
రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు…
విజిలెన్స్ అధికారుల రాకను చూసి లంచగొండి అధికారి రియాక్షన్
విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నారని ఓ అధికారి ముందే తెలుసుకున్నాడు. డబ్బు వారికి దొరకకుండా కాపాడుకునేం దుకు సదరు లంచావతారి నానా హైరానా పడి ఏకంగా రూ.2కోట్ల నగదును రెండు పెట్టెల్లో అమర్చి పక్కింటి డాబాపై విసిరేశాడు. ఈ చర్య సినిమాల్లో సీన్స్ ను గుర్తుకు తెచ్చింది. ఈ సం ఘటన శుక్ర వారం ఒడిశాలో జరిగిం ది. ఆ వివరాలు ఇవీ....ఒడిశా నబరంగ్ పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ పై ఆదాయానికి మిం చిన ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలున్నా యి. దీం తో విజిలెన్స్ అధికారులు శుక్ర వారం తెల్లవారుజామున రం గం లోకి దిగి భువనేశ్వ ర్ లోని ఆయన ఇం ట్లో తనిఖీలు మొదలుపెట్టారు. ఈ క్ర మం లో తన వద్ద ఉన్న డబ్బు లో రూ.2 కోట్లకు పైగా నగదు ఆరు బాక్సు ల్లో నిం పి. వాటిని పక్క ఇం టి టెర్ర స్ పైకి విసిరేశాడు. ఇది చూసిన అధికారులు ఆ డబ్బా లను క...