Thursday, June 19Thank you for visiting

Tag: Trains

Special Train | సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..

Special Train | సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..

Telangana
Special Train : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్‌ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. సికింద్రాబాద్‌-భావ్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్‌-భావనగర్‌ (07061) మధ్య జూలై 19, 26వ తేదీ నుంచి ఆగస్టు 2, 9వ తేదీల్లోఈ ప్ర‌త్యేక‌ రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 5.55 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. అలాగే భావ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (07062) రైలు జూలై 21, 28, ఆగస్టు 4, 11వ‌ తేదీల్లో ఉదయం 10.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు గమ్యస్థానం చేరుతుందని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే వెల్ల‌డించింది. హాల్టింగ్ స్టేషన్లు.. ఈ రైళ్లు రెండు మార్గాల్లో మేడ్చల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర, ముఖ్దేడ్‌, నాందేడ్‌, పూర్ణ, బస్మత్‌, హింగోలి, వాషిమ్‌, అకోల, భుస్వాల్‌, నందుర్బర్‌, సూరత్‌, వడోదర, అహ్మదాబాద్‌, విరాంగమ్‌, సురేంద్రనగర్‌, ధోలా, సోంగద్‌ తదితర...
New Railway Line | తెరపైకి మరో కొత్త రైల్వే లైన్.. సర్వే పనులు ప్రారంభించిన రైల్వే శాఖ

New Railway Line | తెరపైకి మరో కొత్త రైల్వే లైన్.. సర్వే పనులు ప్రారంభించిన రైల్వే శాఖ

Telangana
Zahirabad Railway Line | తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో సరికొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పాత రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కొత్త రైల్వే లైన్ల పనులు, డబ్లింగ్, ట్రిప్లింగ్ వంటి పనులను ముమ్మరంగా చేస్తోంది.  మారుమూల ప్రాంతాలకు కూడా రైల్వే సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో  కొత్త రైల్వే లైన్ల కోసం సర్వేలు జరుగుతున్నాయి. అయితే  కొత్తగా తాండూరు నుంచి జహీరాబాద్ వరకు కొత్త రైల్వే లైన్  నిర్మించనున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం  చేశారు. సర్వే పనులు పూర్తి కాగానే రూ.1400 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనను అమలుచేయనున్నారు. గంటన్నరలోనే తాండూరు నుంచి జహీరాబాద్ కు.. ఈ కొత్త రైల్వే లైన్  అందుబాటులోకి వస్తే తాండూరు నుంచి జహీరాబాద్చే (Thandur to...
Railways news | ప్రయాణికులకు గమనిక..  ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దు…!

Railways news | ప్రయాణికులకు గమనిక.. ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దు…!

Andhrapradesh
Cancellation OF Trains | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్.. నిడదవోలు-కడియం మధ్య రైల్వే లైన్ ఆధునికీకరణ పనులను ముమ్మరం చేసింది.  దీంతో జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసింది.  ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు.  గుంటూరు-విశాఖ ( సింహాద్రి), విశాఖ-లింగంపల్లి (జన్మభూమి), విజయవాడ-విశాఖ (రత్నాచల్), గుంటూరు-విశాఖ (ఉదయ్), విశాఖ-తిరుపతి (డబుల్ డెక్కర్), గుంటూరు-రాయగడ, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రాజమండ్రి-విశాఖ ప్యాసింజర్‌ను ఎగువ దిగువ మార్గాల్లో రద్దయ్యాయి. రద్దయిన రైళ్లు ఇవే.. జూన్ 24 నుంచి ఆగస్టు 10 వరకురాజమండ్రి – విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ-రాజమండ్రి (07467) ప్యాసింజర్, గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి, విశాఖ- గుంటూరు (17240) సింహాద్రి, విజయవాడ-విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, విశాఖ- విజయవాడ (12717) రత్నాచ...
General Class Coaches | రైల్వేశాఖ గుడ్ న్యూస్ .. రైళ్లలో జనరల్‌ కోచ్‌లు పెరిగాయ్‌..

General Class Coaches | రైల్వేశాఖ గుడ్ న్యూస్ .. రైళ్లలో జనరల్‌ కోచ్‌లు పెరిగాయ్‌..

National
General Class Coaches | న్యూఢిల్లీ: జ‌న‌ర‌ల్ బోగీల్లో ఒంటికాలిపై గంట‌ల కొద్దీ అవ‌స్థ‌లు ప‌డుతూ ప్ర‌యాణించే వారి కష్టాలు త్వరలో తీరనున్నాయి. పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌యాణికుల‌ను దృష్టిలో పెట్టుకొని భార‌తీయ రైల్వే రైళ్ల‌లో జ‌న‌ర‌ల్ (అన్ రిజ‌ర్వ్ డ్‌  ) కోచ్ ల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించింది. ఇక‌పై రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య నాలుగుకు పెరగనున్నాయి. స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లలో విపరీతమైన రద్దీగా ఉండ‌డంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్‌ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఇటీవల జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రైలు కోచ్‌ల వార్షిక ఉత్పత్తి కంటే అదనంగా 2,500 జనరల్ క్లాస్ కోచ్‌లను తయారు చేయాల‌ని రైల్వే అధికారులు నిర్ణ‌యించారు. దీంతో మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్స్‌ సామర్థ్యం భారీగా పెరు...
Indian Railways | ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ డివిజన్ లో పలు రైళ్ల దారి మళ్లింపు.. పూర్తి జాబితా ఇదే..

Indian Railways | ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ డివిజన్ లో పలు రైళ్ల దారి మళ్లింపు.. పూర్తి జాబితా ఇదే..

Telangana
Indian Railways | విజయవాడ డివిజన్‌ (Vijayawada Division) లో జరుగుతున్న అభివృద్ధి ప‌నుల కారణంగా ప‌లు రైళ్ల‌ను దారిమ‌ళ్లించ‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. మే 27 నుంచి జూన్ 23, 2024 వరకు అనేక రైళ్లకు మళ్లింపులు ఉంటాయ‌నితెలిపింది. దారి మళ్లించిన రైళ్ల జాబితా ఇదే.. రైలు నం. 12509 SMVT బెంగళూరు-గౌహతి బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ Vijayawada Division : మే 29, 31, జూన్ 05, 07, 12, 14, 19, 21, 2024 తేదీల్లో SMVT బెంగళూరు నుంచి బయలుదేరే ఈ రైలు విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు స్టేషన్ల మీదుగా మళ్లించ‌నున్నారు.రైలు నెం. 18111 టాటానగర్-యశ్వంత్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ మే 30, జూన్ 06, 13, 2024 తేదీలలో టాటానగర్ నుంచి బయలుదేరే ఈ రైలు నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ స్టేషన్ల మీదుగా మళ్లించనుంది. ఏలూరు స్టేషన్‌లో హాల్టింగ్ సౌక‌ర్యం ఉండ‌దు.రైలు నెం. 18637 హటియా-SM...
Train Ticket Booking | ప్రయాణీకుల కోసం రైల్వే కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు మీకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చు.

Train Ticket Booking | ప్రయాణీకుల కోసం రైల్వే కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు మీకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చు.

Trending News
Train Ticket Booking | ప్రతిరోజూ కోట్ల మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తారు. కానీ రైలు టిక్కెట్లను బుక్ చేస్తున్నప్పుడు, మీరు కావాలనుకున్న లేదా ఎంపిక చేసుకున్న సీటును మీరు పొందగలరా?  ఈ సమస్యకు IRCTC అతి త్వరలో పరిష్కారం చూపుతుంది. ఇప్పుడు, సినిమా హాళ్లు లేదా విమానాల మాదిరిగా, మీరు రైలులో కూడా మీకు నచ్చిన సీటును ఎంచుకోవచ్చు.మీకు నచ్చిన సీటును మీరు ఎంచుకోవచ్చు:ఈ విషయం గురించి రైల్వే అధికారి మాట్లాడుతూ సినిమా టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు మీకు నచ్చిన టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చని, అదేవిధంగా, రైలు టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు, మీరు పైభాగంలో లేదా మధ్య, దిగువ సీటును బుక్ చేసుకోగలుగుతారు. దీనికి అవసరమైన అన్ని వ్యవస్థలను IRCTC దాదాపుగా సిద్ధం చేసిందని ఆయన చెప్పారు.సీట్లు ఎలా బుక్ చేయబడతాయి: IRCTCలో నేరుగా బుక్ చేస్తున్నప్పుడు, మీకు ఖాళీగా ఉన్న అన్ని సీట్ల జాబితా డిస్ప్లే చేస్తుంది. అటువంటి ...
Special Trains | ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. వేస‌వి సెల‌వుల్లో ప్ర‌త్యేక రైళ్లు.. హాల్టింగ్ స్టేషన్లు ఇవే..

Special Trains | ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. వేస‌వి సెల‌వుల్లో ప్ర‌త్యేక రైళ్లు.. హాల్టింగ్ స్టేషన్లు ఇవే..

Telangana
Special Trains వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి.. అందరూ సమ్మర్ వేకేషన్స్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో రైళ్లు, బస్సుల్లో రద్దీ పెరగనుంది.  ప్రయాణికుల నుంచి వస్తున్నడిమాండ్ ను పరిగణలోకి తీసుకుని.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.  ఈ మేరకు.. వివిధ ప్రాంతాల మధ్య 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్‌ నడుపనున్నట్టు ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.దక్షిణ మధ్య రైల్వే (SCR) ప‌రిధిలో ప‌లు ప్రాంతాలను కలుపుతూ 48 ప్రత్యేక వేసవి రైళ్లను ప్రకటించింది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ - నాగర్‌సోల్ (ట్రైన్ నంబర్. 07517) ఏప్రిల్ 17 , మే 29 మధ్య నడుస్తుంది, నాగర్‌సోల్ - సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్. 07518) ఏప్రిల్ 18, మే 30 మధ్య నడుస్తుంది.అదేవిధంగా, ప్రత్యేక రైలు హైదరాబాద్ - కటక్ (ట్రైన్ నంబర్ 07165) మంగళవారం (ఏప్రిల్ 16, ఏప్రిల్ 23 , ఏప్రిల్ 30) నడుస్తుంది, కటక్-హైదరా...
Indian Railways | స్టేషన్ లో ఇక నో టెన్షన్.. ఇక క్యూఆర్ కోడ్ తో రైలు టికెట్ బుకింగ్..

Indian Railways | స్టేషన్ లో ఇక నో టెన్షన్.. ఇక క్యూఆర్ కోడ్ తో రైలు టికెట్ బుకింగ్..

National
QR code ticketing system : రైల్వే స్టేషన్లు తరచుగా ప్రయాణికులతో కిక్కిరిసి పోతూ ఉంటాయి. టికెట్ కోసం ప్రయాణికులు బారులుతీరి ఉంటారు. క్యూలైన్ లో టికెట్ కోసం నిలుచుండగానే ఒకోసారి ట్రైయిన్ వస్తుంటుంది. ఆ సమయంలో ప్రయాణికులు పడే హైరానా అంతాఇంతా కాదు. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్లు వచ్చిన నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే (Indian Railways ) కూడా తాజాగా అప్ డేట్ అయింది.సాధారణ రైల్వే టికెట్లను క్యూఆర్ కోడ్ (QR code ticketing system) ద్వారా బుక్ చేసుకొనే అదిరిపోయే ఫీచర్ ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14  రైల్వే స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు.  జనరల్ బుకింగ్ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ  క్యూాఆర్ కోడ్ టికెట్లను ప్రవేశపెట్టినట్లు రైల్...
రాజధాని ఎక్స్ ప్రెస్ ను మించిన అత్యాధునిక ఫీచర్స్ తో వందేభారత్ స్లీపర్ కోచ్ ఎక్స్ ప్రెస్

రాజధాని ఎక్స్ ప్రెస్ ను మించిన అత్యాధునిక ఫీచర్స్ తో వందేభారత్ స్లీపర్ కోచ్ ఎక్స్ ప్రెస్

Trending News
Vande Bharat Express sleeper coach: త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు! భారతీయ రైల్వే మరి కొద్ది నెలల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొదటి స్లీపర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే మెరుగైన వందే భారత్ స్లీపర్ రైలును భారతీయ రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సహకారంతో BEML తయారు చేస్తోంది.Indian Railways వందే భారత్ స్లీపర్ రైలు మొదటి నమూనా కోసం ఉత్పత్తి పనులు గత ఏడాది అక్టోబర్-చివరిలో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి-మార్చిలో రైలు సిద్ధంగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వందే భారత్ స్లీపర్ రైలు ఎలా మెరుగ్గా ఉంటుంది? ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో నడుస్తున్న ప్రీమియం రాజధాని ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని అదనపు ఫీచర్లు ఉంటాయని టైమ్స్ అఫ్ ఇండియా తన పేర్కొంది.ఉదాహరణకు, ప్రయాణ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..