Monday, September 1Thank you for visiting

Tag: PM modi

PM KISAN Scheme : జూన్ 18న వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ.20,000 కోట్లు విడుదల

PM KISAN Scheme : జూన్ 18న వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ.20,000 కోట్లు విడుదల

National, తాజా వార్తలు
PM KISAN Scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 20,000 కోట్ల నిధుల‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుద‌ల చేయ‌నున్నారు. ఈనెల 18న వారణాసిలో PM-KISAN పథకానికి సంబంధించి 17వ విడత విడుదలతోపాటు 30,000 స్వయం సహాయక బృందాలకు ప్రధాని మోదీ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ జూన్ 10న సుమారు 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ. 20,000 కోట్లను పంపిణీ చేసే లక్ష్యంతో పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదలకు తొలి సంతకం చేశారు.ఫిబ్రవరి 2019లో PM KISAN Scheme ను ప్రారంభించారు. ఈ స్కీం లో చేరిన రైతులకు ఏడాదికి రూ. 6,000 పెట్టుబడి సాయాన్ని రూ. 2,000 చొప్పున మూడు వాయిదాల్లో నేరుగా రైతుల ఆధార్-లింక్డ్ బ్యాంక్...
G7 Summit | ‘నమస్తే’ అంటూ ప‌ల‌క‌రించున్న‌ ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..

G7 Summit | ‘నమస్తే’ అంటూ ప‌ల‌క‌రించున్న‌ ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..

World
G7 Summit | ఇటలీ (Italy) లో జరుగుతున్న జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)  శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) తో సమావేశమయ్యారు. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్‌లో G7 శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. G7లో US, UK, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ ఉన్నాయి. సమ్మిట్‌కు ఔట్‌రీచ్ కంట్రీగా భారత్‌ను ఆహ్వానించారు. జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం అర్థరాత్రి ఇటలీలోని అపులియా చేరుకున్నారు. వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. అయితే ప్ర‌ధానులిద్ద‌రూ న‌మ‌స్తే అంటూ ప‌ల‌క‌రించున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.కాగా ఈరోజు తెల్లవారుజామున ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లతో ప్ర‌ధాని న‌రేంద్...
Maitri Setu | భారత్ -బంగ్లాదేశ్ మధ్య ప్రారంభం కానున్న మైత్రి సేతు వంతెన.. ఈ భారీ బ్రిడ్జి ప్ర‌త్యేక‌తేలు ఇవే..

Maitri Setu | భారత్ -బంగ్లాదేశ్ మధ్య ప్రారంభం కానున్న మైత్రి సేతు వంతెన.. ఈ భారీ బ్రిడ్జి ప్ర‌త్యేక‌తేలు ఇవే..

World
Maitri Setu | భారత్ , బంగ్లాదేశ్‌లను కలిపే వంతెన మైత్రి సేతు ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా మార్చి 2021లో మైత్రి సేతు నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. ఫెని నదిపై 1.9 కి.మీ విస్తరించి ఉన్న ఈ వంతెన భారతదేశంలోని దక్షిణ త్రిపుర జిల్లాలో గ‌ల సబ్‌రూమ్‌ను బంగ్లాదేశ్‌లోని రామ్‌ఘర్‌తో కలుపుతుంది.అయితే “మైత్రి సేతు నిర్మాణం ఇప్పటికే పూర్త‌యింది. ల్యాండ్ పోర్ట్ దాదాపు సిద్ధంగా ఉంది… వంతెన మీదుగా ప్రయాణీకుల రాక‌పోక‌లు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. ప్రయాణీకుల రాక‌పోక‌లు మొద‌లైన త‌ర్వాత సరకు రవాణాను కూడా ప్రవేశపెట్టడానికి మ‌రో రెండు లేదా మూడు నెలల సమయం పడుతుంది” అని త్రిపుర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి కిరణ్ గిట్టే ఇటీవ‌ల‌ విలేకరుల సమావేశంలో వెల్ల‌డించారు.వంతెన ద్వారా సరుక...
Lok Sabha Speaker | లోక్ సభ స్పీకర్ ఎన్నిక 26న

Lok Sabha Speaker | లోక్ సభ స్పీకర్ ఎన్నిక 26న

National
Lok Sabha Speaker election : లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రెండు రోజుల తర్వాత జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే స్పీకర్ అభ్య‌ర్థిని ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరుగుతాయని కొత్తగా చేరిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. రిజిజు ప్రకారం, సెషన్‌లో మొదటి మూడు రోజులు కొత్తగా ఎన్నికైన నాయకులు ప్రమాణ స్వీకారం చేయడం.. లోక్‌సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించడం, సభ స్పీకర్‌ను ఎన్నుకోవడం జ‌రుగుతుంది. జూలై 3న సెషన్‌ ముగుస్తుంది. జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని భావిస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మా...
Ajit Doval | జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా అజిత్ దోవ‌ల్ మూడ‌వ‌సారి నియామ‌కం

Ajit Doval | జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా అజిత్ దోవ‌ల్ మూడ‌వ‌సారి నియామ‌కం

National, తాజా వార్తలు
NSA Ajit Doval | జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా అజిత్ దోవ‌ల్(Ajit Doval) మ‌రోసారి నియ‌మితుల‌య్యారు. మూడో సారి ఆయ‌న ఆ ప‌ద‌విని చేప‌ట్ట‌నున్నారు. ఇక ప్ర‌ధాన మంత్రికి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా డాక్ట‌ర్ పీకే మిశ్రాను నియ‌మించారు. ఈనెల 10 నుంచి నియామ‌కాలు అమ‌లులోకి రానున్న‌ట్లు అపాయింట్స్ క‌మిటీ తెలిపింది. ప‌ద‌వీకాలం స‌మ‌యంలో పీకే మిశ్రాకు క్యాబినెట్ మంత్రి హోదా ర్యాంక్ ఇవ్వ‌నున్నారు. ప్ర‌ధాని మోదీకి స‌ల‌హాదారులుగా అమిత్ ఖేర్‌, త‌రుణ్ క‌పూర్‌ల‌ను నియ‌మించారు. డాక్టర్ మిశ్రా PMOలో పరిపాలనా వ్యవహారాలు, నియామకాలను నిర్వహిస్తుండగా, దోవల్ జాతీయ భద్రత, సైనిక వ్యవహారాలు, ఇంటెలిజెన్స్‌ బాధ్యతలను నిర్వహిస్తారు.ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ అజిత్ దోవల్ (Doval)   ప్రధానమంత్రికి అత్యంత విశ్వసనీయ సహాయకులలో ఒకరు.  2014 నుంచి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. కేరళ కేడర్‌కు చెందిన 1968-బ్యాచ్ IPS అధికారి,...
Parliament Session | లోక్ సభ సమావేశాల షెడ్యూల్ ఖారారు..

Parliament Session | లోక్ సభ సమావేశాల షెడ్యూల్ ఖారారు..

National
Parliament Session |కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత  మోదీ 3.0 కేబినెట్‌లో 71 మంది ఎంపీలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు (Parliament Session) ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు జూన్‌ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్‌ రిజుజు ((Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం ప్రకటించారు. అయితే లోక్‌సభ (Lok Sabha) కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను స్పీకర్‌ ను ఎన్నుకోవాల్సి ఉంది.18వ లోక్‌సభ మొదటి సెషన్‌  జూన్‌ 24 నుంచి జులై 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంత్రి కిరెణ్‌ రిజుజు వెల్లడించారు. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన  సభ్యుల ప్రమాస్వీణంతోపాటు  స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని వివరించారు. రాజ్యసభ సెషన్  జూన్‌ 27 నుంచి జూలై 3 వరకు  నిర్కొవహించనున్నట్లు ...
Modi Cabinet 3.0 | మోదీ మంత్రి వర్గంలో ఎవరెవరు ఉన్నారు..? పోర్ట్ ఫోలియో పూర్తి జాబితా ఇదే..

Modi Cabinet 3.0 | మోదీ మంత్రి వర్గంలో ఎవరెవరు ఉన్నారు..? పోర్ట్ ఫోలియో పూర్తి జాబితా ఇదే..

National
Modi Cabinet Portfolio List  | ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, మంత్రులకు మంగళవారం సాయంత్రం శాఖలను కేటాయించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన హోం, ఆర్థిక, రక్షణ, రోడ్డు రవాణా, రహదారులు, జయశంకర్ కు విదేశాంగ శాఖలను  పాత వారికే కేటాయించారు. గాంధీనగర్‌ ఎం‌పీ అమిత్‌ ‌షాకు హోం ‌మంత్రిత్వ శాఖను, రాజ్య సభ ఎంపీ నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, లక్నౌ ఎంపీ రాజ్‌నాథ్‌ ‌సింగ్‌కు రక్షణ శాఖ, బీజేపీ సీనియర్‌ ‌నేత, నాగ్‌పూర్‌ ఎం‌పీ నితిన్‌ ‌గడ్కరీకి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖలనే మళ్లీ కేటాయించారు. ఇక  అశ్విని వైష్ణవ్‌ ‌రైల్వే మంత్రిత్వ శాఖను కొనసాగించారు. పోర్ట్‌ఫోలియో పూర్తి జాబితా  (Modi Cabinet Portfolio List ) రాజ్‌నాథ్ సింగ్ (బీజేపీ): రక్షణ మంత్రిత్వ శాఖఅమిత్ షా (బిజెపి): హోం మంత్రిత్వ శాఖ; సహకార మంత్రిత్వ శాఖనితిన్ గడ్కరీ (బిజెపి): రోడ్డు...
PM Modi Cabinet Meeting | ప్రధాని మోదీ తొలి సంతకం ఈ ఫైల్ పైనే..  రైతులకు నిరుపేద‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌..

PM Modi Cabinet Meeting | ప్రధాని మోదీ తొలి సంతకం ఈ ఫైల్ పైనే.. రైతులకు నిరుపేద‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌..

National
PM Modi Cabinet Meeting | కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర‌ మోదీ (PM Modi) వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు న‌మోదు చేశారు. ఆయ‌న‌తోపాటు 72 మందితో కేంద్ర మంత్రులు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ టీమ్ లో 30 మందికి క్యాబినెట్‌ మంత్రులుగా చాన్స్‌ లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గం లో అవ‌కాశం కల్పించారు. అయితే మోదీ 3.0 కేబినెట్ తొలిసారి ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో సమావేశం కానుంది.ఈ కీల‌క స‌మావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ (Pradhan Mantri Awaas Yojana-Gramin) కింద 2 కోట్ల అదనపు గృహాలను గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం ఉన్నట్లు స‌మాచారం. అంతేకాకుండా ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే సాయాన్ని కూడా సు...
Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..

Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..

National, తాజా వార్తలు
Modi 3 Cabinet Ministers List | : నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019లో మాదిరిగానే రాష్ట్రపతి భవన్ ఎదుట అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. మోదీతో పాటు, కూటమి భాగస్వామ్య సభ్యులతో సహా NDA నాయకులు కూడా కేబినెట్, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 240 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే, 272 పూర్తి మెజారిటీని సాధించలేకపోవ‌డంతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో కలిసి 292 సీట్ల‌తో కాషాయ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. నారా చంద్రబాబు నాయుడుకు చెందిన తెలుగుదేశం పార్టీ (టిడిపి), నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్), ఏక్నాథ్ షిండే శివసేన, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (LJP), జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) ఇతర కూటమి సభ్యుల మద్దతుతో. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రూపుదిద్దు...
Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో మొట్ట‌మొద‌టిసారి కేంద్ర మంత్రి ప‌ద‌వి

Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో మొట్ట‌మొద‌టిసారి కేంద్ర మంత్రి ప‌ద‌వి

National, తాజా వార్తలు
Shivraj Singh Chouhan | బీజేపీ సీనియ‌ర్ నేత శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. 30 ఏళ్ల‌కు పైగా పార్టీ ప‌ద‌వుల్లో సేవ‌లందిస్తున్నారు. నాలుగు సార్లుముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. కానీ గత ఏడాది ఐదవసారి ముఖ్యమంత్రిగా అవ‌కాశం ఇవ్వ‌కుండా దూరం పెట్టింది. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని విదిషా లోక్‌సభ స్థానం నుంచి ఆరోసారి రికార్డు స్థాయిలో 8.21 లక్షల ఓట్ల తేడాతో ఘ‌న విజయం సాధించారు.నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. 15 నెలల కాంగ్రెస్ పాలనను మినహాయించి (2018లో) 18 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్న సమయంలో, చౌహాన్ తనను తాను బలహీనమైన రాజకీయ నాయకుడి నుంచి అసమానమైన కృషితో తెలివైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన నేత‌గా ఎదిగారు.65 ఏళ్ల చౌహాన్ రాష్ట్రంలో 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ప్రచారానికి నాయకత్వం వహించారు. రాష్ట్రాన్ని మ‌రింత‌ అభివృద్ధి చేస్తాన‌ని వాగ్దానం చేస్తూ ప్రజల్లో తానూ ఒకడిగా చూ...