Bulldozer action | ఆలయం సమీపంలోని మహిళల బాత్రూమ్లో సీసీటీవీ కెమెరా.. నిందితుడి ఇల్లు కూల్చివేత
Bulldozer action | ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో మహిళల బాత్రూమ్లో సీసీటీవీ కెమెరాను అమర్చినందుకు మహంత్ ముఖేష్ గోస్వామి అనే ఆలయ పూజారిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. CCTV, దాని DVRలో 320 మంది మహిళలు, బాలికలకు సంబంధించిన రికార్డింగ్ వీడియోలు ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రూరల్) వివేక్ చంద్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాత్రూమ్లో సీసీటీవీ, …