Durg to Visakhapatnam Vande Bharat | వైజాగ్ నుంచి కొత్త వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ఈ రైలు టైమింగ్స్, హాల్టింగ్ స్టేషన్లు…
Durg to Visakhapatnam Vande Bharat | ఏపీ నుంచి ఛత్తీస్గఢ్ ప్రయాణించేవారికి శుభవార్త.. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఇది దుర్గ్ నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తుంది. ఇకపై రాజధాని రాయ్పూర్ నుంచి విశాఖపట్నం వరకు 300 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణికులు కేవలం 5 గంటల్లోనే చేరుకోనున్నారు. ఇందుకోసం రైల్వే బోర్డు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తోంది. ఇది … Read more
Read More