Thursday, June 19Thank you for visiting

Tag: Indian Army

2026 నాటికి భార‌త్ కు మ‌రిన్ని S-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలు

2026 నాటికి భార‌త్ కు మ‌రిన్ని S-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలు

National
డెలివరీ షెడ్యూల్ ప్రకారం, 2026 నాటికి రష్యా నుంచి S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ యొక్క మిగిలిన రెజిమెంట్లను భారతదేశం అందుకోనుంది. పాకిస్తాన్, చైనాతో భారత్ పశ్చిమ, ఉత్తర సరిహద్దులలో మొదటి మూడు యూనిట్లను విజయవంతంగా మోహరించిన తర్వాత ఇది జరుగుతుంది. భారతదేశంలోని రష్యన్ డిప్యూటీ రాయబారి రోమన్ బాబుష్కిన్ వార్తా సంస్థ PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విష‌యాన్ని ధృవీకరించారు, ఇటీవలి ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ మిగిలిన వ్యవస్థలను సకాలంలో డెలివరీ చేయాలని చెప్పారు.భారతదేశం యొక్క S-400 వ్యవస్థలు ఇప్పటికే తమ సామర్థ్యాలను ప్రదర్శించాయి, ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌లో భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో, అవి శత్రు డ్రోన్‌లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నాయి. S-400 సిస్టం కోసం ఒప్పందంపై మొదట 2018లో సంతకం చేశారు. దీని విలువ $5.43 బిలియన్లు, ఇందులో ఐదు రెజిమెంట్లు ఉంటాయి. మొదటి రెజిమెంట్ డిసెంబర్ 2021లో వచ్చి...
India-Pakistan War : రంగంలోకి ఇండియన్ నేవీ.. శక్తివంతమైన ఐన్ఎస్ విక్రాంత్ తో కరాచీ పోర్టు ధ్వంసం

India-Pakistan War : రంగంలోకి ఇండియన్ నేవీ.. శక్తివంతమైన ఐన్ఎస్ విక్రాంత్ తో కరాచీ పోర్టు ధ్వంసం

National
Operation Sindoor LIVE Updates : రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య (India-Pakistan War), భారత సాయుధ దళాలకు తోడుగా అరేబియా సముద్రంలో భారత నావికాదళం కూడా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టింది. భారత నేవీలోని అత్యంత శక్తివంతమైన INS విక్రాంత్ (INS Vikrant) పాకిస్తాన్‌లోని కరాచీ ఓడరేవు (Karachi Port) ను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది.కరాచీలో INS విక్రాంత్ విధ్వంసంమీడియా నివేదికల ప్రకారం, భారత నావికాదళం కరాచీ ఓడరేవులో విధ్వంసం సృష్టించింది, 12 పేలుళ్లు సంభవించాయి. ఫలితంగా పాక్ కు భారీగా నష్టం సంభవించింది. ప్రాణాలకు భయపడి ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారని తెలిసింది. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఓడరేవులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది, పౌరులు తమ ఇళ్లలోనే ఉండాలని సూచిస్తూ బిగ్గరగా సైరన్లు నిరంతరం మోగుతూనే ఉన్నాయి.రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి పాకిస్తాన్‌లోన...
Sofia Qureshi | శత్రు మూకలను మట్టుబెట్టిన సోఫియా ఖురేషి ఎవరో తెలుసా..?

Sofia Qureshi | శత్రు మూకలను మట్టుబెట్టిన సోఫియా ఖురేషి ఎవరో తెలుసా..?

Special Stories
Colonel Sophia Qureshi భారత ఆర్మీ నిర్వహించిన ' ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) సందర్భంగా మీడియాకు వివరణ ఇచ్చిన సైనిక అధికారులతో భారత సైన్యంలో సీనియర్ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషి ఒకరు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన కల్నల్ సోఫియా ఖురేషి.. తండ్రి, తాత ఇద్దరూ సైన్యంలో పనిచేశారు, కాబట్టి ఆమె కుటుంబానికి బలమైన సైనిక వారసత్వం ఉంది. సమీర్ ఖురేషి కల్నల్ సోఫియా ఖురేషి, మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో ఆర్మీ అధికారి అయిన మేజర్ తాజుద్దీన్ ఖురేషిల కుమారుడు.Sophia Qureshi విద్య, సైనిక జీవితం1999లో 17 ఏళ్ల వయసులో భారత సైన్యం (Indian Army) లో చేరడానికి ముందు, కల్నల్ సోఫియా ఖురేషి ఎంఎస్ విశ్వవిద్యాలయం నుంచి బయోకెమిస్ట్రీలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను పొందారు. లెఫ్టినెంట్‌గా నియమించబడటానికి ముందు ఆమె చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కఠినతరమైన శిక్షణ పొందారు. ఆపరేషన్ పరాక్రమ్, ఈశాన్య భారతదేశంలో...
‘ఆపరేషన్ సిందూర్’ పాల్గొన్న వ్యోమికా సింగ్ ఎవరు? Who is Vyomika Singh?

‘ఆపరేషన్ సిందూర్’ పాల్గొన్న వ్యోమికా సింగ్ ఎవరు? Who is Vyomika Singh?

Special Stories
Who is Vyomika Singh : భారత్‌ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌ ‌సిందూర్‌ (Operation Sindoor) పై బుధవారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ మీడియాకు వివరాలు వెల్లడించారు. మిస్రీతో పాటు ఇద్దరు మహిళా అధికారులు కూడా ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌గురించి వివరించారు. భారత చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు సైనిక్‌ ఆపరేషన్‌పై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు వీరిద్దరి గురించే భారతదేశమంతా చర్చించుకుంటున్నారు. కర్నల్‌ ‌సోఫియా ఖురేషి(Sofia Qureshi) , వింగ్‌ ‌కమాండర్‌ ‌వ్యోమికా సింగ్‌ (Vyomika Singh) ఈ ‌క్లిష్టమైన ఆపరేషన్‌ ‌గురించి వివరించారు. ఈ ఇద్దరు మహిళా అధికారులు ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. పైలెట్‌ ‌కావాలన్నది వ్యోమికా సింగ్‌ చిరకాల వాంఛ. అందుకోసం ఎంతో కష్టపడ్డారు. ఇంజనీరింగ్‌ ‌పూర్తి చేసిన వ్యోమికా సింగ్.. తన కలను తీర్చుకునే దిశగా అడుగులు వేశారు. ఇందుకోసం 2004లో ఐఏఎఫ్‌లో చేరా...
పాకిస్తాన్‌లో వైమానిక దాడి..  25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం..

పాకిస్తాన్‌లో వైమానిక దాడి.. 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం..

National
Indian Army Press Conference : పాకిస్తాన్‌ (Pakistan) లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం జరిపిన వైమానిక దాడులకు(Air strike) సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ఆర్మీ వెల్ల‌డించింది. బుధవారం భారత ఆర్మీ (Indian Army) ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి సమాచారాన్ని అందించింది. దీనిలో ఆపరేషన్ సిందూర్ గురించి ఆర్మీ వివరించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం చేయ‌డానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్లు కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు. ఈ ప్రెస్ మీటింగ్ ప్రారంభంలో 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై ఉగ్రవాద దాడి, ఉరి, పుల్వామా మరియు పహల్గామ్ దాడులతో సహా భారతదేశంపై జరిగిన వివిధ దాడులకు సంబంధించిన క్లిప్‌ను కూడా ప్రదర్శించారు.ఆర్మీ ఎక్కడ ఎందుకు దాడి చేసింది?ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఆర...
భారత్ మెరుపుదాడి.. ఉద్ర శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ సక్సెస్ | Operation Sindoor LIVE updates

భారత్ మెరుపుదాడి.. ఉద్ర శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ సక్సెస్ | Operation Sindoor LIVE updates

National
Operation Sindoor LIVE updates : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attack) కి ప్రతీకారంగా భారత సైన్యం, భారత వైమానిక దళం బుధవారం తెల్లవారుజామున సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ తోపాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. 'Operation Sindoor' కింద సైనిక దాడులు జరిగాయని భారత సైన్యం తెల్లవారుజామున 1:44 గంటలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.పాకిస్తాన్ (Pakistan), పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని మే 7న భారతదేశం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సైనిక చర్యను ప్రారంభించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి, కీలకమైన ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి వరుస వైమానిక దాడులు చేసినట్లు నివేదికలు చెబుతున...
Pulwama attack | పుల్వామా బ్లాక్ డే : బాలాకోట్ వైమానిక దాడితో భారతదేశం ఎలా ప్రతీకారం తీర్చుకుంది?

Pulwama attack | పుల్వామా బ్లాక్ డే : బాలాకోట్ వైమానిక దాడితో భారతదేశం ఎలా ప్రతీకారం తీర్చుకుంది?

Special Stories
Six Years Of Pulwama attack : ఫిబ్రవరి 14, 2019న, జమ్మూ-శ్రీనగర్ (Jammu to Srinagar Balakot) జాతీయ రహదారిపై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( CRPF ) కాన్వాయ్ కదులుతుండగా, పుల్వామా (Pulwama Attack ) వద్ద ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని జ‌వాన్ల‌ బస్సులలో ఒకదానిపైకి ఢీకొట్టాడు. అవంతిపోరాలోని గోరిపోరాలో జరిగిన విధ్వంసకర దాడిలో 40 మంది CRPF సిబ్బంది వీర మ‌ర‌ణం పొందారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు ప్ర‌క‌టించుకుంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు యావ‌త్‌ దేశం సంతాపం తెలిపింది, అయితే దెబ్బ‌కు దెబ్బ తీయాల‌ని స‌గ‌టు ప్ర‌తీ బార‌తీయుడు కోరుకున్నారు.Pulwama attack : బాలాకోట్ వైమానిక దాడితో ప్రతికారం..2019 Pulwama attack Black Day : పుల్వామా దాడి జరిగిన పన్నెండు రోజుల తర్వాత ...
Indian Army | భార‌త సైన్యానికి మ‌రో శ‌క్తివంత‌మైన అస్త్రం ఎక్కువ ఎత్తులో ప్రయాణించే హెవీ డ్యూటీ డ్రోన్‌లు సిద్ధం

Indian Army | భార‌త సైన్యానికి మ‌రో శ‌క్తివంత‌మైన అస్త్రం ఎక్కువ ఎత్తులో ప్రయాణించే హెవీ డ్యూటీ డ్రోన్‌లు సిద్ధం

Trending News
Indian Army | భారత సైన్యం త‌న‌ డ్రోన్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. రష్యా-ఉక్రెయిన్, అర్మేనియా-అజర్‌బైజాన్ యుద్ధాల‌లో విస్తృతంగా డ్రోన్‌ల (heavy duty drones) ను ఉప‌యోగిస్తున్నారు. దీంతో వీటి ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్నాయి.భార‌త సైన్యం ఇప్పుడు 1000 కి.మీ కంటే ఎక్కువ దూరం, 30,000 అడుగుల ఎత్తు, 24 గంటల కంటే ఎక్కువ ఎగరగల సామర్థ్యం కలిగిన డ్రోన్‌లను కోరుకుంటోంది. స్వదేశీ అభివృద్ధి, విదేశీ సహకారంపై దృష్టి సారిస్తున్నారు.Indian Army : శక్తివంతమైన డ్రోన్‌లు ఎందుకు?భవిష్యత్తులో ఎలాంటి యుద్ధ వాతావరణం ఎదురైనా సైన్యం సర్వసన్నద్ధమవుతోంది. ఇది తన డ్రోన్ సామర్థ్యాలను పెంచుకోవడానికి దీర్ఘకాలిక వ్యూహాన్ని ప్లాన్ చేస్తోంది. ఈ డ్రోన్‌లు శత్రువులను పర్యవేక్షించడంలో సమాచారాన్ని సేకరించడంలో అలాగే ఖచ్చితమైన దాడులు చేయడంలో సహాయపడతాయి. రష్యా-ఉక్రెయిన్, అర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య జర...
Ajit Doval | సురక్షితమైన సరిహద్దులతో భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది: అజిత్ దోవల్

Ajit Doval | సురక్షితమైన సరిహద్దులతో భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది: అజిత్ దోవల్

National
BSF 21st investiture ceremony | గత 10 సంవత్సరాలలో మ‌న‌ దేశ శక్తి అపారంగా పెరిగిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) తన 21వ ఇన్‌వెస్టిట్యూర్‌ వేడుకలో భాగంగా రుస్తమ్‌జీ స్మారక ఉపన్యాసంలో ఆయ‌న‌ మాట్లాడారు. "మనకు మరింత సురక్షితమైన సరిహద్దులు ఉంటే" భారతదేశ ఆర్థిక పురోగతి చాలా వేగంగా ఉండేదని దోవల్ అన్నారు. "భవిష్యత్తులో, మన వేగవంతమైన ఆర్థిక వృద్ధికి అవసరమైనంత సురక్షితంగా మన సరిహద్దులు ఉంటాయని నేను అనుకోను. కాబట్టి, సరిహద్దు భద్రతా దళాల బాధ్యత భారీగా పెరిగింది. సైనికులు శాశ్వతంగా 24X7 అప్రమత్తంగా ఉండాలి. మన జాతీయ ప్రయోజనాలను దేశ భ‌ద్ర‌త‌ను ప‌రిరక్షించుకోవాలి. ” అని ఆయన అన్నారు.సరిహద్దులు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అది "మన సార్వభౌమత్వాన్ని నిర్వచించే పరిమితి" అని అన్నారు. గత 10 సంవత్సరాలలో సరిహద్దు భద్రతపై ప్రభుత్వం ఎంతో శ్రద్ధ కనబరిచింది, ...
Siachen Glacier : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి సియాచిన్ గ్లేసియర్ గురించి మీకు తెలియని వాస్తవాలు

Siachen Glacier : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి సియాచిన్ గ్లేసియర్ గురించి మీకు తెలియని వాస్తవాలు

Special Stories
Siachen Glacier : సియాచిన్ గ్లేసియర్ హిమాలయాల్లోని కారకోరం శ్రేణి (Karakoram) లో ఉన్న ఒక హిమానీనదం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి సియాచిన్‌ గుర్తింపు పొందింది. కారాకోరం పర్వత శ్రేణిలో ఇండో-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలో ఇది ఉంటుంది. సియాచిన్ గ్లేసియర్ ఎంత చల్లగా ఉంది? భారతదేశంలో 5,400 మీటర్ల ఎత్తులో ఉండే అతిపెద్ద హిమానీనదం సియాచిన్ గ్లేసియర్.. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద హిమానీనదంగా ఉంది. ఇక్కడ తరచుగా మైనస్ 45 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంచు తుఫానులతో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. రక్తం గడ్డకట్టుకొని పోయే చలితో పాటు కనీసం ఊపిరి తీసుకోవాడానికి కూడా వీలుండదు.. కాబట్టి ఇది మానవులకు ఏమాత్రం నివాసయోగ్యం కాదు.ఏప్రిల్ 1984లో భారత సైన్యం (Indian Army) హిమానీనదంపై ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి సియాచిన్‌ వద్ద రక్షణ విధుల్లో భాగంగా సుమారు వెయ్యి మంది సైనికులు ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..