Big Breaking | రియాసి దాడికి ప్రధాన సూత్రధారి పాక్ లో హతం.. మళ్లీ తెరపైకి గుర్తుతెలియని వ్యక్తులు
Big Breaking | 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్తో సంబంధాలు కలిగిన ఉగ్రవాది అబూ కటల్ పాకిస్తాన్లో హతమయ్యాడు. భారతదేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో అనేక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడంలో అతడు తెరవెనుక పాత్ర ఉంది. కటల్ మరణం ఉగ్రవాదంపై పోరాటంలో ఒక ప్రధాన విజయంగా భావిస్తున్నారు. అబూ కటల్ సింధీకి 2017 రియాసి బాంబు పేలుడు (Reasi attacks). 2023లో జమ్మూ కాశ్మీర్లో యాత్రికులతో వెళుతున్న బస్సుపై జరిగిన దాడితో సహా అనేక భారీ … Read more
Read More