Sunday, June 1Welcome to Vandebhaarath

Tag: Pakistan

Big Breaking | రియాసి దాడికి ప్రధాన సూత్రధారి పాక్ లో హతం.. మళ్లీ తెరపైకి గుర్తుతెలియని వ్యక్తులు
National

Big Breaking | రియాసి దాడికి ప్రధాన సూత్రధారి పాక్ లో హతం.. మళ్లీ తెరపైకి గుర్తుతెలియని వ్యక్తులు

Big Breaking | 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగిన ఉగ్రవాది అబూ కటల్ పాకిస్తాన్‌లో హతమయ్యాడు. భారతదేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో అనేక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడంలో అతడు తెరవెనుక పాత్ర ఉంది. కటల్ మరణం ఉగ్రవాదంపై పోరాటంలో ఒక ప్రధాన విజయంగా భావిస్తున్నారు. అబూ కటల్ సింధీకి 2017 రియాసి బాంబు పేలుడు (Reasi attacks). 2023లో జమ్మూ కాశ్మీర్‌లో యాత్రికులతో వెళుతున్న బస్సుపై జరిగిన దాడితో సహా అనేక భారీ దాడులతో ప్రయేయం ఉంది.సమాచారం ప్రకారం.. అబూ కటల్ సింఘి నిన్న రాత్రి (మార్చి 15) జీలం (Pakistan Jeelam)లో హత్యకు గురయ్యాడు. ఈ మొత్తం సంఘటన శనివారం రాత్రి 8 గంటలకు జరిగింది. అతను తన వాహనంలో ప్రయాణిస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అబూ ఖతల్ సింఘి లష్కరే తోయిబా అగ్ర ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు చాలా సన్నిహితుడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడికి హఫీజ్ సయీద్‌ను ప్రధ...
Balochistan | పాకిస్తాన్‌లో ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. బందీలుగా 100 మందికి పైగా ప్రయాణికులు
World

Balochistan | పాకిస్తాన్‌లో ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. బందీలుగా 100 మందికి పైగా ప్రయాణికులు

Breaking News | Balochistan : బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిర్వహించిన పాకిస్తాన్ వ్యతిరేక ఆపరేషన్‌లో, క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ చేసింది. 100 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ సిబ్బందిని బందీలుగా ఉంచినట్లు BLA వెల్లడించినట్లు తెలిసింది. రైలుపై BLA భారీ కాల్పులు జరిపింది. 400 మందికి పైగా ప్రయాణికులు అందులో ఉన్నారని సమాచారం.పాకిస్తాన్ రైల్వే నడిపే ప్యాసింజర్ రైలు జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసి, బలూచిస్తాన్‌లో 100 మంది ప్రయాణికులను బందీలుగా ఉంచినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మంగళవారం ప్రకటించుకుంది. రైలును తాము తమ ఆధీనంలోకి తీసుకున్నామని, ఆరుగురు సైనిక సిబ్బంది మరణించారని, 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.జాఫర్ ఎక్స్‌ప్రెస్ పాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి ఖైబర్ ...
పార్లమెంట్‌లో ‘Palestine’ బ్యాగ్‌ తీసుకొచ్చిన ప్రియాంకకు పాకిస్థాన్ మాజీ మంత్రి సపోర్ట్
National

పార్లమెంట్‌లో ‘Palestine’ బ్యాగ్‌ తీసుకొచ్చిన ప్రియాంకకు పాకిస్థాన్ మాజీ మంత్రి సపోర్ట్

New Delhi : భారత పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్‌ (Palestine Bag) ను తీసుకెళ్లిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మద్దతు తెలిపారు. ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటు లోపల పాలస్తీనా పేరు ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్ల‌డంపై బిజెపి విమ‌ర్శించింది. ఇది ఓటు బ్యాంకు కోసం ఒక నిర్దిష్ట వ‌ర్గాన్నిఆకర్షించేందుకే ఆమె చర్యలను పేర్కొన్న అధికార పార్టీ బిజెపి సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ‌చ్చింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ (Pakistan ) మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీకి మద్దతుగా నిలిచారు.పార్ల‌మెంట్ స‌మావేశంలో ప్రియాంక‌గాంధీ బ్యాగ్ తగిలించుకుని రావడం ర‌చ్చ రాజుకుంది. దాని మీద "పాలస్తీనా" అని రాసి ఉంది. పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్‌తో ఉన్న ఆమెను బీజేపీ ప్రశ్నించడంతో ప్రియాంక స్పందించారు బిజెపి బుజ్జగింపు రాజ‌కీయాలు అనే ఆరోపణపై ప్రియాంక...
Bangladesh | పాక్ చెర‌లోకి వెళ్తున్న బంగ్లాదేశ్‌.. ?
World

Bangladesh | పాక్ చెర‌లోకి వెళ్తున్న బంగ్లాదేశ్‌.. ?

Bangladesh | బంగ్లాదేశ్ ఇస్లాంవాదులు, ప్రస్తుత పాలకుల తీరు తమ దేశాన్ని పాకిస్తాన్ వైపు మళ్లించేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ వ్యవస్థాపకుడు.. మొహమ్మద్ అలీ జిన్నా వర్ధంతిని గ‌త‌ బుధవారం ఢాకాలో ఘనంగా నిర్వహించారు. ఇన్నాళ్లు బంగ్లాదేశ్ బద్దశత్రువుగా భావించిన జిన్నాను విచిత్రంగా 76వ వర్ధంతి ఢాకాలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో కీర్తిస్తూ ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా ఉర్దూలో జిన్నాను పొడిగేలా పాటలు పాడ‌డ‌మే కాకుండా.. కొంద‌రు వక్తలు జిన్నాను 'జాతి తండ్రి'గా పేర్కొనాలని పిలుపునిచ్చారు.బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ కమ్రాన్ దంగల్ హాజరైన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు బంగ్లాదేశ్‌లో మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రస్తుత పాలనకు అనుగుణంగా ఉన్నారు. ఈవెంట్‌లో చాలా మంది వక్తల ...
WATCH | 25 ఏళ్ల తర్వాత తొలిసారి కార్గిల్ యుద్ధంలో పాత్రను అంగీకరించిన పాక్ సైన్యం
Trending News

WATCH | 25 ఏళ్ల తర్వాత తొలిసారి కార్గిల్ యుద్ధంలో పాత్రను అంగీకరించిన పాక్ సైన్యం

KARGIL WAR | 25 ఏళ్ల క్రితం 1999 లో జ‌రిగిన‌ కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొన్నట్లు పాకిస్థాన్ ఆర్మీ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. దేశ రక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రసంగిస్తూ 1965, 1971, 1999లో కార్గిల్‌లో యుద్ధాల్లో పలువురు సైనికులు తమ ప్రాణాలను అర్పించారని వెల్ల‌డించారు. "పాకిస్తానీ కమ్యూనిటీ అనేది ధైర్యవంతుల సంఘం, "అది 1948, 1965, 1971, 1999 కార్గిల్ యుద్ధం కావచ్చు, వేలాది మంది షుహాదాలు (అమరవీరులు) పాకిస్తాన్ కోసం తమ ప్రాణాలను అర్పించారు అని రావల్పిండిలో జరిగిన కార్యక్రమంలో ఆయన అన్నారు.ఇదివ‌రకెప్పుడూ పాకిస్తాన్ సైన్యం 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న‌ట్లు బహిరంగంగా అంగీకరించలేదు చొరబాటుదారులను "కాశ్మీరీ స్వాతంత్ర్య సమరయోధులు" లేదా "ముజాహిదీన్ లు అంటూ పేర్కొంటూ వ‌చ్చింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తాజా వ్యాఖ...
Pakistan Economic Crisis | పాకిస్థాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ చితికిపోవ‌డానికి కార‌ణాలేంటి? మోదీ ప్ర‌భుత్వ వ్యూహం ఫ‌లించిందా!
World

Pakistan Economic Crisis | పాకిస్థాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ చితికిపోవ‌డానికి కార‌ణాలేంటి? మోదీ ప్ర‌భుత్వ వ్యూహం ఫ‌లించిందా!

Pakistan Economic Crisis Explained | మ‌న పొరుగుదేశం దేశం పాకిస్థాన్ (Pakistan) ఆర్థికంగా చితికిపోయి సాయం కోసం అన్ని దేశాల‌ను యాచిస్తోంది. గ‌త ఐదేళ్ల‌లో ఆ దేశ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. 2024 మే 17న, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి (Pulwama Attack)లో 40 మంది వీర జవాన్లను కోల్పోయిన తర్వాత భారత్ వైఖ‌రిలో మార్పు వ‌చ్చింద‌ని అంగీకరించారు. ఆర్టికల్ 370 రద్దుపై ఇషాక్ దార్ స్పందిస్తూ.. ఈ నిర్ణ‌యం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.. ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి తర్వాత, పాకిస్తాన్ నుంచి ఎగుమతులపై భారతదేశం 200% సుంకాన్ని విధించిందని, నియంత్రణ రేఖ వెంబడి కాశ్మీర్ బస్సు సర్వీస్, వాణిజ్యాన్ని నిలిపివేసిందని అన్నారు.పాక్ తో వాణిజ్యాన్ని తగ్గించడానికి భారతదేశం తక్షణ చర్యలు తీసుకుంది. ఈ చ‌ర్య‌ల్లో భాగంగా మొదటిది.. పాకిస్తాన్ ఇకపై 'అత్యంత అనుకూల దేశాల' లేదా MFN...
Pakistan | భారత్‌ అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన పిల్లలు మురికి కాలువల్లో పడి చస్తున్నరు.. పాక్‌ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
World

Pakistan | భారత్‌ అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన పిల్లలు మురికి కాలువల్లో పడి చస్తున్నరు.. పాక్‌ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Pakistan | భారత్ ఒక‌వైపు అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుంటే పాక్ లో ప‌రిస్థితులు నానాటికి దిగ‌జారిపోతున్నాయ‌ని పాకిస్థాన్‌ ఎంపీ సయ్యద్‌ ముస్తాఫా కమల్ వెల్ల‌డించారు. పాకిస్థాన్ లోని రాజకీయ పార్టీ ముత్తాహి దా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్థాన్ (MQM-P) ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ (Syed Mustafa Kamal) పాక్ పార్లమెంట్‌లో బుధవారం దేశ సమస్యలను ప్రస్తావించారు. ‘ప్రపంచం ఓవైపు చంద్రుడిపైకి వెళ్తుండ‌గా మ‌న కరాచీ పరిస్థితి చూస్తే చాలా మంది చిన్నారులు మురికి కాల్వల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.ఇక్కడ కరాచీలో ఒక చిన్నారి కాలువలో పడి మరణించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతీ మూడు రోజ‌లకు ఇలాంటి సంఘ‌ట‌న‌లు సర్వసాధారణమైపోయాయి అంటూ పాక్‌లోని పరిస్థితులపై ఆయ‌న‌ ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ఆయన కరాచీలోని తాగునీటి ఎద్ద‌డి సమ‌స్య‌ల‌ను కూడా అసెంబ్లీలో ప్ర‌స్తావించారు. ‘కరాచీ పాకిస్థాన్‌కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు.. దేశంలో...
Protests in PoK : అట్టుడుకుతున్న పాక్ ఆక్ర‌మిత కశ్మీర్‌.. పీఓకేలో హింసాత్మక నిరసనలు ఎందుకు చెలరేగాయి?
National

Protests in PoK : అట్టుడుకుతున్న పాక్ ఆక్ర‌మిత కశ్మీర్‌.. పీఓకేలో హింసాత్మక నిరసనలు ఎందుకు చెలరేగాయి?

Protests in PoK : పాక్ ఆక్రమిత కశ్మీర్ (Pakistan-occupied Kashmir) అట్టుడుకుతోంది. నిరసనకారులు భద్రతా బలగాల మధ్య ఘర్షణలు (Violence) చెలరేగడంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. శనివారం జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు అధికారి మరణించగా, మరో 90 మంది గాయపడ్డారు. ముజఫరాబాద్‌లో హింస చెలరేగడంతో మిర్పూర్, ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ (ఎజెకె)లో మార్కెట్లు, పాఠశాలలు, కార్యాలయాలు వరుసగా రెండవ రోజు కూడా వేసివేశారు. అవామీ యాక్షన్ కమిటీ (AAC) శుక్రవారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా PoK లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు చేపట్టింది. ఆందోళ‌న‌ల‌ను అణ‌చివేసేందుకు పాకిస్తాన్ భద్రతా దళాలు య‌త్నించ‌గా ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ్డారు. ముజఫరాబాద్‌లో వీల్-జామ్, షట్టర్-డౌన్ సమ్మె కార‌ణంగా మే 10న సాదార‌ణ జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది.అధిక పన్నులు, విద్యుత్ బిల్లులు, ద్రవ్యోల్బణం (Inflation) ఒక్కసారిగా పెర‌గ‌డంతో పీవోకేలోని ప...
Viral Video:  ట్రంప్ ను పోలిన వ్యక్తి.. పాకిస్థాన్ వీధుల్లో పాటలు పాడుతూ.. కుల్ఫీలు విక్రయిస్తూ..
Viral

Viral Video: ట్రంప్ ను పోలిన వ్యక్తి.. పాకిస్థాన్ వీధుల్లో పాటలు పాడుతూ.. కుల్ఫీలు విక్రయిస్తూ..

Viral Video : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)ను పోలిన వ్యక్తి పాకిస్థాన్‌లో కుల్ఫీ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కచా బాదం(Kacha Badam seller) అమ్మకందారుడు-గాయకుడు అయిన భుబన్ బద్యాకర్ ఇతర వీధి వ్యాపారుల స్పష్టమైన క్లిప్‌లు వైరల్ అయ్యాయి. ఈ కుల్ఫీ విక్రేత వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అతని వీడియో 2021లో ఆన్‌లైన్‌లో కూడా కనిపించింది.2021లో ఈ పాకిస్థాన్‌కు చెందిన ఈ కుల్ఫీ విక్రేత వీడియో అప్పట్లో ఇంటర్నెట్‌ హల్ చల్ అయింది. కొంతమందికి ఇప్పటికే గుర్తుకు వచ్చి ఉండవచ్చు. జూన్ మధ్యలో డొనాల్డ్ ట్రంప్ తన ఐస్ క్రీం బండిపై కుల్ఫీని అమ్ముతూ పాటలు పాడుతున్న వీడియో ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్ వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. ఇది ఎంతగానో ఆకట్టుకుంది. పాకిస్తానీ గాయకుడు షెహజాద్ రాయ్ కూడా దానిని షేర్ చేసి ప్రశంసించారు.Wah. Qulfi walay bhai...
పాక్ నుంచి దేశ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం
National

పాక్ నుంచి దేశ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం

మాదక ద్రవ్యాలు, ఆయుదాల సరఫరానే లక్ష్యం 'సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాం.. : BSF పాకిస్తాన్ వైపు నుంచి దేశంలోని డ్రోన్లు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. వక్రమార్గంలో దేశంలోకి మాదకద్రవ్యాలు, ఆయుధాలను చేరవేర్చి ఇక్కడి యువతను నిర్వీర్యం చేసేందుకు తన కుటిల యత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే ఈ ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని BSF అసిస్టెంట్ కమాండెంట్ గౌరవ్ శర్మ బుధవారం విలేకరులకు తెలిపారు. "మేము మా BSF సైనికులకు డ్రోన్‌ల గురించిన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాము. ఏదైనా రకం హమ్మింగ్ సౌండ్ కనిపిస్తే సైనికులు వెంటనే అధికారులకు తెలియజేస్తారు. BSF అధికారులు పోలీసు అధికారులతో పాటు తదుపరి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ప్రాంతాన్ని పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకొని డ్రోన్లను కూల్చివేస్తారు" అని శర్మ చెప్పారు."ఇది చాలా సవాలుతో కూడుకున్న పని, ఎందుకంటే డ్రోన్‌ల హై టెక్నాలజీని ఉపయోగించి పాకిస్...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..