Thursday, February 13Thank you for visiting

Tag: central govt

Coach Factory In Kazipet| తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. నెరవేరనున్న దశాబ్దాల కల…

Coach Factory In Kazipet| తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. నెరవేరనున్న దశాబ్దాల కల…

Telangana
Coach Factory In Kazipet | ఉమ్మడి వరంగల్‌ వాసులు కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారం కాబోతోంది. ఇక్క‌డ కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విభజన హామీలలో మరో హమీని కేంద్రం ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్(ఆర్ ఎం యు) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం ప్ర‌క‌టించింది. కాజీపేటలోని వ్యాగన్ ఫ్యాక్టరీని కేంద్ర రైల్వేశాఖ అప్ గ్రేడ్ చేసింది. ఈ మేరకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే(South Central Railway) జీఎంకు రైల్వే బోర్డు లెటర్ రాసింది.55 సంవ‌త్స‌రాలుగా వ‌రంగ‌ల్ వాసులు, ఉద్యోగులు కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు చేస్తున్నారు. 2014లో ఏపీ విభజన చట్టంలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం ప్రభుత్వం కూడా హమీ ఇచ్చింది. 2023లో వ్యాగన్‌ తయారీ పరిశ్రమపై ఒక‌ ప్రకటన చేసింది.. కానీ అమల్లోకి రాలేదు. మరోవైపు దక్షిణ భారతదేశానికి గేట్‌వేగా ఉన్న కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌...
Ayushman Bharat | కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ₹ 5 లక్షల హెల్త్ క‌వ‌రేజ్‌..

Ayushman Bharat | కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ₹ 5 లక్షల హెల్త్ క‌వ‌రేజ్‌..

తాజా వార్తలు
Ayushman Bharat scheme | కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. "70 ఏళ్లు. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లందరూ వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా AB PM-JAY ప్రయోజనాలను పొందేందుకు అర్హులు" అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉచిత ఆరోగ్య బీమాను ఎలా పొందాలి? 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఆరోగ్య సంరక్షణ కవరేజీ కోసం ఆయుష్మ...
PMFBY Crop Insurance : పీఎం ఫసల్ బీమా యోజన అంటే ఏమిటి? ఎలా క్లెయిమ్ చేయాలి ప్రయోజనాలేంటీ?

PMFBY Crop Insurance : పీఎం ఫసల్ బీమా యోజన అంటే ఏమిటి? ఎలా క్లెయిమ్ చేయాలి ప్రయోజనాలేంటీ?

Special Stories
Pradhan Mantri Fasal Bima Yojana | భారతదేశంలో వ్యవసాయం చాలా ప్రముఖమైనది. పంటలు పండించే రైతులకే కాదు దేశానికి కూడా ముఖ్యమైన ఆస్తి ఇది. రైతులు ఈ ఆస్తికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY Crop Insurance ) కింద బీమా చేసుకొని ఆర్థిక భ‌రోసా పొంద‌వ‌చ్చు. ఇది వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ ప్రభుత్వ పథకానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుసుకోండి.. PMFBY (ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన) అంటే ఏమిటి? PMFBY (ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన) కేంద్ర‌ ప్రభుత్వం అమ‌లు చేస్తున్న పంట బీమా పథకం. ఇది ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, ఇత‌ర‌ వ్యాధుల వ‌ల్ల పంట న‌ష్టం సంభ‌వించిన‌ప్పుడు రైతులకు ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఈ పథకాన్ని 2016లో ప్రారంభించారు. బీమా కంపెనీలు, బ్యాంకుల నెట్‌వర్క్ ద్వారా అమలవుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ బీమా పథకంగా నిలిచింది. ఇది 50 కోట్ల మంది రైతులకు ...
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..