Kerala | సదానందన్ మాస్టర్పై దాడి కేసు: ఎనిమిది మంది సీపీఎం కార్యకర్తల లొంగుబాటు
Kerala Kannur Violence 1994 : హైకోర్టు శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో, 31 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ కార్యకర్త సదానందన్ మాస్టర్ (Sadanandan Master)పై దాడికి పాల్పడిన కేసులో దోషులుగా తేలిన ఎనిమిది మంది సిపిఎం కార్యకర్తలు సోమవారం కేరళలోని కన్నూర్లోని కోర్టు ముందు లొంగిపోయారు. జనవరి 25, 1994న జరిగిన పాశవిక దాడిలో సదానందన్ మాస్టర్ తన రెండు కాళ్లను కోల్పోయారు. ప్రస్తుతం బిజెపి కేరళ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా … Read more
Read More