ్‌ఎస్‌ఆర్ హై స్ట్రీట్‌లో ఉందని బదులిచ్చారు. వినియోగదారు షేర్ చేసిన ఫొటోను ప‌రిశీలిస్తే.. ఈ యంత్రం 'WTF - వాట్ ది ఫ్లేవర్' అనే కంపెనీ రూపొందించిన‌ట్లు తెలుస్తోం...
KSRTC | ఉచిత ప్రయాణాలతో రూ. 295 కోట్ల నష్టం.. బ‌స్ చార్జీల పెంచనున్న క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం..!
National

KSRTC | ఉచిత ప్రయాణాలతో రూ. 295 కోట్ల నష్టం.. బ‌స్ చార్జీల పెంచనున్న క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం..!

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సు ఛార్జీల పెంపును 20 శాతం వరకు ప్రతిపాదించాలని భావిస్తోంది. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి పథకం (Shakti scheme) కారణంగా గత మూడు నెలల్లో KSRTC రూ.295 కోట్ల మేర భారీ న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకుంది. ఈ క్రమంలో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి పథకం కార‌ణంగా NWKRTC నష్టాలను చవిచూస్తోందని NWKRTC చైర్మన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కేజ్ పేర్కొన్నారు. తమ సమావేశంలో బస్సు చార్జీలను పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు  కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్‌పర్సన్ ఎస్‌ఆర్ శ్రీనివాస్ సైతం ధ్రువీకరించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య డిపార్ట్‌మెంట్‌ను నిలబెట్టుకోవడానికి టికెట్ ధరలను పెంచాల్సిన ఆవశ్యకతను వారు వివ‌రిస్తున్నారు. గ‌త శుక్రవారం...
Valmiki corporation scam | వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం.. కాంగ్రెస్ మంత్రి రాజీనామా
National

Valmiki corporation scam | వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం.. కాంగ్రెస్ మంత్రి రాజీనామా

Valmiki corporation scam | క‌ర్ణాట‌క‌లో వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభ‌కోణం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని మంత్రి బి.నాగేంద్ర ప్రకటించారు. ప్రతిపక్షాలు సైతం మొద‌టి నుంచి మంత్రి బి. నాగేంద్ర రాజీనామాకు గట్టిగా డిమాండ్ చేశాయి. దీంతో నాగేంద్ర మంత్రి పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ఈ సమాచారాన్ని అందించారు. ప్రభుత్వ గౌరవాన్ని కాపాడటానికి నాగేంద్ర రాజీనామా చేశార‌ని పేర్కొన్నారు. మే 26న కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెఎమ్‌విఎస్‌టిడిసి) సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ విషాదకరమైన ఆత్మహత్య తర్వాత ప్రతిప‌క్ష‌ బిజెపి ముప్పేట దాడి చేసింది.చంద్రశేఖరన్‌ మృతితో కార్పొరేషన్‌ పరిధిలోని నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా నిధుల బదిలీ చేసేందుకు సీనియర్ అధికారులు...
Karnataka | కర్నాటకలో దారుణ ఘటన.. మొసళ్లతో నిండిన కాలువలోకి కన్న కొడుకును తోసేసిన తల్లి
Crime

Karnataka | కర్నాటకలో దారుణ ఘటన.. మొసళ్లతో నిండిన కాలువలోకి కన్న కొడుకును తోసేసిన తల్లి

Karnataka | క‌ర్నాక‌ట‌లో అమాన‌వీయ ఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌లెత్తిన వివాదంతో క్షణికావేశంలో ఓ మ‌హిళ త‌న ఆరేళ్ల కుమారుడిని మొస‌ళ్ల‌తో నిండిన కాల్వ‌లో తోసేసింది.. దీంతో ఆ బాలుడు ప్రాణాలు వ‌దిలాడు. ఛిద్ర‌మైన‌ చిన్నారి మృతదేహం సరీసృపాల దవడల నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దండేలి తాలూకాలోని హలమడి గ్రామంలో గ‌త‌ శనివారం రాత్రి ఈ ఘటన జ‌రిగింది. బాలుడి మృతి కి కార‌ణ‌మైన సావిత్రి (32), ఆమె భర్త రవికుమార్ (36)పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.Karnataka పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. సావిత్రి, ర‌వికుమార్ దంప‌తుల కుమారుడు వినోద్ (6) పుట్టుక‌తోనే బ‌దిరుడు. బాలుడికి మాట‌లు రావు. చెవులు విపించ‌వు. బాలుడి వైకల్యంపై దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. "శనివారం రాత్రి ఇదే విషయంపై భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య వాగ్వాదం పెరగడంతో, సావిత్రి తన కొడుకును రాత్రి 9 గంటల సమయ...
Bengaluru water crisis | బెంగ‌ళూరుతో ముదురుతున్న నీటి సంక్షోభం.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
Trending News

Bengaluru water crisis | బెంగ‌ళూరుతో ముదురుతున్న నీటి సంక్షోభం.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Bengaluru water crisis | కావేరి నదిలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో బెంగళూరు వాట‌ర్ సప్లై, సీవేజ్ బోర్డు (BWSSB) కఠినమైన చర్యలు తీస‌కోవాల‌ని భావిస్తోంది. కొన్ని రోజులుగా సిలికాన్ సిటీ బెంగళూరు తీవ్ర నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విష‌యం తెలిసిందే.. మే నెల ప్రారంభమ‌వుతున్న నేప‌థ్యంలో బెంగళూరులో రక్షిత తాగునీటి లభ్యతపై ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. ప్రధాన నీటి వనరుగా కావేరి నదిపై ఎక్కువగా ఆధారపడుతోంది బెంగ‌ళూరు న‌గ‌రం అయితే కావేరి జ‌లాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో నీటి కొరత విప‌త్తును ఎదుర్కొంటోంది.ప్రస్తుతం, కావేరి జలాశయంలో కేవలం 11 వేల మిలియన్ క్యూబిక్ (TMC) అడుగుల నీరు ఉంది. 5 TMC డెడ్ స్టోరేజీగా నిర్ణయించబడింది. దీనివల్ల 6 టీఎంసీల నీరు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుంటే, బెంగళూరు అవసరాలను తీర్చడానికి నెలకు సుమారుగా 1.8 TMC నీరు అవసరం. బెంగళూరులో నీటి పంపిణీకి బాధ్యత వహించే ఏజె...
కర్ణాట‌క‌లోశాంతిభ‌ద్ర‌త‌ల‌పై దేశం ఆందోళ‌న చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ
Elections, National

కర్ణాట‌క‌లోశాంతిభ‌ద్ర‌త‌ల‌పై దేశం ఆందోళ‌న చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ

Hubballi murder case | హుబ్బళ్లి హత్య ఘటనపై సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుప‌డ్డారు. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై యావత్ దేశం ఆందోళన చెందుతోందని, రాష్ట్రాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుందని అన్నారు. ఉత్తర కన్నడలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఒక కుమార్తెకు ఏమైందోనని యావత్ దేశం ఆందోళన చెందుతోంది. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై వారు ఆందోళన చెందుతున్నారు. తమ కుమార్తెల ఏమ‌వుతారోనని తల్లిదండ్రులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. "కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను నాశనం చేసే పనిలో నిమగ్నమై ఉంది. నేరాలను నియంత్రించే బదులు, కాంగ్రెస్ వ్యతిరేక, దేశ వ్యతిరేక ఆలోచనా ధోరణిని ప్రోత్సహిస్తోంది" అని ప్రధాని అన్నారు. హుబ్బళ్లి-ధార్వాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ నిరంజన్‌ హిరేమఠ్‌ కుమార్తె నేహా(23) ఏప్రిల్‌ 18న బీవీబీ కాల...
Rapido VOTENOW offer |  సీనియర్ సిటిజన్‌లు, దివ్యాంగ ఓటర్లకు రాపిడో ఉచిత రైడ్స్..  ఓటు వేస్తే ఉచితగా దోసె
Elections

Rapido VOTENOW offer | సీనియర్ సిటిజన్‌లు, దివ్యాంగ ఓటర్లకు రాపిడో ఉచిత రైడ్స్..  ఓటు వేస్తే ఉచితగా దోసె

Lok Sabha elections 2024: లోక్ స‌భ ఎన్నిక‌ల సంద‌ర్బంగా ప్ర‌ముఖ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ రాపిడో ( Rapido VOTENOW offer ) స‌రికొత్త ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది. కంపెనీ ప్ర‌వేశ‌పెట్టిన "సవారీజిమ్మెదరికీ" కార్యక్రమంలో భాగంగా కర్ణాటకలోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉచిత బైక్ టాక్సీ, ఆటో, క్యాబ్ రైడ్‌లను అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. బెంగుళూరు, మైసూరు, మంగళూరులోని ఓటర్లు ఏప్రిల్ 26న 'VOTENOW' కోడ్‌ని ఉపయోగించి ఓటింగ్ పాయింట్‌లకు వెళ్లడానికి, తిరిగి వెళ్లడానికి ఉచిత రైడ్‌లను పొందవ‌చ్చ‌ని రాపిడో తెలిపింది.Rapido VOTENOW offer : 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం (ECI), బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) సహకారంతో బెంగుళూరులోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉచిత ఆటో, క్యాబ్ రైడ్‌లను అందించ‌డం ద్వారా ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్న‌ట్లు రాపిడో ఒక ప్రకటనలో తెలి...
Special Polling Booths | ఓటింగ్ శాతం పెంచేందుకు వినూత్నమైన స్పెషల్, సఖి, ట్రైబల్ థీమ్ పోలింగ్ కేంద్రాలు ఎక్కడో తెలుసా.. ..
Elections

Special Polling Booths | ఓటింగ్ శాతం పెంచేందుకు వినూత్నమైన స్పెషల్, సఖి, ట్రైబల్ థీమ్ పోలింగ్ కేంద్రాలు ఎక్కడో తెలుసా.. ..

Special Polling Booths | లోక్ స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నిక‌ల సంఘం వినూత్న‌మైన కార్య‌క‌మ్రాలు చేప‌డుతోంది. ఇందులో భాగంగా కర్నాటకలో 1800 స్పెష‌ల్‌ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. మ‌హిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,120 సఖి పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల‌ను పూర్తిగా మ‌హిళ‌లే నిర్వహిస్తారు.బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో ప్ర‌జ‌లంద‌రూ ఉత్సాహంగా ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ అన్ని చ‌ర్య‌ల‌ను తీసుకుంటోంది. గిరిజనులు, మహిళలు, దివ్యాంగుల‌ను ఓట్లపండుగ‌లో పాల్గొనేలా కర్ణాటకలో ఎన్నికల సంఘం (EC) 1,832 ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. షెడ్యూల్డ్ తెగల శాఖ ఈసీ సమన్వయంతో గిరిజన సంస్కృతి నేపథ్యం ఆధారంగా 40 ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తోంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ...