Wednesday, July 2Welcome to Vandebhaarath

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

Indian Army | భార‌త సైన్యానికి మ‌రో శ‌క్తివంత‌మైన అస్త్రం ఎక్కువ ఎత్తులో ప్రయాణించే హెవీ డ్యూటీ డ్రోన్‌లు సిద్ధం
Trending News

Indian Army | భార‌త సైన్యానికి మ‌రో శ‌క్తివంత‌మైన అస్త్రం ఎక్కువ ఎత్తులో ప్రయాణించే హెవీ డ్యూటీ డ్రోన్‌లు సిద్ధం

Indian Army | భారత సైన్యం త‌న‌ డ్రోన్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. రష్యా-ఉక్రెయిన్, అర్మేనియా-అజర్‌బైజాన్ యుద్ధాల‌లో విస్తృతంగా డ్రోన్‌ల (heavy duty drones) ను ఉప‌యోగిస్తున్నారు. దీంతో వీటి ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్నాయి.భార‌త సైన్యం ఇప్పుడు 1000 కి.మీ కంటే ఎక్కువ దూరం, 30,000 అడుగుల ఎత్తు, 24 గంటల కంటే ఎక్కువ ఎగరగల సామర్థ్యం కలిగిన డ్రోన్‌లను కోరుకుంటోంది. స్వదేశీ అభివృద్ధి, విదేశీ సహకారంపై దృష్టి సారిస్తున్నారు.Indian Army : శక్తివంతమైన డ్రోన్‌లు ఎందుకు?భవిష్యత్తులో ఎలాంటి యుద్ధ వాతావరణం ఎదురైనా సైన్యం సర్వసన్నద్ధమవుతోంది. ఇది తన డ్రోన్ సామర్థ్యాలను పెంచుకోవడానికి దీర్ఘకాలిక వ్యూహాన్ని ప్లాన్ చేస్తోంది. ఈ డ్రోన్‌లు శత్రువులను పర్యవేక్షించడంలో సమాచారాన్ని సేకరించడంలో అలాగే ఖచ్చితమైన దాడులు చేయడంలో సహాయపడతాయి. రష్యా-ఉక్రెయిన్, అర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య జర...
Budget 2025 : మార్చి 31 నాటికి కొత్తగా 14000 కొత్త జనరల్ రైల్వే కోచ్ లు
Trending News

Budget 2025 : మార్చి 31 నాటికి కొత్తగా 14000 కొత్త జనరల్ రైల్వే కోచ్ లు

Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025-26 వందే భారత్, అమృత్ భారత్ రైలు నెట్‌వర్క్‌లను విస్తరించడంపై ఎక్కువగా దృష్టి సారించింది. భారతీయ రైల్వేలను ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఏకంగా ₹2.52 లక్షల కోట్ల కేటాయింపులు చేసింది.వచ్చే రెండు మూడేళ్లలో 200 వందే భారత్‌, 100 అమృత్‌ భారత్‌ రైళ్లను తయారు చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. వందే భారత్ రైళ్లు స్లీపర్, చైర్ కార్ వేరియంట్‌లలో ఉత్పత్తి చేయనున్నారు. ఇవి సుదూర, తక్కువ దూర ప్రయాణాలకు మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాన్ని అందిస్తాయి. "మరిన్ని అమృత్ భారత్ రైళ్ల పరిచయంతో, మేము స్వల్ప-దూర నగరాల మధ్య కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాము" అని వైష్ణవ్ చెప్పారు.మార్చి 31 నాటికి 14,000 కొత్త జనరల్ కోచ్ లుఅదనంగా, 50 నమో భారత్ రైళ్లను కేంద్రం ఆమోందించింది. ఇది భారతదేశ ఆధునిక రైలు విమానాలను మరింత విస్తరించింది. తయారీ రంగంలో, మార్చి 31 నా...
Fish Hunger Strike | నిరాహార దీక్ష చేసిన చేప.. దీని డిమాండ్ ఏమిటో తెలుసా?
Trending News

Fish Hunger Strike | నిరాహార దీక్ష చేసిన చేప.. దీని డిమాండ్ ఏమిటో తెలుసా?

Fish Hunger Strike | కొంత‌కాలంగా ఓ చేప వార్త‌ల్లో త‌ర‌చూ వినిపిస్తోంది. జాపాన్‌(Japan) లోని భారీ ఎక్వేరియంలో ఉంటున్న స‌న్ ఫిష్‌.. కొన్నాళ్లుగా త‌న‌కు పెట్టిన ఆహారం తీసుకోకుండా ఆమరణ నిరాహారదీక్ష చేయడం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. దీని గ‌ల కార‌ణమేంటో ఎవ‌రికీ అర్థం కాలేదు. ఇది అకస్మాత్తుగా తినడం మానేసింది. ఈ చేప ప్రపంచంలోనే ఒంటరి చేప అనే బిరుదు (World loneliest fish) కూడా పొందింది. అయితే జపనీస్ అక్వేరియంలోని ఈ చేప డిప్రెషన్‌లోకి వెళ్లిందని అక్క‌డి ప్ర‌జ‌లు అంటున్నారు. అందుకే తినడం మానేసింద‌ని భావించారు. చాలా కాలం వరకు వారికి దీనికి కారణం అర్థం కాలేదు.Fish Hunger Strike : కారణం ఏమిటో తెలిసిందిదక్షిణ జపాన్‌లోని షిమోనోసెకిలోని కైక్యోకాన్ అక్వేరియం డిసెంబర్ 2024లో పునర్నిర్మాణం కోసం మూసివేయబడింది. చాలా చేపలు దీనిని విరామంగా తీసుకున్నప్పటికీ, తినడం మరియు త్రాగడం కొనసాగించినప్పటికీ, ...
Ram Mandir pran pratishtha : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఏడాది.. ఈ అద్భతమైన ఆలయం పూర్తిస్థాయిలో ఎప్పుడు సిద్ధమవుతుందో తెలుసా..
Trending News

Ram Mandir pran pratishtha : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఏడాది.. ఈ అద్భతమైన ఆలయం పూర్తిస్థాయిలో ఎప్పుడు సిద్ధమవుతుందో తెలుసా..

Ayodhya Ram Mandir First Anniversary : ఉత్తరప్రదేశ్‌లోని రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన జరిగి నేటికి ఒక సంవత్సరం పూర్తయింది. ప్రస్తుతం, రామ మందిరం ప్రజల విశ్వాసానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది. జనవరి 22న రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక (Ram Mandir pran pratishtha) మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాంలాలా దర్శనం కోసం దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అయోధ్యకు చేరుకుంటున్నారు. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, ఇక్కడికి వచ్చే రామభక్తులు చాలా ఉత్సాహంగా కనిపిస్తారు.ఒక సంవత్సరం తర్వాత:బాలరాముడి ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తయింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ హిందూ కాలమానం ప్రకారం.. జనవరి 11న ద్వాదశి రోజున 'ప్రాణ్ ప్రతిష్ఠ ద్వాదశి మహోత్సవ్' నిర్వహించింది. అదే సమయంలో, ఆంగ్ల తేదీ ప్రకారం, రాంలాలా 22 జనవరి 2024న రామాలయంలో కొలువుదీరాడు. కాగా అయోధ్యలో రామమందిరప్రాణ ప్రతిష్ఠ జరిగి ఏ...
Monalisa | కుంభ‌మేళాలో దండ‌లు అమ్ముకునే అమ్మాయికి బంప‌ర్ ఆఫ‌ర్‌..
Trending News

Monalisa | కుంభ‌మేళాలో దండ‌లు అమ్ముకునే అమ్మాయికి బంప‌ర్ ఆఫ‌ర్‌..

Monalisa | మహాకుంభమేళా (Maha kumbh 2025 ) లో ఓ తేనె క‌ళ్ల‌ యువతి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ముఖ్యంగాగా సోష‌ల్‌మీడియాలో ఇప్పుడు అమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేక్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆమె గురించే చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఆమె ఏదో సెలబ్రెటీయో.. ధనవంతుల బిడ్డనో కాదు.. అందాల భామ అస‌లే కాదు.. చామన ఛాయ రంగులో ఉండే సాధారణ అమ్మాయి మాత్ర‌మే.. పూస‌ల‌ దండ‌లు దండలు అమ్ముకుని కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న ఆ యువ‌తి ప్ర‌యాగ్‌రాజ్‌ మహా కుంభమేళా (Prayagraj Maha Kumbh ) లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది. ఇందుకు కారణం కాటుక దిద్దిన అందమైన తేనే కళ్లు.. అమాయకమైన చూపులు.. అవే ఇప్పుడు ఆమెను సోషల్‌మీడియాలో ఫాలో అయ్యేలా చేసింది. అంత‌టితో ఆగ‌కుండా ఆమెకు బాలీవుడ్‌ (Bollywood) నుంచి సినిమా ఆఫర్‌లు వ‌స్తున్నాయి.ఇంత‌కీ మహాకుంభమేళాలో ప్ర‌త్య‌క్ష‌మైన ఈ తేనె క‌ళ్ల యువ‌తి పేరు మోనాలిసా భోస్లే. మధ్య...
Republic Day 2025 : గణతంత్ర వేడుకల్లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ప్రళయ్ క్షీపణి
Trending News

Republic Day 2025 : గణతంత్ర వేడుకల్లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ప్రళయ్ క్షీపణి

Republic Day 2025 : భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకోనుండగా, న్యూఢిల్లీలో ని కర్తవ్య మార్గ్ లోజరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు అంతా సిద్ధమైంది. ఈ వేడుకల్లో దేశీయంగా తయారైన ప్రళయ్ క్షిపణి (Pralay missile) ని తొలిసారిగా ప్రదర్శించనుంది.ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన చిన్న క్షిపణి.. శత్రు భూభాగంలోకి వెళ్లి లోతుగా దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ క్షిపణి భారతదేశం స్వదేశీ రక్షణ సాంకేతికతను మరో స్థాయికి పెంచింది. బ్రహ్మోస్ క్షిపణులు, టి-90 ట్యాంకులు ఇతర కీలకమైన ఆయుధాలను కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఇక్కడ విలేకరులతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే రోజున తొలిసారిగా ప్రళయ్ క్షిపణిని ప్రదర్శించనున్నామని తెలిపారు.Pralay missile ప్రత్యేకతలు ఇవే..డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన ప్రళయ్ 500-1000-...
Swamitva Yojana : ప్రజలకు మోదీ స‌ర్కారు శుభ‌వార్త.. నేడు ప్రాప‌ర్టీ కార్డుల పంపిణీ
Trending News

Swamitva Yojana : ప్రజలకు మోదీ స‌ర్కారు శుభ‌వార్త.. నేడు ప్రాప‌ర్టీ కార్డుల పంపిణీ

దేశ వ్యాప్తంగా 230కి పైగా జిల్లాల్లోని సుమారు 50,000 గ్రామాల్లో ఆస్తి యజమానులకు స్వామిత్వ యోజన (Swamitva Yojana) కింద 65 లక్షలకు పైగా ప్రాపర్టీ కార్డులను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రోజు పంపిణీ చేయనున్నారు. జనవరి 18న శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు వ‌ర్చువ‌ల్‌గా ఈ ప్రాపర్టీ కార్డులను ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం కింద, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తోపాటు జమ్మూ-కశ్మీర్, లడఖ్‌లోని రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆస్తి యజమానులకు ప్రాప‌ర్టీ ఆస్తి కార్డులు జారీ చేయ‌నున్నారు. ప్రధానమంత్రి యాజమాన్య పథకం (prime Minister Ownership plan) అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..'స్వామిత్వ పథకం' ఎప్పుడు ప్రారంభించారు?ఈ పథకాన్ని ఏప్రిల్ 24, 2020 (జాతీయ పంచాయతీ ...
Hindenburg Research | అదానీపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ షట్ డౌన్..
Trending News

Hindenburg Research | అదానీపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ షట్ డౌన్..

Hindenburg Research | ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ గ్రూప్‌పై (Adani Group) సంచలన ఆరోపణలతో వార్త‌ల్లోకెక్కిన అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ (Hindenburg Research) మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దేశ కార్పొరేట్‌ వర్గాల నుంచి రాజకీయ వ‌ర్గాల వ‌ర‌కు హిండెన్ బ‌ర్గ్ నివేదిక కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఎఫెక్ట్ తో అదానీ షేర్లన్నీ ఒక్క‌సారిగా ప‌డిపోయాయి. ఈ సంస్థ రిపోర్ట్‌ భారత స్టాక్‌ మార్కెట్లను కూడా షేక్ చేసింది. అయితే, తాజాగా ఈ సంస్థ సంచలన నిర్ణయం ప్రకటించింది.త‌మ కంపెనీ కార్యలాపాలను మూసివేస్తున్నట్లు (Hindenburg Research shut down) సంస్థ వ్యవస్థాపకుడు నాథన్‌ అండర్సన్‌ (Nathan Anderson) ప్రకటించ‌డం ఇప్పుడు సంచ‌న‌లంగా మారింది. సంస్థ మూసివేత గురించి తన సన్నిహితులతో గ‌తంలోనే చర్చించినట్లు వెల్ల‌డించారు. అనేక స‌మీక్ష‌ల తర్వాత సంస్థను ష‌...
Sambhal Violence : సంభాల్ హింసాకాండ కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
Trending News

Sambhal Violence : సంభాల్ హింసాకాండ కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్టు

Sambhal Violence : ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదులో సర్వే సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 24 న జరిగిన హింసలో అరెస్టు చేసిన నిందితులిద్దరి ప్రమేయం ఉంద‌ని గుర్తించారు.సంభాల్ హింసాకాండ కేసులో ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతానికి చెందిన నిందితుడు సలీంను పోలీసులు అరెస్టు చేశారు. హింస తర్వాత, అతను ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. లొంగిపోయేందుకు ప్రయత్నించాడు. అంతకుముందే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 24న హింసాకాండ జరిగిన రోజు సంభాల్ సహ అనూజ్ చౌదరిపై కాల్పులు జరిపినట్లు సలీంపై ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో అరెస్టయిన ప్రధాన నిందితుల్లో ఒకరైన సలీంపై కూడా గ‌తంలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతనిపై హత్యాయత్నం, దోపిడీ, గోహత్య సహా 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నిందితుల నుంచ...
HMPV : క‌ల‌వ‌ర‌పెడుతున్న వైర‌స్.. భార‌త్‌లో 7 కేసులు
Trending News

HMPV : క‌ల‌వ‌ర‌పెడుతున్న వైర‌స్.. భార‌త్‌లో 7 కేసులు

చైనా నుంచి విస్త‌రిస్తున్న‌ హ్యూమ‌న్ మెటాప్న్యూమో వైర‌స్ (HMPV)) మ‌న భార‌తదేశంలోనూ కల‌వ‌ర‌పెడుతోంది. కేసులు క్ర‌మేణా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో తొలి రెండు కేసులు న‌మోదు కాగా, గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ఒక‌టి, చెన్నైలో రెండు కేసులు వెలుగు చూడ‌గా తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్‌ (Nagpur)లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఏడు, 14 ఏళ్ల చిన్నారులు ఈ HMPV బారిన‌ప‌డ్డారు.జ్వ‌రం, ద‌గ్గుతో బాధ‌ప‌డుతుండ‌టంతో..HMPV Symptoms : జ్వ‌రం, ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న ఈ పిల్ల‌ల‌ను రమదాస్‌పేట్‌ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆస్ప‌త్రికి జ‌న‌వ‌రి 3న తీసుకెళ్లారు. అనంత‌రం ప‌రీక్షించిన వైద్యులు వీరు హెచ్ఎంపీవీ వైర‌స్ బారిన ప‌డ్డార‌ని నిర్ధారించారు. కొవిడ్-19కి సారూప్యమైన ఈ వైరస్ పై, కింది శ్వాసకోశాలను ప్రభావితం చేస్తుంది. జ్వరం, దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి దీని ప్ర‌ధాన ల‌క్ష‌ణా...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..