Saturday, January 24Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

Himanta Biswa Sarma : హిమంత బిస్వా శర్మ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆధార్ కోసం ఈ ధ్రువీక‌ణ ఉండాల్సిందే..

Himanta Biswa Sarma : హిమంత బిస్వా శర్మ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆధార్ కోసం ఈ ధ్రువీక‌ణ ఉండాల్సిందే..

Trending News
Himanta Biswa Sarma : అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుల (Aadhaar Card)ను పొందడానికి కొత్త దరఖాస్తుదారులందరూ తమ ఎన్‌ఆర్‌సి దరఖాస్తు రసీదు నంబర్ ( NRC Application )ను త‌ప్ప‌నిస‌రిగా సమర్పించాల‌ని హిమంత బిస్వా శర్మ శనివారం తేల్చి చెప్పారు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ఆధార్ కార్డుల దరఖాస్తులు జనాభా కంటే ఎక్కువగా ఉన్నాయి… ఇది అనుమానాస్పద పౌరులు ఉన్నారని స్ప‌ష్టం చేస్తోంది. అందుకే కొత్త దరఖాస్తుదారులు వారి NRC దరఖాస్తు రసీదు సంఖ్య (ARN) సమర్పించాలని మేము నిర్ణయించాము.” అని వెల్ల‌డించారు.ఇది "అక్రమ విదేశీయుల వ‌ల‌స‌ల‌ ప్రవాహాన్ని అరికడుతుంది" ఆధార్ కార్డుల జారీలో రాష్ట్ర ప్రభుత్వం "చాలా కఠినంగా" ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. అస్సాంలో ఆధార్ పొందడం అంత సులభం కాదు అని శర్మ అన్నారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌స...
Ganesh Chaturthi 2024 | వినాయ‌క చ‌వితి రోజున ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి

Ganesh Chaturthi 2024 | వినాయ‌క చ‌వితి రోజున ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి

Trending News
Ganesh Chaturthi 2024 : గణేష్ చతుర్థి సెప్టెంబర్ 7వ తేదీ శనివారం వ‌స్తోంది. ఈ రోజునే వినాయక చతుర్థి అని కూడా అంటారు. ఇది హిందువుల‌కు ముఖ్యమైన పండుగ.. వినాయ‌కుడు అన్ని క‌ష్టాల‌ను దూరం చేసి జ్ఞానం, శ్రేయస్సు ప్ర‌సాదిస్తాడ‌ని భ‌క్తుల విశ్వాసం. భారతదేశం అంతటా వినాయ‌క చ‌వితిని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. గణేష్ చతుర్థి 2024: పూజ తేదీ, సమయాలుతేదీ: శనివారం, సెప్టెంబర్ 7 మధ్యాహ్నం గణేష్ పూజ ముహూర్తం: ఉదయం 11:03 నుండి 01:34 వరకు పూజ సమయం: 2 గంటల 31 నిమిషాలు గణేష్ నిమ‌జ్జ‌నం: మంగళవారం, సెప్టెంబర్ 17మధ్యాహ్నం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు, గణేశ పూజ చేయడానికి అత్యంత అనుకూలమైన సమయంగా వేద‌పండితులు చెబుతున్నారు. గణేశుని అనుగ్రహం కోసం భక్తులు ఈ సమయంలో పూజలు చేయాలని సూచిస్తున్నారు. గణేష్ చతుర్థి 2024 కోసం ఉపవాసం:కొంద‌రు భ‌క్తులు వినాయ‌క చ‌వితి రోజున క‌నీసం నీరు కూడా తీసుకో...
కౌలు రైతులకు  కేంద్రం గుడ్ న్యూస్..!  వీరి కోసం కొత్త పథకాల రూపకల్ప!?

కౌలు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..! వీరి కోసం కొత్త పథకాల రూపకల్ప!?

Trending News
New Schemes For Tenant Farmers | కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) రుణ పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) రుణాలపై పరిమితిని పెంచడానికి, అలాగే ఆత్మనిర్భర్ నిధి (PM-SVANIdhi) తరహాలో కౌలు రైతుల కోసం ఒక పథకాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో చ‌ర్చ‌లు జరుపుతోంది.గత నెలలో జరిగిన CII ఫైనాన్సింగ్ 3.0 సమ్మిట్‌లో ఆర్థిక సేవల విభాగం అదనపు కార్యదర్శి MP తంగిరాల మాట్లాడుతూ, “మూడు లేదా నాలుగు సంవత్సరాల క్రితం నిర్ణయించిన కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితులను పెంచాలని భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం 1998లో రైతులకు వారి వ్యవసాయ ప‌నుల కోసం సకాలంలో రుణాన్ని అందించాలనే ప్రాథమిక లక్ష్యంతో ప్ర‌వేశ‌పెట్టారు. 1998లో ప్రారంభమైన ఈ పథకం గరిష్టంగా రూ.3 లక్షల వ‌ర‌కు రుణాలు ఇస్తారు. కేసీస...
Trains Cancelled | ప్రయాణికులకు గ‌మ‌నిక‌.. నేడు మరో 20 రైళ్లు రద్దు

Trains Cancelled | ప్రయాణికులకు గ‌మ‌నిక‌.. నేడు మరో 20 రైళ్లు రద్దు

Trending News
Trains Cancelled |  తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కార‌ణంగా రైల్వే శాఖ ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. వ‌ర్ష బీభత్సానికి వాగులు, న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హించ‌డంతో రైల్వే ట్రాక్‌లు కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. మహబూబాబాద్‌ జిల్లాలో ఏకంగా ట్రాక్‌ కింద మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ట్రాక్‌ పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇప్పటివరకు 500కుపైగా రైళ్లను క్యాన్సిల్ చేసిన విష‌యం తెలిసిందే.. మరో 160 రైళ్లను దారిమళ్లించ‌గా మంగళవారం మరో 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో హౌరా-బెంగళూరు ఎక్స్ ప్రెస్‌, హౌరా-పాడిచ్చేరి, హౌరా-చెన్నై, షాలిమార్‌- త్రివేండ్రం, ఎర్నాకులం-హాతియా, జైపూర్‌-కోయంబత్తూరు, ఢిల్లీ-విశాఖ, దన్‌బాద్‌-కోయంబత్తూరు, హాతియా-బెంగళూరు రైళ్లను నిర‌వ‌ధికంగా రద్దు చేశారు. తెలుగు రాష్ట్రాల‌కు సాయం అందిస్తామ‌ని మోదీ ...
SCR Cancels Trains | ప్ర‌యాణికుల‌కు అలెర్ట్‌.. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లు రైళ్లు ర‌ద్దు..

SCR Cancels Trains | ప్ర‌యాణికుల‌కు అలెర్ట్‌.. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లు రైళ్లు ర‌ద్దు..

Trending News
SCR cancels trains | హైదరాబాద్: ఇటీవ‌ల కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లుచోట్ల రైల్వేట్రాక్స్ కొట్టుకుపోయాయి. దీంతో ప‌లు రైళ్ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఈ క్ర‌మంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) సెప్టెంబర్ 3వ తేదీన‌ నడిచే వివిధ రైళ్లను రద్దు చేసింది.ఈమేర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో.. సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ (17233); సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (17234); సికింద్రాబాద్ - షాలిమార్ (12774); షాలిమార్ - సికింద్రాబాద్ (12773); సికింద్రాబాద్ - విశాఖపట్నం (22204); విశాఖపట్నం - సికింద్రాబాద్ (12805); సికింద్రాబాద్ - విశాఖపట్నం (20707); విశాఖపట్నం - సికింద్రాబాద్ (20708) మరియు సికింద్రాబాద్ - విశాఖపట్నం (20834) రైళ్ల ను ర‌ద్దు చేశారు. షెడ్యూల్‌లో ఈ మార్పుల‌ను గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాల‌ను ప్లాన్ చేసుకోవాలని SCR అధికారులు ప్ర‌యాణికుల‌ను అభ్యర్థించారు. తిరువనంతపురం వైప...
Nabanna Abhijan Rally | కోల్ కతా రేప్ కేసులో మమత రాజీనామాకు పట్టు.. విద్యార్థుల ఆందోళన.. పరిస్థితి ఉద్రిక్తం..

Nabanna Abhijan Rally | కోల్ కతా రేప్ కేసులో మమత రాజీనామాకు పట్టు.. విద్యార్థుల ఆందోళన.. పరిస్థితి ఉద్రిక్తం..

Trending News
Nabanna Abhijan Rally updates: మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, వైద్యురాలిపై అత్యాచారం-హత్యకు పాల్పడిన వారిపై క‌ఠిన‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఛత్ర సమాజ్ 'నబన్న అభిజన్' ర్యాలీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని మ‌మ‌త ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. అత్యాచారం కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో సచివాలయం వైపు కవాతు నిర్వహించారు. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అత్యాచారం-హత్య కేసుపై ఆగ్ర‌హంతో ఉన్న‌ నిరసనకారులు రాళ్లు రువ్వారు.ఆగస్టు 9న కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం హత్యకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (BJP) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై ...
Krishnashtami 2024 |  కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? , శుభముహర్తం ఏమిటి?

Krishnashtami 2024 | కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? , శుభముహర్తం ఏమిటి?

Trending News
Krishnashtami 2024 | ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు అత్యంత‌ వైభవంగా జరుపుకునే పండగల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్ర‌ధాన‌మైన‌ది. కృష్ణుడి పుట్టిన రోజును కృష్ణాష్టమి, గోకులాష్టమి అనే పేర్ల‌తో కూడా పిలుస్తారు. విష్ణువు దశావతారాల్లో 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా జన్మించాడు. దేవకీ వసుదేవుల ఎనిమిదో సంతానంగా శ్రావణ మాసం కృష్ణ పక్షంలో అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణ ప‌ర‌మాత్ముడు జన్మించాడు. అందుకే ఈ తిథి రోజున‌ ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది? పూజా శుభ ముహూర్తం ఎప్పుడు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..ఈ సంవత్సరం జన్మాష్టమి ఆగస్టు 26, 2024న వస్తుంది. తెల్లవారుజామున 3:39 నుంచి ఆగస్టు 27న తెల్లవారుజామున 2:19 వరకు అష్టమి తిథితో ప్రారంభమమ‌వుతుంది. శ్రీకృష్ణుని ...
Triple Talaq | మోదీ, యోగిని ప్రశంసించిందుకు ముస్లిం మహిళకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త

Triple Talaq | మోదీ, యోగిని ప్రశంసించిందుకు ముస్లిం మహిళకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త

Trending News
Triple Talaq |ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ (Yogi Adithynath) ను  పొగిడినందుకు ఓ ముస్లిం మహిళకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చేప్పేశాడు. మోదీని ప్రశంసించడాన్ని జీర్ణించుకోలేక ఆమె భ‌ర్త ఒక్కసారిగా ఆగ్ర‌హించాడు. ఆపై వెంట‌నే ఆమెకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి (triple talaq) విడాకులు ఇచ్చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది.ఈ ఘనటకు సంబంధించి వివరాల్లోకి వెళితే..  మొహల్లా సరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళకు గత ఏడాది డిసెంబర్ 13న అయోధ్యలోని మొహల్లా దిల్లీ దర్వాజా ప్రాంతానికి చెందిన అర్షద్‌తో వివాహమైంది.  పెళ్లి తర్వాత అయోధ్యలోని అత్తగారి ఇంటికి చేరుకున్న స‌ద‌రు మహిళ అక్క‌డి రోడ్లు, న‌గ‌ర అభివృద్ధి, చూసి ఆశ్చ‌ర్య‌పోయింది. సంతోషంతో భర్త ముందు సీఎం యోగి, ప్రధాని మోదీన...
N Convention |  నాగార్జునకు ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

N Convention | నాగార్జునకు ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Trending News
Telangana | హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ (HYDRA) అధికారులు శనివారం ప్రముఖ‌ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna)కు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ (N Convention ) సెంటర్‌ను కూల్చివేశారు. తమ్మిడి కుంట సరస్సులోని ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో దీనిని నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. "హైడ్రా అధికారులు ఉదయమే ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చివేయడం ప్రారంభించారు. కూల్చివేత సజావుగా జరిగేలా మేము పోలీసు బలగాలను మోహరించాము, ఈ భూమి ఎఫ్‌టిఎల్ జోన్‌లోకి వస్తుంది" అని మాదాపూర్ డిసిపి తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ను కూల్చివేసే ముందు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. అంతేకాకుండా కేసు కోర్టులో ఉండ‌గా ఇలా అర్ధంతరంగా కూల్చివేయడం స‌మంజ‌సం కాద‌న్నారు. చెరువు భూమికి ఒక్క అంగుళం కూడా అక్రమించలేదని స్ప‌ష్టం...
RG Kar Hospital | ఆర్జికర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ పై విస్తుగొలిపే నేరారోప‌ణ‌లు | అనాథ మృతదేహాలను వదల్లేదు..

RG Kar Hospital | ఆర్జికర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ పై విస్తుగొలిపే నేరారోప‌ణ‌లు | అనాథ మృతదేహాలను వదల్లేదు..

Trending News
Kolkatha Rape Murder Case | కోల్‌కతాలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై దారుణమైన అత్యాచారం హత్య నేపథ్యంలో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్  (RG Kar Hospital ) మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ (Sandip Ghosh) పై షాకింగ్ ఆరోపణలు వెలుగు చూశాయి. ఘోష్ హయాంలో అవినీతి, నేర కార్యకలాపాలకు సంబంధించి భయంకరమైన ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. సంస్థలో "మాఫియా లాంటి" పాలన కొన‌సాగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.2021లో ప్రిన్సిపాల్‌గా నియమితులైన ఘోష్, ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీకి వ‌చ్చే క్లెయిమ్ చేయని మృత దేహాలను అనధికార అవసరాల కోసం అమ్ముకొని సొమ్ముచేసుకున్న‌ట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి. మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అక్తర్ అలీ.. ఘోష్ "బయోమెడికల్ వేస్ట్ స్కామ్" నిర్వహించారని, రబ్బరు గ్లోవ్‌లు, సెలైన్ బాటిళ్లు, సిరంజిలు, సూదులు వంటి వ్యర్థాలను అనధికారిక సంస్థలకు విక్రయించేవారని పేర్కొన్నారు. ఈ పద్ధతులు బయో-...